special Stories

special Stories

తెలంగాణ ఉద్యమ శిఖరం..

“కేసిఆర్ జీవితం ఒక పోరాటం. అనేక మహా మహులు, రాజకీయ ఉద్దండులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేశారు. ఆ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉద్యమాన్ని నడిపించే క్రమంలో నిష్క్రమించారు. కొందరు స్వప్రయోజనాల దృష్ట, మరికొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నీరుగార్చిన సందర్భాలు అనేకం. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్ బలమైన…

దురంధరుడు ..!

“60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ చచ్చిపో లేదని, తెలంగాణ ప్రజలు చేతులు ముడుచుకుని, చేష్టలుడిగి, చైతన్యరహితులై కూర్చోలేదని తెలంగాణా రాష్ట్ర ఉద్యమం ఒక మహా అగ్ని పర్వతం అని అది ఎప్పుడు బద్దలైన ఆంధ్ర పాలకవర్గ పాలన అంతం తప్పదని గర్జించిన…

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ లక్ష్యం నెరవేరిందా ?

Has Indian National Congress Achieved Its Goal in the Municipal Elections

తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌విజయదుంధుబి మోగించింది. ప్రతిపక్షాలు సాధించుకున్న వోట్లతో పోలిస్తే కాంగ్రెస్‌ ‌ముందు వరుసలో నిలిచిందనడంలో అతిశయోక్తిలేదు. అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ ఆశయం నెరవేరిందా అంటే మాత్రం కాదనే సమాధానం వొస్తుంది. ఈ ఎన్నికల్లో 90శాతం మున్సిపాలిటీలను సాధించుకుని తీరుతామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు. కాని,…

జీ హెచ్ ఎమ్ సీ… మూడు ముక్కలాట …?

“నేడు, తెలంగాణ ప్రభుత్వం అదే “మెరుగైన పరిపాలన ” సాకుతో  జీ హెచ్ ఎమ్ సీ   ని మూడు కార్పొరేషన్లుగా (హైదరాబాద్, సైబరాబాద్, మరియు మల్కాజిగిరి) విభజించడానికి ప్రయత్నిస్తోంది. వికేంద్రీకరణ అనేది ఒక గ్లోబల్ హబ్‌కు అవసరమైన సాంకేతిక చర్య అని మద్దతుదారులు వాదిస్తుంటే, విమర్శకులు మాత్రం ఇది కొత్త పేరుతో దక్కన్ ప్రాంతానికి తిరిగి వచ్చిన…

వియత్నాం నుంచి తిరుగు ప్రయాణం

“ఇలాంటి గెరిల్లా యుద్ధ పద్ధతులు అక్కడ చాలా ఉన్నాయి. అందువల్లనే అమెరికా సైనికులు భారీగా మరణించారు. ఫలితంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం యుద్ధం విరమించినట్లు ప్రకటించింది. అప్పటినుంచి ఉండిపోయిన అమెరికన్లు, ఆ ప్రదేశంలో జరుగుతున్నంత సేపు వియత్నా మీస్ యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్య పోయాను. పలు యుద్ధాలను ఎదుర్కొని 1975లో స్వతంత్రాన్ని పొందిన వియత్నాం అతి కొద్ది సమయంలోనే వాళ్ళు సాధించిన సాంకేతిక, సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఫిదా అయ్యాను. శ్రమపట్ల వాళ్ళకున్న గౌరవం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళను ఈనాడు ముందంజలో ఉంచింది. ప్రస్తుతం అమెరికా వియత్నాం మిత్రదేశాలు.” గిరియానం – 1 హోచిమన్ నగరం వియత్నాం దేశానికి రాజధాని. దక్షిణ వియత్నాంలో ఉంది. వాతావరణం వెచ్చగా ఉంటుంది. పూర్వం ఈ నగరాన్ని సైగాన్ అని పిలిచేవాళ్ళు. సైగాన్ నదీ తీరంలో ఉండడం వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. తరువాత కమ్యూనిష్టు నాయకుడు హోచిమన్ మీద గౌరవంతో ఆ పేరు స్థిరపడింది. ఈ నగర జనాభా 14 మిలియన్లు. ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం. హోచిమన్ అసలు పేరు న్గుయెన్ సీన్ కుంగ్. మే 19 తేదీన 1890 సంవత్సరంలో జన్మించాడు. సుమారు ఇరవై యేళ్ళ వయసులో దేశం విడిచిపెట్టి వెళ్ళి ‘ వియత్ మిన్ ‘ అనే సంస్థను స్థాపిం చాడు. ఫ్రాన్స్ , అమెరికా యుద్ధాలలో వియత్నాం విముక్తి కొరకు గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో పోరాటం చేసాడు. ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం అని రెండు భాగాలుగా ఉన్న వియత్నాంను ఏకం చేయాలని ఆయన ఆశయం. 1945 నుంచి 1969 దాకా ఉత్తర వియత్నాం అధ్యక్షుడుగా పనిచేసాడు. 1969లో మరణించాడు. ఆయన మరణించిన తర్వాతనే ఉత్తర దక్షిణ వియత్నాంలు 1975లో ఒకే దేశంగా రూపొందింది. ఈ విషయాలు గైడ్ చెర్రీ చెపుతున్నప్పుడు నాకు ప్రొ. జయశంకర్ గుర్తుకు వచ్చాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు కలగన్న ఆయన మరణించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తొమ్మిది మంది బృందంలో నేను, పద్మ, అనురాధ వియత్నాం వార్ మ్యూజియం చూడడానికి వెళ్ళాం. ఈ మ్యూజియం ను 1975 లో ప్రారంభించారు. ఇది అమెరికా వియత్నాం యుద్ధానికి సజీవ సాక్ష్యం. బయటి ప్రాంగణంలో ఆ యుద్ధంలో ఉపయోగించిన ట్యాంకర్లు, విమానాలు ఉన్నాయి. వార్ మ్యూజియం…

