special Stories

special Stories

2025… కాంగ్రెస్ పార్టీ పాలన పై పెరిగిన అసంతృప్తి 

Growing dissatisfaction Congress

2023 ఆఖరిలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, “ప్రజల పాలన ” అనే నినాదంతో తెలంగాణ ప్రజల్లో భారీ ఆశలు రేపింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన అసంతృప్తి, మార్పు కోరిక – ఇవన్నీ కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాయి. కానీ 2025 నాటికి వొచ్చేసరికి ఆ ఆశలు ఎంతవరకు నిజమయ్యాయి అన్న ప్రశ్న…

“పాఠశాల విద్యలో పత్రిక పఠనం –ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఒక ప్రశంసనీయం”

“నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు ఎక్కువగా మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, షార్ట్ వీడియోలకే పరిమితమవుతున్నారు. దీని వల్ల ఏకాగ్రత లోపించడం, మానసిక ఒత్తిడి (డిజిటల్ డిప్రెషన్) వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పత్రిక పఠనాన్ని అలవాటుగా మార్చడం ద్వారా విద్యార్థుల్లో ప్రశాంతత, ఆలోచనా శక్తి, భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. వార్తా పత్రికలు చదవడం…

విజృంభిస్తున్న తెలంగాణ ఉద్యమం: 50 బలి

తెలంగాణా ప్రజాసమితి, విద్యార్థి  కార్యాచరణసమితుల ఆధ్వర్యంలో సాగిన తెలంగాణా బంద్,తెలంగాణా విద్రోహదినం, కోరికల దినం, అనే ముఖ్యకార్యక్రమాలూ పికెటింగ్, ధర్నా, శాసనోల్లంఘన హర్తాళ్ వంటి ఆందోన కార్యక్రమాలు వరుసగా సాగినవి. కోరికల దినం తరువాత రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం శోక దినాలుగా పరిగణించి 13 రోజులలో ఉద్యమాన్ని నిల్పివేశారు. ఈ విరామంలో చెన్నారెడ్డి గారి నాయకత్వాన…

2025.. బీఆర్ఎస్ ..ఒక అడుగు ముందుకు ..రెండడుగులు వెనకకు ..!

2025 BRS one step forward two steps back

మలి  దశ తెలంగాణా ఉద్యమానికి ఊపిరి అందించిన  భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్)  తెలంగాణ రాజకీయాల్లో  ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు. అది ఒక ఉద్యమ ఫలితం. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో పుట్టిన పార్టీగా, రాష్ట్ర ఏర్పాటుతో అధికారాన్ని చేపట్టి దశాబ్ద కాలం తెలంగాణ పాలనను తన ముద్రతో మలిచిన పార్టీ.. సమైక్య…

భార‌త్‌కు ప‌రీక్ష‌గా కార‌క‌స్ క‌ల్లోలం

“ఈ సంక్షోభం కేవలం అమెరికా-వెనెజువెలా మధ్య ఘర్షణ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ వేదికపై అగ్రరాజ్యాల ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. వెనెజువెలాలో మదురో ప్రభుత్వానికి రష్యా, చైనాలు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. ఇప్పుడు అమెరికా నేరుగా సైనిక చర్యకు దిగడం ద్వారా ఈ దేశాల ప్రయోజనాలకు గండికొట్టినట్లయింది. ముఖ్యంగా వెనెజువెలాలో చైనా పెట్టిన భారీ పెట్టుబడులు,…

రాజ‌కీయ‌ మంటే ఫ‌క్తు వ్యాపార‌మే!

“గతంలో రాష్ట్రాలలో , కేంద్రం లో కాస్తా సేవ , గీవ ,చేవ ఉన్నవాళ్ళు అధికార పీఠాలు ఎక్కేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించే  టెక్నిక్ తెలిసిన సమర్థులైన  వ్యాపారులే రాజకీయ నేతల అవతారం ఎత్తుతున్నారు.వ్యాపార దక్షతే రాజకీయ దక్షతగా మార్పుచెందింది. అందువల్ల రాజకీయాలు -వ్యాపారం మధ్య  సరిహద్దు రేఖ…

2025 – రాష్ట్రంలో బీజేపీ ‘హడావుడి’ కే పరిమితం ..!

తెలంగాణ రాజకీయాల్లో “భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభావం అనే ప్రశ్న గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం చర్చలో ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి దశలో పరిమిత ప్రభావానికే పరిమితమైన బీజేపీ, 2019 తర్వాత తన రాజకీయ ఉనికిని గణనీయంగా పెంచుకుంది. అయితే 2025 నాటికి బీజేపీ ప్రభావం “వృద్ధి–స్థిరత్వం–పరిమితి” అనే మూడు దశల…

కన్నతల్లికి కారం ముద్దలు.. పినతల్లికి పంచభక్ష్య పరమాన్నాలా.?

“సంక్రాంతి పండుగకు ఆంధ్రా సెటిలర్లు నూటికి 99 శాతం ఏపీకి వెళతారు. వారంతా తమ సొంత వాహనాల్లో, లేదా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సొంతుర్లకు వెళతారు. కార్లులో లగ్జరీ వాహనాల్లో వెళ్ళే వారు ఆర్థికంగా కొంత స్థిరపడిన వారే ఉంటారు. వారికి ఎందుకు టోల్ ఫ్రీ ఇవ్వాలి.?. ఆ భారాన్ని ప్రభుత్వం భరించి తెలంగాణా  ప్రజల…

జల వివాదాల కేంద్ర కమిటీ మరొక మేక చన్ను?

“ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర జల వివాదాలు ఉప్పునిప్పుగా ఉంది . నల్లమల సాగర్ అనుసంధానంపై తెలంగాణ సుప్రీంకోర్టు కెళ్లింది. మరో పక్క ట్రిబ్యునల్ లో తెలంగాణ వాదనలను పూర్వ పక్షం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ వాదనలను విన్పించుతోంది. వీటన్నింటికీ మించి రెండు రాష్ట్రాల ఇచ్చి పుచ్చుకొనే పరిస్థితి తెలంగాణ వైపు…

సాహితీ వట వృక్షం జువ్వాడి గౌతమరావు

ఫిబ్రవరి 1…జువ్వాడి గౌతమరావు జయంతి ఆయన ఒక సాహితీ వట వృక్షం. స్వయంగా కవి మాత్రమే కాకుండా, ఎందరో సాహితీ వేత్తలకు ఆశ్రయ దాత. దివంగత ప్రధాని పీ.వి. నరసింహా రావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్ కుమార ఆచార్య, సామల సదాశివ లాంటి సాహితీ దురంధరులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నవారు. ప్రధానంగా కవి సామ్రాట్…