Category శీర్షికలు

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

3వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న మెడ్‌‌ట్రాక్‌ ‌వైద్యపరికరాల తయారీకి అంగీకరించిన సంస్థ అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్‌తో ప్రతినిధుల భేటీ న్యూయార్క్,‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే18: అమెరికాకు చెందిన మరో భారీ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకిరంచింది.  వైద్య పరికరాల తయారీ రంగంలో పేరొందిన మెడ్‌ ‌ట్రానిక్‌  ‌కంపెనీ 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు…

కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ త్యాగం ఆదర్శం కావాలి ..

గత వారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ‌పార్టీ అయిదు రోజుల సుదీర్ఘ మంతనాలు,చర్చల తరువాత గురువారం సిద్దరామయ్య ను ముఖ్యమంత్రి గా ,,పోటీదారుడు డి కె శివకుమార్‌ ‌ను ఉప ముఖ్యమంత్రి గా ఖరారు చేసింది.ప్రమాణ స్వీకారం శనివారం ..రేపు బెంగళూరు కంఠీరవ స్టేడియం లో జరుగనున్నది. కర్ణాటక లో…

చత్తీస్‌ఘడ్‌ ఆదివాసీ గ్రామాలపై యుద్ధ హెలికాఫ్టర్ల దాడులు నిలిపివేయాలి

ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జిల్లాల్లో జగిత్యాల, సిరిసిల్లా రైతాంగ ఉద్యమాలు బలంగా కొనసాగి ‘వెట్టి’కి ఘోరి కట్టి రైతాంగ హక్కులకు ఊపిరిలు పోసింది. ఆ ఉద్యమాలు 1978 నుండి 1980 వరకు కొనసాగి కల్లోలిత ప్రాంతాల చట్ట నిర్బంధాలను ఎదుర్కొన్నాయి, 1980, 1990లలో…

మనిషిగా అంతరిస్తున్న ఆధునిక మానవుడు

మనిషి ఎదిగాడు… ఎదుగుతున్నాడు. ఆర్ధికంగా…తాను ఆశించిన విధంగా. అయితే ఈ ఆశలో దురాశ అనే దూరాలోచన తప్ప సామాజిక హితం లేదు. మానవత్వం లేదు. మంచితనానికి కాస్తంతైనా చోటు లేదు. కుటుంబాల్లో మోసాలు..స్నేహాల్లో ద్రోహాలు…మాట నిలకడ లేని మనస్తత్వాలు…నమ్మించి వంచన చేసే కుత్సితత్వం…కృత్రిమత్వం. మహానటులను మించిన మాయ మనుషుల వలలో చిక్కి,మనసు బద్దలై ప్రేమల పేరుతో…

బూటకపు ప్రచారాన్ని మానుకోవాలి…

‘‘‌నియంతృత్వపోకడలు, అణిచివేసే విధానాలు, కక్ష సాధింపు చర్యలు, ఏజెన్సీల దుర్వినియోగం, ప్రలోభాల ద్వారా ప్రతిపక్షాలను, మేధావులను బలహీనం చేయగలగడం ఎల్లవేళలా సాధ్యపడదని గ్రహించాలి. కార్పొరేట్‌ ‌సంస్థలు ప్రతిసారీ తమను కాపాడలేవన్న వాస్తవాన్ని గుర్తించాలి. పార్లమెంట్‌లోనూ, ఇతర వ్యవస్థల్లోనూ ప్రజాస్వామిక విధానాలను అనుసరించాలి..అన్నిటికి మించి ..’’ దక్షిణాదిలో తాము అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కర్ణాటకను కోల్పోయిన…

మారాలి మరి

ఓయ్‌! అప్పుడు చెబితే వినలేదుగా ఇప్పుడైనా ఒప్పుకుంటావా నా జోస్యం నిజమని. నీ రక్తాన్ని బొట్టు బొట్టుగా పిండుకుంటూ, తన భవిష్యత్‌ ‌వెలిగించే దీపాల్లో పోసుకుంటూ, తనను తాను బతికించుకోజూస్తోన్న రాకాసి కోరలలో ఇరుక్కున్నావని అర్ధమయ్యాక కాదని ఎలా అంటావులే? ఎంతమొత్తుకున్నా వినకుండా, తుళ్ళి తుళ్ళి పడుతూ, చిన్నపిల్లాడిలా ఎగురుకుంటూ వెళ్లి మరీ ఎన్నుకున్నావుగా! అదిగో…

జీవిత చరమాంకంలో ఉన్న విశ్రాంత బొగ్గు ఉద్యోగులను ఆదుకోండి

భారతదేశం  పారిశ్రామిక వారసత్వం స్వదేశీ బొగ్గుపై  నిర్మించబడింది. దేశంలో ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు 75% బొగ్గును ఇంధనంగా ఉపయోగించి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌నుండి ఉత్పత్తి జరుగుతున్నది.  వందల మిలియన్ల సంవత్సరాలలో జీవ పదార్థం ఒత్తిడి మరియు వేడి  భౌగోళిక శక్తులకు లోబడి ఉన్నప్పుడు బొగ్గు ఏర్పడుతుంది.  విశ్రాంత బొగ్గు ఉద్యోగులు పెన్షన్‌ ‌ను సవరించకపోవడం…

పాఠ్యాంశాల తొలగింపు – పిల్లల్లో శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథాల ముగింపు

‘‘‌భారతదేశమంటే సర్వమత సమ్మేళనం అనే విషయాన్ని మరిచి, మరిపించి …..హిందూ దేశం అని, హిందూ రాజుల చరిత్ర తప్ప ఇతర రాజుల చరిత్ర ఉండకూడదు, ఉంచకూడదు అనే కోణంలో జరిగే ప్రయత్నంగా భావించవచ్చు . రానున్న కాలంలో చరిత్రలో హిందూ ధర్మం , హిందూ రాజులు వారి చరిత్రను మాత్రమే పాఠ్యాంశాలలో చొప్పించక పోరు.  విద్యార్థుల…

‌కన్నడ నాట కమలం కకావికలం..!

బీజేపీ ఆశల దక్షిణాది ద్వారం  ఒక్కసారిగా కుప్పకూలింది. కేంద్రంలో 9ఏళ్లుగా ఆ పార్టీ అధికారంలో కొనసాగుతున్నా.. కర్ణాటక రాష్ట్రంలో  గౌరవ ప్రదమైన స్థానం కోసం ఎదురీత తప్పలేదు. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కిందిస్థాయిలో బలపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలుత ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్‌, ‌జెడిఎస్‌ ‌నుంచి కొన్న శాసన సభ్యులు బీజేపీ…