special Stories

special Stories

అమానవీయం !

మావోయిస్టు అగ్రనేత కేశవరావు మృత దేహం అప్పగింతలో సాగిన హైడ్రామా –  మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సైద్ధాంతిక, సాయుధ పోరాట విధానాలతో అందరూ ఏకీభవించక పోవచ్చు. కాని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన నంబాల కేశవరావు తో పాటు ఆయన సహచరుడు సజ్జా నాగేశ్వరరావు మృత…

ప్రియ మిత్రుడికి అశృనీరాజ‌నాలు!

ఎవరీ మునీర్ భాయ్ చ‌నిపోయాడంటే న‌మ్మ‌బుద్ధి కావ‌డంలేదు. కానీ అతను తిరిగిరాని లోకాల‌కు వెళ్లి వారం రోజులు గ‌డిచినా ఇంకా బంధువులు కానివారు, బాల్య స్నేహితుల దగ్గర నుండి ఆయనకు మొన్న మొన్న పరిచయం అయినవాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఎందుకంటే అత‌నొక నిబ‌ద్ధ‌త క‌లిగిన విలేక‌రి కాబ‌ట్టి! స‌హ‌చ‌రుడు క‌నుక‌…

శ్రామిక జీవి

ప్రకృతి వైపరీత్యమై కాటేసినా రుధిరాన్ని చెమటధారలుగా మార్చి అధైర్యపడని నడకలతో బీడుబడిన భూముల్లో పచ్చని పైరులను పండించిన ఓ కృషీవలా నీకు వందనాలు ఓ శ్రామిక జీవి అర్ధరాత్రి అపరాత్రి అనక రోగమొచ్చినా నొప్పులొచ్చినా చట్టమొచ్చినా పక్కమొచ్చినా పచ్చని పైరు గొంతెండిన ప్రతిసారి గొంతు తడుపతూ కోత కోసే సమయానికి అనుకోని అతిధిలా వడగళ్లవాన వచ్చి…

భాషే ఆమె దేశమూప్రపంచమూ

(గతవారం తరువాయి భాగం) ఫాహ్మిదా రియాజ్తన మొదటి వివాహానికి డివోర్స్ ఇచ్చాక కరాచీ వచ్చిన ఆమె వామపక్షవాది, రాజకీయకార్యకర్త అయిన జాఫర్ అలీని ద్వితీయ వివాహము చేసుకుంది. సొంత పబ్లికేషన్ ఆవాజ్ తో రాజకీయ, సాహిత్యరంగాలలో తనదైన ముద్రవేసింది. జనరల్ జియాఉల్హాక్ నియంతృత్వానికి, మత చాందసానికి వ్యతిరేకంగా గొంతు విప్పింది. జియా పాకిస్థాన్ అంతా స్త్రీలకు…

పి. ఎస్.చారికి శీలావీ చిత్రకళా పురస్కారం

శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం శీలా వీర్రాజు సాహిత్య పురస్కారం, శీలా వీర్రాజు చిత్రకళా పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ ఏడాది (2025) సాహిత్య పురస్కారం కోసం రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్ళెగారు రచించిన “గారడివాడు” కథాసంపుటి ఎంపికయింది. ఇది సమకాలీన సామాజిక యథార్థాలను ప్రతిబింబించే విశిష్ట రచనగా గుర్తింపు పొందింది. ముని…

నాలుగు దశాబ్దాల తిర్మల్ ఉద్యమ సాహిత్యం-వికాస్

ప్రముఖ కవి, రచయిత, జర్నలిస్టుగా బహుముఖీన పాత్ర నిర్వహిస్తున్న తిర్మల్ సాహిత్యానికి నాలుగు దశాబ్దాలకాలం నిండింది. మహాకవి శ్రీశ్రీతో ఏర్పడిన సాన్నిహిత్యం, మాచర్ల విరసం మహాసభల్లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా విప్లవసాహిత్యంలో బాగం అయ్యారు.అప్పట్లో ఖమ్మం జిల్లా విరసం యూనిట్ కార్యదర్శిగావిరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఉన్న తిర్మల్ఖమ్మం విరసం యూనిట్ ద్వారా‘ఉద్యమ గానం’ పాటల…

అక్షరాలా…

బమ్మిడి జగదీశ్వరరావు ఈరోజుల్లో బరువు పెరగడం సర్వసాధారణం. నా బరువు కథ తేలికగా అర్థమయ్యేలా చెపుతాను. నన్ను చిన్నప్పుడంతా యెత్తుకు మోశారు. ఇప్పుడు కూడా నన్ను యెవరన్నా యెత్తుకు మోస్తే బాగుణ్ణనిపిస్తుంది. ‘ఎత్తుకుంటే యెత్తుమరిగిపోతారు’ అని చిన్నప్పుడు అమ్మ హెచ్చరించేది. మనల్ని యెవరన్నా మోయడం మనకి బాగుంటుంది. కాని అమ్మమాట గుర్తొచ్చినప్పుడల్లా అదొకజబ్బని గుర్తుచేస్తున్నట్టే వున్నా…

అకాల వ‌ర్ష బాధిత‌ రైతులకు ఊరట -న‌ష్ట‌ప‌రిహారం విడుద‌ల‌

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆసరాగా నిలిచింది.  పంట నష్ట పరిహారం నిధులను బుధవారం  రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయ‌డం ద్వారా రైతుల‌కు ఊర‌ట క‌లిగించింది. ఇటీవ‌ల‌ వడగంట్ల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లోని 5,528 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంచనా నివేదిక…

2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండరు ఇంకెప్పుడు?

మన దేశంలో మిగితా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగ రాష్ట్రం, కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి. నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తదని, గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని…

ఎన్ కౌంటర్, అనంతర పరిణామాలలో మన అవ్యవస్థ

దేశంలో మావోయిస్టులు లేకుండా చేసే లక్ష్యంతో పదిహేడు నెలలుగా సాగుతున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా ఛత్తీస్ గడ్ నారాయణపూర్ జిల్లా గుండె కోట్ లో మే 21న జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావుతో సహా 28 మంది చనిపోయారు. ఈ ఎన్ కౌంటర్, దాని తర్వాత…