కొడంగల్ ను దెబ్బతీయాలని కుట్ర

అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించం ఇంటి దొంగలను కొడంగల్ ప్రజలు వదలరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజాతంత్ర, మార్చి 29 : కొడంగల్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని, తెలంగాణను పాలించే శక్తిని కొడంగల్ ప్రజలే తనకు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందన్న బాధ ఉందని, వాళ్లను…









