special Stories

special Stories

అమృతకాలంలో అయోధ్యరాముడే జాతిపిత!

“భారతీయ స్వాతంత్ర్య, జాతీయ ఉద్యమాలకు కొత్తకాలపరిధులను ఆయన నిర్వచించారు. మోదీ ఆ మాటను స్పష్టం చేయకముందు, నిజమైన స్వాతంత్ర్యం 2014లో మాత్రమే వచ్చిందని ముఖస్తుతి సాధకులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. హంతకుడు గాడ్సే ఆరాధనలకు, అనుకూల వాదనలకు మౌనాంగీకారం, నెహ్రూ మీద నిలకడగా లేపుతూ వస్తున్న వ్యతిరేక దుమారం, అహింసను ప్రతిపాదించిన అవైదిక బుద్ధుడే భారత…

ప్రజల మధ్య ఐకమత్యం అవసరం

డిసెంబర్ 20.. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం మానవులందరం ఒకే కుటుంబానికి చెందినవారమనే భావనను గుర్తు చేయడంలో, ప్రపంచ శాంతి, ఐకమత్యం,  సమానత్వం కోసం కృషి చేయడంలో కీలక పాత్ర పోషించే ప్రత్యేకమైన రోజు అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం. ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా జరుపు కుంటారు. 2005లో…

మహిళలను అభివృద్ధి,సాధికారత వైపు మళ్ళిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలో మహిళల సామాజిక,ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక సంఘాలు ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలికాయి.మహిళా సాధికారతలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నది.స్వయం సహాయక సంఘాల లోని మహిళా శక్తి నేడు ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామ్యమై కుటుంబాన్ని, సమాజాన్ని ,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నవి. సెర్ప్, మెప్మా సంస్థల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది…

విచిత్ర‌ కాలానికి యువత విపరీత‌ పోకడలు !

“నేటి భారత యువతలో కాలానుగుణంగా వస్తున్న శాస్త్రసాంకేతిక మార్పులతో పాటు యువతలో విపరీత పోకడలు పుట్టుకొస్తున్నాయి, భారత్ లాంటి దేశాల్లో కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. సహజీవన సంసారాలు, డేటింగ్‌ అనుబంధాలు, సిచ్యువేషన్‌షిప్‌ స్నేహాలు క్రమంగా పెరుగుతున్నట్లు, యువతలో దాని పట్ల సానుకూల భావాలు చిగురిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలాంటి డిజిటల్‌ కాలపు వింత బంధాలను ప్రముఖులు సహితం…

పుస్తకాల పండుగ వచ్చేసింది

“2025 డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 28 వరకూ తెలంగాణ కళాభారతి స్టేడియంలో 38 వ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ జరుగనున్నది. ఈ సందర్భంగా వస్తున్న కొత్త పుస్తకాలు, పునర్ముద్రణలు, వాటి ప్రాధాన్యతల గురించి కొన్ని ప్రచురణ సంస్థలనుంచి సేకరించిన సమాచారం- ఈ వారం ప్రజాతంత్ర ‘శోభ’ పాఠకుల కోసం.” ఈ పుస్తకాల పండగకి బీట్‌రూట్…

పుస్తకాల పండుగ మళ్లీ ఒకసారి!

“మతం ఎంత కమ్మేసినా, మనిషి సహజీవన సంస్కృతి నిరంతరాయంగా సాగుతూనే ఉంది. పండుగలలో సామూహికత్వాన్నీ, కలయికనూ, వేడుకనూ మనుషులు ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అందుకే మతాచారాలూ సంస్కృతీ చెప్పే పండుగలతో ఏమీ సంబంధం లేకపోయినా, పుస్తకాల పండుగను పండుగ అని పిలవడమే మనుషులకు ఇష్టం. అది హైదరాబాదులో ప్రతి సంవత్సరం డిసెంబర్ చివర, మంచి చలిలో మెదడులో…

వలసదారులు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు యంత్రాలు

“ప్రపంచవ్యాప్తంగా వలసదారులు నిరుద్యోగం, తక్కువ వేతనాలు, అసురక్షిత పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఆతిథ్య దేశాలలో వివక్ష, భాషా అడ్డంకులు, సాంస్కృతిక బహిష్కరణను ఎదుర్కొంటున్నారు. అక్రమ వలసదారులు ముఖ్యంగా దోపిడీ, మానవ అక్రమ రవాణా, ప్రాథమిక హక్కుల తిరస్కరణకు గురవుతారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, చట్టపరమైన…

రేవంత్ బాబు మధ్య సాన్నిహిత్యమే మరింత చిచ్చు రేపుతోందా?

“ఇప్పుడు తాజాగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రంగంలోనికి దిగి ద్విముఖ పోరు బాట ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు బీజేపీ పార్టీని టార్గెట్ చేశారు. రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా గోదావరి నదీ జలాలను కొల్ల గొడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు మరొక కొత్త…

తెలుగు పువ్వుల మరాఠీ పరిమళం

“ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాల్ని మరాఠీలోకి శబ్ద, నాద, అర్థ, భాష సౌందర్యం చెడిపోకుండా అనువదించిన తీరు అపూర్వం. అలాగే తెలుగు కవులు, మరాఠీ కవులకు మధ్య గల దగ్గర సంబంధాన్ని పోల్చి చెప్తూ ఆయన రాసిన వ్యాసాలు అలరిస్తాయి. పోతనని మరాఠీ కవి జ్ఞానదేవ్‌తో, వేమనని తుకారాంతో, దార్ల సుందరమ్మని సంత్‌ జానాబాయితో, హరి…

1969 తెలంగాణా ఉద్యమం

33.జనధర్మోవిజయతే జూన్ 2:  నెత్తురోడిన వరంగల్లు రోజు 2014 జూన్ 2 తెలంగాణ అధికారికంగా అవతరించిన రోజు. అర్థశతాబ్దం నుంచి పోరాడిన జనం తెలంగాణను సాధించారు. ఆశ్చర్యం ఏమంటే తెలంగాణ నాడి వరంగల్లు నగరంలో 1969 జూన్ 2న  వరంగల్ జిల్లా ప్రజాసమితి పిలుపుననుసరించి వరంగల్ పోస్టాఫీసు ముందు సత్యాగ్రహం జరిగింది. శ్రీయుతులు వెలగందుల వైకుంఠం. అరుసం కొమురయ్య, నరసింహార్య, భూపతి కృష్ణమూర్తి పార్సి యీశ్వరయ్య, వెలిశాల కనకయ్య, గోపీ కిషన్ లాహోటీ ప్రభుృతులు నాయకత్వం వహించారు. పోస్టాఫీసు వద్ద పోలీసులు వీరిని చెదరగొట్టటానికి లాఠీఛార్జి చేశారు. శ్రీయుతులు వెలగందుల వైకుంఠం, భూపతి కృష్ణమూర్తి, గోపీకిషన్ వగైరాలకు లాఠీలవల్ల గాయాలు తగిలాయి.   ఖండన అయినా సత్యాగ్రహులను చెదరగొట్టలేకపోయిన పోలీసులు కాల్పులు జరపగా శ్రీ చంద్రమౌళి, షేక్ ఫకీరు చనిపోయారు. మరునాడు…