ప్రగతి ప్రస్థానంలో రైతు దుస్థితి
‘‘సమైక్య పాలన విధానంలో ఏ విధంగానైతే వ్యవసాయ రంగం ఉన్నదో అదేవిధంగా ఉంది తప్ప కొత్త పుంతలు తొక్కిన దాఖలాలు లేవు.కొత్త వంగడాలు సృష్టించింది లేదు, రైతు ఆదాయంలో మార్పు వచ్చింది లేదు, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది లేదు, పైగా బాధ్యులు ఎవరైనా రసాయనిక ఎరువులు పురుగుమందులు పెట్టుబడి అన్నింటిలో కూడా రేట్లు నాలుగింతలు…
