Category శీర్షికలు

అంగ వైకల్యాన్ని జయించిన బొల్లం శ్రీకాంత్‌

 నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 100 కోట్లకు పైగా దివ్యాంగులు (ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం) ఉన్నారని తెలుస్తున్నది. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడం, వారి ఆర్థిక/రాజకీయ/ సాంస్కృతిక/సామాజిక శ్రేయస్సుకు కార్యాచరణ అమలు చేయడం, వారికి సహానుభూతిని ప్రకటించడం, అవసర చేయూతను స్వచ్ఛందంగా అందించడం లాంటి పలు…

తెలంగాణ మలి ఉద్యమంలో తొలి ఆత్మత్యాగం

నేడు శ్రీకాంతచారి వర్ధంతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. శ్రీకాంతచారి (ఆగష్టు 15, 1986 – డిసెంబర్‌ 3, 2009) మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమర వీరుడు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన…

ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్‌ కుటుంబాలు కీలకం!

కేసీఆర్‌ మూడో కలను.. ‘ఖల్లివెల్లి’ చేసిన గల్ఫ్‌ కార్మికులు కార్మికులు గల్ఫ్‌లో ఉన్నా.. గ్రామాల్లో పట్టు గల్ఫ్‌ సంక్షేమం గురించి కేసీఆర్‌ ఇచ్చిన అమలుకాని హామీలకు జవాబుగా తాము కేసీఆర్‌ ను ‘ఖల్లివెల్లి’ చేయగలిగామని గల్ఫ్‌ కార్మికులు చర్చించుకుంటున్నారు. పారిపోవడాన్ని అరబ్బీ భాషలో  ‘ఖల్లివెల్లి’ అని అంటారు. నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌…

ఫలితాల పై ఉత్కంఠ ..!

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్‌ పూర్తయ్యింది…ఇక కౌంటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవిఎలంను స్ట్రాంగ్‌ రూమ్‌లకు పంపి పటిష్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ సీట్లు వొస్తాయని ప్రకటించడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆనందోత్సాహలు నెలకొన్నాయి. గ్రామాల్లో…

రాజకీయ దురంధరుడు మర్రి చెన్నారెడ్డి

 డిసెంబర్ 2…మర్రి చెన్నారెడ్డి వర్ధంతి మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 – డిసెంబర్ 2, 1996) భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1978 నుండి 1980 వరకు, 1989 నుండి 1990 వరకు రెండు పర్యా యాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా (1974-1977), పంజాబ్ గవర్నర్…

పిఎం2.5 గాలి కాలుష్య కోరల్లో భారతం!

గాలి కాలుష్యం సువిశాల భారతావవని సమస్యగా గుర్తించబడిరది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదన ప్రకారం భారతదేశ సగటు పిఎం2.5 గాలి కాలుష్య గాఢత సురక్షిత స్థాయి కన్న 10.7 రేట్లు అధికంగా నమోదు కావడం ఒక ప్రమాదకర, ప్రాణాంతక హెచ్చరికగా పేర్కొనబడుతున్నది. గాలిలో 2.5 మైక్రాన్స్‌ లేదా అంత కన్న తక్కువ వ్యాసం కలిగిన ‘‘ధూళి…

డియర్‌ ప్రజాస్వామ్యమా..!

డియర్‌ ప్రజాస్వామ్యమా మాట్లాడుతున్నాం మేము నీ పీకపై కాలుపెట్టి అరుస్తున్నాం మేము నిన్ను తాకట్టు పెట్టి పుట్టుకతో కొందరం బానిసలం పుట్టాక మరి కొందరం మా తల్లుల పురిటి నొప్పుల్లో లోపం లేదు మా మకిలీ బుద్ధుల్లో మమ్మల్ని పురిగొల్పే కంతిరి రాజ్యకాంక్షీయుల తుప్పు అలోచనల్లో ‘మా’ ‘మేము’ ‘మాది’ ‘మనది’ అన్న స్పృహ కూడా…

అందంగా…ఆనందంగా

గుభాళించిన మనసులో గుప్పుమన్న స్వచ్ఛమైన ఆలోచనలు, ఎన్నడూ చూడని అందమైన నవనీతం లాంటి భావాలు, సుతిమెత్తగా మనసు తాకే మృదు మనోహర వైఖరి ప్రతి మాటలో ఆదర్శంతో కూడిన ఆప్యాయత ప్రతి చూపులో ఆదరణతో కూడిన అభిమానం పరవళ్లు తొక్కుతుంటే కలిగే పరవశం… ఉరకలు తీస్తుంటే ఎగిసే పరాధీనం క్షణం కాలం ఎదుటపడితే చాలు మనసు…

క్యూ ..మోసం…

వస్తువు రూపాయే. దాన్ని చూపే దర్జా ఐదు రూపాయలు. అద్దాల అంగడి అంగిట నుండి రాలిపడ్డ అంకె వేసే రంకె ఎంత దూరమైనా చప్పుడొకటే. కాలుపెట్టినది ఒక కోరిక. చూపును మెలదెప్పి, మోసం చేసి రుచి చూపేది నాలుగు కోరికల్ని. అంగరంగ వైభవంగా జేబుకు పెట్టె చిల్లుకు క్యూలో నిలబడి మోసపోవడమే ఫ్యాషన్‌. సెంటర్‌ ఏ.సి.తో…