Category శీర్షికలు

ప్రగతి ప్రస్థానంలో రైతు దుస్థితి

‘‘‌సమైక్య పాలన విధానంలో ఏ విధంగానైతే వ్యవసాయ రంగం ఉన్నదో అదేవిధంగా ఉంది తప్ప కొత్త పుంతలు తొక్కిన దాఖలాలు లేవు.కొత్త వంగడాలు సృష్టించింది లేదు, రైతు ఆదాయంలో మార్పు వచ్చింది లేదు, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది లేదు, పైగా బాధ్యులు ఎవరైనా రసాయనిక ఎరువులు పురుగుమందులు పెట్టుబడి అన్నింటిలో కూడా రేట్లు నాలుగింతలు…

రైతుబంధు ఇప్పుడు దేశానికే బంధు…!

భారతదేశం వ్యవసా యక దేశం,గత ఆరు దశాబ్దాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని సార్లు అభివృద్ధివైపు పయనించిన అనేక సార్లు అధోగతికి నెట్టినాయి. మంచి దేవుడెరుగు కానీ, చెడు మాత్రం కళ్ళముందు సాక్షాత్కరి ంచింది.ఉమ్మడి రాష్టంలో వ్యవ సాయ రంగం సంక్షోభానికి వర్షాభావం కారణమైతే, కొన్నేళ్లుగా సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు.రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రానికి సంబందించిన…

2 ‌కోట్ల ఎకరాల మాగాణ… మన తెలంగాణ…

దండుగ అన్న ఎవుసం ఇప్పుడు పండగైంది….. ఎడేండ్లలో కోటి ఎకరాలకు పెరిగిన సాగు… రూ.లక్ష కోట్లకు వ్యవసాయ సంపద….. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది.  నాణ్యమైన ఉచిత విద్యుత్తును 24 గంటల పాటు వ్యవసాయానికి అందిస్తున్నది. బీడు బారిన వ్యవసాయ భూమి ప్రభుత్వము కల్పించిన సాగునీటి వసతితో సస్యశ్యామలంగా…

అసంఘటిత రాష్ట్ర అవతరణ వేడుకలు-రాజకీయ ప్రయోజనాలు

రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లోనూ రాజకీయ పార్టీలు ఎవరిదారి వారిదే అన్నట్లు  మరీ పోటీపడి కార్యక్రమాలను చేపట్టాయి. తొమ్మిది సంవత్సరాల కింద ఏర్పడిన తెలంగాణకు కారణం తామంటే తామని చెప్పుకునేందుకు ఈ పార్టీలు నానా అవస్థలు  పడుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్న తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు సకల జనులతో పాటు సకల రాజకీయ పార్టీలుకూడా ఎంతో కొంత కారణమన్నది…

సహస్రాబ్దుల అస్తిత్వం.. తెలంగాణకు సొంతం…

‘‘‌నిజాం పాలనలో ఉత్తరాది వారికి ఉద్యోగాలలో పెద్ద పీట వేసిన నేపథ్యంలో, స్థానికులకు ఉపాధి ఆకాశాలు దక్కాలని 1910 – 1918 మధ్యకాలంలో ప్రజలు ఉద్యమించడంతో, మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1919‌లో ముల్కీ నిబంధనలు ప్రవేశ పెట్టారు.1956లో ఆంధ్ర, హైదరాబాద్‌ ‌ప్రాంతాలు విలీనమయ్యాక, వలసలు మరింత అధికమైనాయి. స్వార్థ రాజకీయాల ఫలితంగా, ముల్కీ నిబంధనలు…

తంగేడు పవ్వులా ప్రగతితో వికసిస్తున్న తెలంగాణ

02 జూన్‌ ‘‌తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’ సందర్భంగా..   తెలంగాణ ప్రాంతం శాతవాహన, కాకతీయ, చాళుక్య, ముఘల్‌, ‌కుతుబ్‌ ‌షాహీ, అసఫ్‌ ‌జారీల రాజ వంశాలు పాలిం చా యని చరిత్ర చెబుతు న్నది. 250 బిసిఈ – 200 సిఈ కాలంలో శాతవాహనులు కృష్ణ గోదావరి నదుల మధ్య ఉన్న ఈ…

తెలంగాణ రాష్ట్రం లో 7007 రైతు ఆత్మహత్యలు…

  ‘‘‌మళ్లీ ఇంకొన్ని నెలల లోపునే తెలంగాణ శాసన సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, శక్తులు తమ తమ బలాలను మోహరించుకుంటున్నారు. ఈ  సందర్భంలో, దశాబ్దిలోకి అడుగుపెడుతున్న తెలంగాణ సామాజిక జన జీవనం ముందు ఉన్న  ముఖ్యమైన అంశాల గురించి తెలంగాణ పౌర సమాజం ఏ విధంగా ఆలోచిస్తోంది? ప్రభుత్వాల ప్రాధాన్యత ఏ…

జాతి గౌరవం ‘గంగ’పాలు..!

‘‘‌తమ తొమ్మిదేళ్ళ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తాజాగా తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలు, రాజకీయాలకే ప్రధాన్యత నిస్తున్నట్లు కనిపిస్తున్నది. మహిళా సంక్షేమానికి, రైతు సంక్షేమానికే పెద్ద పీఠ వేస్తున్నామన చెప్పుకునే మోదీ సర్కార్‌ ‌సంవత్సరకాలం దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనను ఎలా పట్టించుకోలేదో, మహిళలు తమ…

రాజ్యాంగమా… రాజదండమా…?

‘‘‌మిమ్ములను అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టిన రాజ్యాంగాన్ని వదిలిపెట్టి రాజదండానికి పూజలు చేయడం ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనం..?  రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌కి నమస్కరించకుండా సాధువులకు పెద్దపీట వేయడం ప్రజాస్వామ్య సంస్కారమా.!’’ ప్రపంచంలోనే భిన్న మతాలకు భిన్న కులాలకు నిలయమై భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ప్రజాస్వామ్య వ్యవస్థ గా రూపుదిద్దుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి…