Prajatantra Desk

Prajatantra Desk

విద్యలో వెనుకబాటుకు విద్యార్థులు దోషులు కాదు !!

తన మన బడి పిల్లలను వారి తల్లిదండ్రులను బహిరంగంగా దోషులను చేసి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు మేము కొట్టలేము తిట్టలేము అంటూ తమ పాఠశాల పిల్లలకు రాయడం చదవడం రాదని బహిరంగ పరిచి తన నిస్సహాయతను తన పాఠశాల ఉపాధ్యాయుల సామర్థ్యాలను నిస్సహాయతను పిల్లల ముందు ప్రజల ముందు గుంజీలు తీసి నిరసన తెలియ చేశారు.…

ఉచితాలు అవసరం లేదు ..ఉపాధి కల్పించండి..!

No need for freebies..just create jobs..!

రంజాన్‌ ‌నెలలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌, ఇతర కానుకల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రు.70 కోట్ల నిధులను విడుదల చేయడం పై అదే మతానికి చెందిన సామాజిక కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ మొత్తాన్ని మైనారిటీ సంక్షేమానికి వినియోగించాలని సూచన చేసారు. ఒక వైపు సమాజం పట్ల పౌర సమాజం దృష్టి సారిస్తుంటే…

వరల్డ్ ‌బ్యాంక్‌ ‌ఫెలోషిప్‌ ‌కు ట్రాన్స్ ‌కో సిఎండి కృష్ణ భాస్కర్‌ ఎం‌పిక

ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభినందనలు భారత్‌ ‌నుంచి ఎంపికైన ఏకైక అధికారిగా గుర్తింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : వరల్డ్ ‌బ్యాంక్‌ ‌ఫెలోషిప్‌ ‌కు తెలంగాణ ట్రాన్స్ ‌కో  సిఎండి కృష్ణ భాస్కర్‌ ఎం‌పికయ్యారు. స్టాటిస్టిక్స్, అనలిటిక్స్ ‌సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్‌ ‌కోర్సు నిర్వహిస్తుంది.  మసాచుసెట్స్ ఇన్‌…

‌సీతారామ ప్రాజెక్టుతో 8 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం రూ.10 వేల కోట్లతో రైతు బంధు..సీతారామ టన్నెల్‌ ‌పనుల పరిశీలన భద్రాచలం /సత్తుపల్లి, ప్రజాతంత్ర , మార్చి 13 :  సీతారామ ప్రాజెక్టు కాలువలు, టన్నెల్స్ ‌పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అన్నారు. ఆయన యాతాలకుంట…

తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాగా ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి అద్దంకి దయాకర్‌, విజయశాంతి, శంకర్‌నాయక్‌, బిఆర్ఎస్ నుంచి…

ఉద్దేశ్యపూర్వకంగానే సస్పెండ్‌ ‌చేశారు

వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయం నియంతృత్వ పోకడలతో సభ వాయిదా వేశారు.. మీడియా పాయింట్‌ ‌వద్ద కెటిఆర్‌ ఆరోపణ జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి సస్పెండ్‌ ‌చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ ‌తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేడ్కర్‌ ‌విగ్రహం వద్ద నిరసన తెలిపారు.…

కేంద్ర గనుల శాఖ అద్భుత ప్రదర్శన

కేంద్ర గనుల శాఖ అద్భుత ప్రదర్శన

ప్రైవేటు రంగం భాగస్వామ్యం కోసం కొత్త పాలసీలు తొలిసారిగా ఆఫ్ షోర్ మైనింగ్ ప్రారంభించాం 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాలే లక్ష్యం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి   గత పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర గనుల శాఖ అద్భుత ప్రదర్శన కనబరిచిందని అత్యంత వేగంగా పరుగులు…

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్‌డే స్కూల్స్‌పై అధికారికంగా ఉత్తర్వులు జారీ…

బీజేపీ నుంచి పాత సామాను బయటికి వెళ్లిపోవాలి

MLA Rajasingh letter on the conduct of MPs and MLCs

కొందరు నాయకులతో పార్టీకి భారీగా నష్టం ఎంపీలు, ఎమ్మెల్సీ తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ పార్టీలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖను రిలీజ్‌ చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వొస్తే ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రితో కొందరు నేతలు రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి మీటింగ్ లు పెట్టుకుంటే…

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ దుర్మార్గం

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు ఇదేనా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతు కోసిందని, అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, అసెంబ్లీ లోపల ప్రశ్నిస్తే సస్పెన్షన్ విధించి గొంతు నొక్కుతున్నారని  మాజీమంత్రి హరీష్ రావు…