అమృతకాలంలో అయోధ్యరాముడే జాతిపిత!

“భారతీయ స్వాతంత్ర్య, జాతీయ ఉద్యమాలకు కొత్తకాలపరిధులను ఆయన నిర్వచించారు. మోదీ ఆ మాటను స్పష్టం చేయకముందు, నిజమైన స్వాతంత్ర్యం 2014లో మాత్రమే వచ్చిందని ముఖస్తుతి సాధకులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. హంతకుడు గాడ్సే ఆరాధనలకు, అనుకూల వాదనలకు మౌనాంగీకారం, నెహ్రూ మీద నిలకడగా లేపుతూ వస్తున్న వ్యతిరేక దుమారం, అహింసను ప్రతిపాదించిన అవైదిక బుద్ధుడే భారత…









