special Stories

special Stories

నికర జలాలు ఎగువ రాష్ట్రం పాలు!

“ఒక వైపు కర్ణాటక రాష్ట్రం చాప కింద నీరులా ఆల్మట్టి ఎత్తు పెంచేందు యత్నాలు చేస్తున్నా అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ ప్రతిపాదనలు వచ్చిన తొలి రోజుల్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి…

 రక్తమోడుతున్న రోడ్లు 

భారతదేశ రోడ్లు, రహదారులు భద్రతకు కాకుండా, నిత్యం మారణహోమానికి చిరునామాలుగా మారుతున్నాయి. నవంబర్ 3, సోమవారం రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర విషాదం, అలాగే అంతకుముందు రోజు రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలో సంభవించిన దుర్ఘటన దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై నెలకొన్న భయానక పరిస్థితికి నిదర్శనం. రంగారెడ్డి జిల్లాలో కంకర లోడుతో అతివేగంగా,…

ఆధ్యాత్మిక శోభ మూఢ విశ్వాసాలతో తెల్లారుతున్న బతుకులు

“తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. కార్తీకమాసంలో  దేవాలయాలకు క్యూ కడుతున్నారు. కొందరు అయ్యప్ప మాల ధరిస్తున్నారు, ఇంకొందరు అరుణాచలం గిరిప్రదిక్షణ వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. చిన్న దేవాలయాల్లో గుండాట,పేకాట, క్యాబరే డాన్స్, జూదం పెచ్చరిల్లి పోయాయి. వెర్రి పుంతలు తొక్కుతున్న ఈ ప్రక్రియ ఏ సంప్రదాయం.. ఏ సనాతనము అర్థం కావడం లేదు.” కొయ్య బొమ్మలు …

కూలీల ప‌ట్ల శాపంగా మారిన సాంకేతిక‌త‌

ఆధార్‌తో అనుసంధానం కాక ఇబ్బందులు ధ్రువీక‌ర‌ణ లేక ఉపాధి కోల్పోతున్న వైనం చుక్క‌లు చూపిస్తున్న ఇంట‌ర్నెట్‌ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భారతదేశంలోని పల్లె ప్రాంతాలలో నివసించే నిరుపేద కుటుంబాలకు కనీస కూలి పనిని, తద్వారా జీవన భద్రతను కల్పించే ఒక ముఖ్యమైన చట్టం. అయినప్పటికీ, ఇటీవల, కేంద్ర ప్రభుత్వం జాతీయ…

రిటైర్డ్ ఉద్యోగుల బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే చెల్లించాలి

“రిటైర్ అయ్యే ముందు ఉద్యోగులు రిటైర్మెంట్ డబ్బులతో అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించ‌నందున‌ పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇండ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఉన్నత చదువులకు తెచ్చిన విద్యా రుణాల ఈఎంఐలు చెల్లించలేక, కొంతమంది ఉద్యోగుల పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం…

మళ్ళీ కంటతడి పెడుతున్న ఉల్లి రైతులు

“ఉల్లిపాయల ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం, 2023 నుండి అమలులో ఉన్న ఎగుమతులపై ఆంక్షలు, నిషేధాల కొనసాగింపు ప్రభావమే. ఉల్లి ఉత్పత్తి దాదాపు 20% తగ్గుతుందని అంచనా వేయడంతో, ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటగా 2023 ఆగస్ట్ లో 40% ఎగుమతి సుంకం, ఆ తర్వాత 2023 అక్టోబర్‌లో టన్నుకు 800…

బిగ్ వైల్డ్ పగోడా

“జెయింట్ వైల్డ్ పగోడా చూడడానికి వెళ్ళాము. దీనిని బిగ్ వైల్డ్ పగోడా అని కూడా పిలుస్తారు. దీనిని క్రీ పూ 652 లో టాంగ్ వంశీయులు నిర్మించారు. జువాన్ జాంగ్ అనే బౌద్ధ సన్యాసి భారత దేశం నుండి తీసుక వచ్చిన బుద్ధుని అవశేషాలను, గ్రంధాలను సంరక్షించడానికి ఈ పగోడా నిర్మాణం జరిగింది.” గిరియానం – 8…

వేయి పండుగలు వికసించనీ!

‘మంచిగనిపించింది!’.. అన్నారొక ఫ్రెండ్‌. ఒకరు కాదు, ఇద్దరు ముగ్గురు అయిదుగురు పదిమంది.. అదే మాట అన్నారు. ‘ బాగా జరిగింది’ అనడం వేరు. ఎడం జరిగి, బయటి నుంచి అనే మాట. మంచిగా అనిపించడం లోపలి మాట. అది ఫీలింగ్‌. ‘ఛాయా’ సాహిత్యోత్సవం విజయవంతం అయిందని గనుక అనుకుంటే, అందుకు కారణం అక్కడికి వెయ్యిన్నర మంది…

అమెరికా, కెనడా సంబంధాలపై చైనా ప్రభావం

ప్రస్తుతం అమెరికా, కెనడా మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన ప్రతిష్టంభన చైనాకు ఒక **’స్వర్ణ అవకాశం’**గా మారింది. తన అత్యంత సన్నిహిత పొరుగు దేశంతో అమెరికా వైరం పెంచుకోవడం, చైనాకు ప్రపంచ వేదికపై తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి మరియు పాశ్చాత్య ఐక్యతను బలహీనపరచడానికి దోహదపడుతుంది. కెనడా చైనాతో ఆర్థిక సహకారం కోసం చూస్తున్నప్పటికీ, జాతీయ భద్రత…

పాలనా సంస్కరణలతో మన నగరాల పున: నిర్మాణం 

“భారతదేశంలో పట్టణ పాలన కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలలో ఎక్కువగా ఏకరీతిగా (one-size-fits-all) ఉంది. అయినప్పటికీ, 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక స్పష్టమైన విధానం వెల్లడైంది: మనకు 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా కలిగిన 45 నగరాలు; 100,000 మరియు 1 మిలియన్ మధ్య జనాభా కలిగిన 470 నగరాలు; మరియు 100,000…