Category శీర్షికలు

చివరకు మిగిలేది?

పుట్టుకతోనే ప్రతి క్షణం – మరణిస్తున్నాం! మృత్యువు ప్రతీ క్షణం ఒక్కో క్షణాన్ని మింగేస్తూనే వుంది … దాని తుది  అఘాతమే మరణం! పుట్టుట – పెరుగుట కొంతకాలం ‘స్థితి’ని కలిగి ఉండుట … ఏవేవో సృష్టించుట – క్షీణించుట … చివరకు నశించుట! ఇదంతటికి మూలం… జన్మించుట… ..అనే తొలి ఉద్భవంతో … కర్మానుసారం…

అంతు పట్టదు…!!

అమ్మదో మతం నాన్నదో మతం అటు బైబిల్‌ ఇటు  భగవద్గీత బొట్టుకోసం సావిత్రి యుముడితో కోట్లాడిరదని తెలుగు వుస్తకంలో చదివాను! మరి నాన్నబతికుండగానే అమ్మ బొట్టెందుకు చెరిపేసుకుందో ! ఎన్ని సాంఘిక శాస్త్రాలు చదివినా అంతుబట్టదు……!! -శోభరమేష్‌ 8978656327

పంజాలు కురిపించిన మల్లయోధ

యుగాలు మారినా తరాలు మారినా భారత దేశంలో స్త్రీల తల రాతలు మారలేదు. నాటి వేదకాలం నుండి నేటి సాంకేతిక యుగం వరకు జరిగిన పరిణామ క్రమంలో మహిళల జీవితాలలో జీవన శైలిలో అనేక మార్పులు వచ్చిన ప్పటికీ సాంఫీుక రాజకీయ ఆర్థిక విద్య వైద్య, ఉద్యోగ క్రీడా రంగాలలో మహిళలు తమదైన విధానాలతో విధులు…

జీవన సంపద

నాలో నీవు నీలో నేను ఉండేదెపుడు జీవననాణ్యంగా మారినపుడు… నా రూపు నీ రూపు రూపు దిద్దు కునేదెపుడు పాపాయి నవ్వి నపుడు… జీవన సారం బంధాల పూలహారం తరతరాల వరం కాపాడు కోవాలి బంగారు ఆభరణం -రేడియమ్‌ 9291527757

నిశ్శబ్ధాన్ని బద్దలు కొడదాం!

సమాజంలో కొన్ని విషయాల మీద చాలా మార్పు వచ్చినట్లే కనిపిస్తుంది, కానీ అంతర్లీనంగా అనేక ఆంక్షలు పనిచేస్తూ వుంటాయి. చర్చ జరిగినట్లే గంభీరంగా వుంటుంది, కానీ దాని వెనుక కరడుగట్టిన నియంతృత్వం పనిచేస్తూ వుంటుంది. ఆధునికత, సమానత్వం అనే సూత్రాల వెనుక తమ ఛాందసాన్ని, మూర్కత్వాన్ని దాయాలనుకుంటారు. చర్చ మొదలుకావడమే అపవిత్రం అన్న చందాన తీర్పులు…

సభా గౌరవాన్ని కాపాడండి..!

తెలంగాణ మూడవ శాసనసభ సమావేశాల సందర్భంగా 16డిశంబర్‌ రోజు జరిగిన సభలో అనవసర రాద్థాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అధికార, విపక్షాల విమర్శలు చూస్తే తెలంగాణ సమాజానికి అర్థం అయ్యింది. శాసనసభ ఓ పవిత్ర దేవాలయమనేది మర్చిపోయి, హుందాతనాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత ధూషణలతో సభ మర్యాదలకు భంగం కల్పించినట్టుగా మిషన్‌ భగీరథ నీళ్లు రాకముందు నల్లకాడి…

పేదరిక నిర్మూలనకు మానవ సంఫీుభావ హారం పట్టలేమా!

(నేడు అంతర్జాతీయ మానవ సంఫీుభావ దినం) పేదరికం, ఆకలి కేకలు, అవిద్య, ప్రజారోగ్యం, అసమానతలు లాంటి సమస్యల పరిష్కారానికి మానవ సమాజం ఏకం అవుతూ, వాటిని తరిమేయడానికి 8 బిలియన్ల ప్రపంచ జనాభా ఏకతాటి మీదికి తీసుకురావడమే పౌరసమాజ కనీస లక్ష్యం కావాలి. సమాజ అవసరాలు తీర్చడం, ఏకాభిప్రాయంతో చేయూతను అందించడం, ప్రయోజనాలను పొందడం, పేదరిక…

ఉద్యోగ కల్పనతో పాటు తక్షణ సంస్కరణల ఆవశ్యకత

గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిగారికి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నమస్కారం…నా అధ్యయనం అనుభవాల నుండి నూతన ప్రభుత్వానికి కొన్ని సూచనలు నూతన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కల నాయకత్వంలో నూతన ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో ఊహించిన దానికన్నా వేగంగా ముందుకు సాగడం హర్షనీయం. 1) మహిళల సంక్షేమం,…

వొచ్చే ఏడాదికి ప్రభుత్వ సెలవుల ప్రకటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : 2024 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సెలవుల జాబితాను ప్రకటించింది. వొచ్చే ఏడాదిలో సాధారణ సెలవులు 27, ఐచ్చిక సెలవులు 25 ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 15న సంక్రాంతి సెలవు, మార్చి 8న…