Category ఆంధ్రప్రదేశ్

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి తిరుమలలో బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం…

గడిచిన ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం

AP cm met pm modi

దిల్లీలో విూడియా సమావేశంలో సిఎం చంద్రబాబు వెల్లడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ విూడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదని ప్రధానికి వివరించానన్నారు.…

మోహిని రూపంలో మలయప్ప స్వామి

Malayappa Swamy in the form of Mohini

శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన మంగళవారం శ్రీ మలయప్ప విశ్వ సుందరి మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పురాణాల ప్రకారం, మణిపూసలు మరియు మనోహరమైన మోహినిగా కనిపించడం రాక్షసులను (అసురులను) గందరగోళంలో పడవేస్తుంది మరియు దేవతలకు అనుకూలంగా విజయం సాధించింది. శ్రీవారి బ్రహ్మోత్సవంలో శ్రీ వేంకటేశ్వరుడు మోహినిగా దర్శనమివ్వడం ద్వారా విశ్వమంతా…

అలరిస్తున్న కళాబృందాలు

Entertaining bands

భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్న  ఈవో తిరుమల,అక్టోబర్‌7:శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం జరిగే వాహన వాహన సేవలలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాలపై గ్యాలరీలలోని భక్తులతో మమేకమై వారి అభిప్రాయాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి కల్పవృక్ష వాహన సేవలో సోమవారం ఉదయం ఈవో కొంతమంది భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా…

గరుడవాహన సేవకు చెన్నై గొడుగులు

Chennai Umbrellas for Garudavahana Seva

టిటిడికి అందచేసిన హిందూ ధర్మార్థ సమితి ఆధ్యాత్మిక పుస్తకాలు ఆవిష్కరించిన ఇవొ అలరించిన కల్పవృక్షవాహన సేవ తిరుమల,అక్టోబర్‌7: శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్‌ ‌నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.‌గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు…

మూసీ సుందరకీరణలో పేదలకు న్యాయం

మాది ముమ్మాటికీ ప్రజా ఎజెండా.. చెరువుల, నాలాల ఆక్రమనలు తొలగించాల్సిందే.. గత పదేళ్లలో నగరం చుట్టూ చెరువుల ఆక్రమణలు ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అపోహ‌లు సృష్టించొద్దు.. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క స్పస్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ‌తెలంగాణలో నాలాలు, చెరువులు అక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ఉక్కుపాదం…

తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శనలు

తిరుమల,అక్టోబ‌రు 05: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండ‌వ‌ రోజైన శ‌నివారం ఉదయం చిన్న‌శేష‌ వాహ‌న సేవ‌లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే కూచిపూడి నృత్యం, కోస్తా ప్రాంతానికి చెందిన ధరణీ కశ్యప్ బృందం ప్రదర్శించిన కూచిపూడి…

తిరుమల శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి,ప్రజాతంత్ర,అక్టోబర్‌04: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.…

లడ్డు కల్తీ విషయంలో స్వతంత్ర దర్యాప్తు టీం

ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ తిరుమల లడ్డూపై సుప్రీం కీలక నిర్ణయం తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో శుక్రవారం  సుప్రీంకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు…