special Stories

special Stories

తెలుగు సాహిత్యం వెనుకబాటులో ఉందా?

తెలుగు సాహిత్యం అనాదిగా మహోన్నత ప్రవాహం. నాటి పద్య కవితా వైభవం నుండి ఆధునిక వచన కవిత్వం, కథానిక, నవలల వైవిధ్యం వరకు తెలుగు సాహిత్య ఖజానా అపారమైనది. అయితే, నేటి డిజిటల్ యుగంలో, సమాచార విప్లవం, పాశ్చాత్యీకరణ ప్రభావాల నేపథ్యంలో, తెలుగు సాహిత్యం వెనుకబాటుకు గురవుతోందా? అసలు ‘వెనుకబాటు’ అంటే ఏమిటి? నాణ్యతలో కొరవడటమా,…

మెరుపు తీగెలు సురాప్రాణము

“ఎన్ని సార్లు చెప్పాలి?” “పర్లేదు చెప్పు, నీకు తాగే వోపిక వుంది. నాకు వినే వోపిక వుంది” “అంటే?” “సండే వీకెండ్ వదిలేసెయ్, మండే?” “ఊ… మా ఫ్రెండ్‌వాళ్ళ మేరేజ్ డే, నువ్వొచ్చావ్ కదా?” “సాక్షాలు వద్దు. ఫ్రెండ్స్‌తో తాగావ్, వోకే. ట్యూజ్ డే?” “మా కొలీగ్ రిటైర్మెంట్ ఫంక్షన్, ప్రెజర్ చేస్తే?” “వాళ్ళకోసం ప్రెజర్…

కవనోదయ కాంతి పాట

అక్షర జీవనదులకు పల్లెపలుకులతో ప్రాణంపోసి జానపద జవసత్వాన్ని నింపి ప్రపంచ పటంపై మట్టి పాటల కలలను పారించారు పనైపోయిందనీ అవనిపై మౌన మునిలా అందెశ్రీ అస్తమించారు   కాలం గుండెను చీల్చుతూ మట్టి కిరణాల ప్రవాహమై మన గుండెల్లో కవనోదయ కాంతి పాటై ప్రతిధ్వనిస్తున్నారు   తెలంగాణ భావాల ఉద్యమ గొంతుకై నిలిచి మానవత జాడకై…

నెత్తురు మండే, శక్తులు నిండే యువతకు ఆహ్వానం!

Decline of Public Sector Enterprises: Is Government Negligence to Blame?

“తెలుగులో విద్యాబోధన ఎంతగా తగ్గిపోతున్నా, చదివేవాళ్లు తగ్గిపోతున్నారని ఫిర్యాదులు ఎంతగా ఉన్నా తెలుగు సాహిత్యంలో అంతకంతకూ ఎక్కువగా రచయితల సంఖ్య పెరుగుతున్నది. సాహిత్య ప్రయోగాల విస్తృతి పెరుగుతున్నది. కొత్త రచయితలతో, కొత్త పుస్తకాలతో, కొత్త అభివ్యక్తితో, కొత్త కథన పద్ధతులతో యువత సృజన రంగంలో అద్భుతమైన కృషి చేస్తున్నది. యువ సాహిత్యకారుల బృందాలు ఏర్పడుతున్నాయి. ఈ…

వ్యక్తి సర్వతోముఖ వికాసానికి మార్గం పుస్తకం

(నవంబర్ 20వ తేదీ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ) “పుస్తకాలు దీపాలవంటివి వాటి వెలుతురు మనో మాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది.” – ” డాక్టర్ “బి’ ఆర్’ అంబేడ్కర్” పుస్తకం మూడు అక్షరాలే అయిన ఎంతో మంది కలలకు, ఉజ్వల జీవితాలకు ఆధారం. పుస్తక పఠనం మనిషిలో విజ్ఞానాన్నిపెంచుతుంది . పుస్తకం…

ప్రభుత్వ రంగ సంస్థల క్షీణత: ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ?

“జాతీయ ఆస్తులు కాపాడే బాధ్యత అవసరం. ప్రభుత్వం తరచూ చెప్పేది – “వాణిజ్యం చేయడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు” . అయితే సత్యం ఏమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా నడపలేని ప్రభుత్వం, ఉద్యోగాలు సృష్టించలేని ప్రభుత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడలేని ప్రభుత్వం జాతీయ ఆస్తులు అమ్మే హక్కు లేదు. భారత ప్రజా రంగం…

ఆకలి మరియు యుద్దాలతో ఛిద్రమౌతున్న ప్రపంచ బాల్యం

“ఈ నవంబర్ మాసాన్ని బాలల హక్కుల రక్షణలో ఒక ముఖ్య మార్పు కు నాంది పలకండి. ఉదాసీనత నుండి చర్యకు, నిశ్శబ్దం నుండి కార్యాచరణకు, యుద్ధం నుండి శాంతికి అనే సందేశాన్ని ప్రతిధ్వనించనివ్వండి. అన్ని యుద్ధాలను ఆపండి. ప్రతి బిడ్డకు పౌష్టిక ఆహారం అందించండి. పాఠశాలలు సైనిక చర్యలతో ధ్వంసం చేయకుండా పిల్లలతో భర్తీ చేయదానికి…

పంచాయితీ ఎన్నికలు ..!

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ఉప ఎన్నికలో  విజయాన్ని సాధించిన తర్వాత పంచాయితీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వొస్తాయన్న ఉత్సాహం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి ఏర్పడినట్లుంది. అందుకే జూబ్లీ ఎన్నిక హడావిడి ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముందుగా పంచాయితీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్‌పీటీసీ…

అభ్యుదయవాది అయ్యవారు రామయ్య

నిజానికి పూలే కంటే ముందే ముంబయి నగరంలో రామయ్య, మరికొందరు తెలుగు ప్రముఖులు సామాజిక న్యాయానికి చెందిన పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. మద్యపాన నిషేదం, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహించడం లాంటి పనులెన్నో చేసేవారు.  పూలే   ప్రభావం తెలుగువారి మీద బలంగా పడడం వల్ల బాలికల పాఠశాలలు, గ్రంథాలయాలు లాంటివి కూడా తెలుగువారు ఏర్పాటు చేశారు.…

ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు- కాళోజీ

29. జనధర్మో విజయతే ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ [1] (సెప్టెంబరు 9,   1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న” గేయం లో కొన్ని భాగాలు. (“తెలంగాణ రక్షణల”  అమలు కోసం  ప్రాంతంలో ఉద్యమం  ప్రారంభమై,  “ప్రత్యేక తెలంగాణా పోరాటం“గా  రూపొంది  గత అయిదు నెలల నుండి సాగుతున్న ఉద్యమంలోని వివిధ సందర్భాలను ‘ప్రజాకవి‘ శ్రీ కాళోజి నారాయణరావుగారు జనధర్మ లో 1969లో ప్రచురించారు.)    ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు. ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు. ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని…