ప్రశ్నా పత్రాలు తారుమారు..

పదో తరగతి విద్యార్థులు షాక్.. రెండుగంటల సమయం వృథా విచారణకు ఆదేశించిన కలెక్టర్ అధికారుల నిర్లక్ష్యంతో మెయిన్ పరీక్షల్లో కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాయటానికి కూర్చున్న విద్యార్థులకు ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రాన్ని ఇవ్వడంతో…