కౌన్సిలర్ల వోటే కీలకం… చైర్మన్ ఎన్నికల రాజకీయ గణితం

“పట్టణీకరణ వేగవంతమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ పాలనపై ప్రజల అంచనాలు కూడా పెరిగాయి. అభివృద్ధి పనుల అమలు, పన్నుల వసూళ్లు, సంక్షేమ పథకాల పంపిణీ ఇవన్నీ ఎన్నికైన మండలి సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల చైర్మన్ ఎన్నిక కేవలం అంతర్గత రాజకీయ ప్రక్రియ కాదు పట్టణ అభివృద్ధి దిశను నిర్ణయించే కీలక ఘట్టం.” మున్సిపల్ ఎన్నికలు స్థానిక…

విమ‌ర్శ‌కుల‌పై బెదిరింపు ఆయుధం!!

BC quota is the buzzword in Telangana politics today.

ఎప్పుడైతే త‌ర్కంతో స‌మ‌ర్థించుకోవ‌డం సాధ్యంకాదో అప్పుడు విమ‌ర్శ‌కుల నోరు మూయించ‌డానికి బెదిరింపే ఆయుధంగా మారుతుంది.  ప్ర‌స్తుత పాల‌న‌కు ఈ సాధార‌ణ సూత్రం త‌ప్ప‌క వ‌ర్తిస్తుంది. అంటే ఎప్పుడైతే నాయ‌కుల వ‌ద్ద వాస్త‌వాలు కొర‌వ‌డుతాయో అప్పుడు బ‌ల‌ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతారు. ఎప్పుడైతే ప్ర‌భుత్వం స‌హేతుక చ‌ర్చ‌నుంచి సంస్థాగ‌త బెదిరింపు వైపు మ‌ళ్లుతుందో అది త‌న త‌ప్పును మౌనంగా అంగీక‌రించిన‌ట్టే.…

‘కల్తీ ‘ కమిటీ ..!

తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ ఛార్జ్ షీట్, ఇతర ల్యాబుల్లో లడ్డూ, నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని నిర్ధారణ జరిగింది. అంటే ఆవు, పంది, చేప కొవ్వు, నూనె లాంటి పదార్థాలు కలపలేదని తేల్చేసింది. ఇన్నేళ్లుగా జరుగుతున్న వ్యవహారంలో సీబీఐ ఛార్జ్ షీట్ ఇచ్చిన స్పష్టత..…

గాడి తప్పుతున్న జర్నలిజం?

” కేసులు,జైళ్ళు ఇక జర్నలిజానికి వేదికలు, వేధింపులు కాబోతున్నాయి.ఇదే అదనుగా పాలక పక్షాలు నిజమైన జర్నలిస్టులకు వేధింపులు కోసం కేసులు, దర్యాప్తు సంస్థలు వినియోగించరనే  గ్యారెంటీ ఏమీ లేదు. జర్నలిస్టులు పాలకులు -యాజమాన్యాల క్రీడలో పావులుగా మారనున్నారు.జర్నలిస్టు సంఘాలు కూడా స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించినా అలా లేవు..!ఏదో ఒక పాలకపక్షం విదిలించే పదవుల కోసం తమ సంఘాల చైతన్యం తాకట్టు పెడుతున్నారు.ఎవరి గుంపు వారికే ఉంది.దశాబ్దాలుగా జర్నలిస్టు సంఘాలు నడిపిస్తున్న నాయకత్వాలే అందుకు ఉదాహరణ..” ‘మాయా’దర్పణం-1 ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా.భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగతా…

తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర

“తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుంటున్న పిల్లలకు విజ్ఞప్తి చేస్తూ తెలుగులో చెప్పాను. ‘తెలంగాణ కోసం బలిదానం వద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి. బతకాలి’ అని. ఇప్పుడు ఈ బిల్లు వారి స్వప్నాలను సాకారం చేసేందుకు వచ్చింది. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించి ఆ పిల్లల పట్ల విశ్వాస ఘాతుకానికి ఎలా పాల్పడతాం?” సుష్మా స్వరాజ్ మద్దతు తోనే…