Prajatantra Desk

Prajatantra Desk

ప్రశ్నా పత్రాలు తారుమారు..

పదో తరగతి విద్యార్థులు షాక్‌.. ‌ రెండుగంటల సమయం వృథా విచారణకు ఆదేశించిన కలెక్టర్‌ అధికారుల నిర్లక్ష్యంతో మెయిన్‌ ‌పరీక్షల్లో కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్  రాయటానికి కూర్చున్న విద్యార్థులకు ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రాన్ని ఇవ్వడంతో…

నిరుపేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

ఉగాది నుంచి తెల్లరేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం వెల్లడించిన  మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులకు ఉగాది నుంచి రేషన్‌ ‌షాపులలో సన్నబియ్యం పంపిణీ  చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున హుజూర్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నట్లు సీఎం రేవంత్‌ ‌రెడ్డి  ప్రకటించారు. ఉగాది రోజు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ…

జిల్లాలో రోడ్లు లేక పిల్లను ఇవ్వడం లేదు..

Minister Komatireddy Venkat Reddy

అసెంబ్లీ స్పీకర్ స్పీకర్‌ గడ్డం ప్రసాద్.. స్పీకర్ మాటకు కంగుతిన్న మాజీ మంత్రి హరీష్‌ ‌రావు గజ్వెల్‌, ‌సిద్దిపేట, సిరిసిల్లలకే రోడ్లు వేశారన్న మంత్రి కోమటిరెడ్డి వికారాబాద్‌ ‌జిల్లాలో రోడ్లు లేక, గ్రామాల్లో పిల్లలు ఇవ్వలేని దుస్థితి ఉందని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్ ముక్తసరిగా చేసిన వ్యాఖ్య.. హరీష్‌ ‌రావుకు షాక్‌ ‌తగిలినట్లు అయ్యింది. బడ్జెట్‌ ‌చర్చలో హరీష్‌ ‌రావు…

సాగును లాభసాటిగా మార్చేందుకు కృషి

టెక్నాలజీ వినియోగంపై జర్మనీతో కలిసి పని చేస్తాం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వ్యవసాయానికి ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను  అనుసంధానించి సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో జర్మనీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫెడరల్…

ఓయూలో తెలంగాణ జెఎసి ఆందోళన

డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండించిన జెఎసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ వొచ్చే నెలలో నిరుద్యోగులతో భారీ సింహగర్జన!  రాష్ట్రంలో ఖాలీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మెయిన్‌ ‌లైబ్రరీ…

తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి

CM Revanth Reddy

మహిళల కోసం కొత్త పథకాలు అమలు చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం తో రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ భేటీ  ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలని ఆయన…

రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే..

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఉచితంగా ఎల్‌ఆర్‌ఎల్‌ ‌చేస్తామని మాట తప్పారు ‌రైతు రుణమాఫీలోనూ మోసాలు అందరికీ అందని రైతు భరోసా సాయం శాసన సభ చర్చల్లో మాజీమంత్రి హరీష్‌ ‌రావు రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌చెప్పేవన్నీ అబద్ధాలేనని, వారు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారని.. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉందని మాజీమంత్రి హరీష్‌ ‌రావు  విమర్శించారు. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు…

బిఆర్‌ఎస్‌పై విష ప్రచారం..!

అందాల పోటీలకు మహిళా సంఘాలు వ్యతిరేకం   గురువారం కారుణ్య నియామకల సందర్భంగా రవీంద్ర భారతి లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం బీ ఆర్‌ ఎస్‌ ‌పార్టీ పై విష ప్రచారం చేయడానికి ఉపయోగించుకోవడం దుర్మార్గం. ప్రపంచ అందాల పోటీలు వద్దంటే ప్రభుత్వం ఎందుకు బీ ఆర్‌ ఎస్‌ ‌పై ఎదురు దాడి చేస్తోంది, అందాల…

నీటి సంరక్షణతోనే మానవజాతి మనుగడ

Today is World Water Day

నేడు ప్రపంచ నీటి దినోత్సవం మానవ మనుగడకు, ఆర్థికాభివృద్ధికి, పర్యావరణానికి నీరు కీలకం. 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటున్నాము. రియో డి జనీరోలో పర్యావరణం,అభివృద్ధిపై 1992 ఐక్యరాజ్యసమితి సదస్సు  ఎజెండా 21లో ఈ రోజు మొదటిసారిగా అధికారికంగా ప్రతిపాదిం చబడింది. 2025 ప్రపంచ జల దినోత్సవం  నినాదం…

కూల్‌ ‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం

ఏ ‌పళ్లను అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లను మట్టి తనలో కరిగించు కోలేక పోయిందో, అదే పళ్లను ఇరవై  రోజుల పాటు ఏదైనా ఒక కూల్‌‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్‌‌డ్రింకులో ఒక పన్ను వేసి ఎనిమిదవ రోజు చూసేసరికి…