Prajatantra Desk

Prajatantra Desk

నెరవేరిన దశాబ్దాల స్వప్నం

నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు అంతా సిద్దం అంబేద్కర్ జయంతి నాడు జీఓ విడుదల క్యాబినెట్ సబ్-కమిటీ తుది ఆమోదం.. సమావేశంలో పాల్గొన్న వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ షమీమ్ అక్తర్ దశాబ్దాల నాటి ఎస్సీ సబ్ కమిటీ డిమాండ్‌ను నెరవేర్చిన కాంగ్రెస్ వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్,…

అంబేడ్కరిజం ఎప్పటికీ ఒక ఆదర్శ వాదమే

అంబేడ్కరిజం నేడు భారతదేశంలో ఒక సజీవ శక్తి. బాబాసాహెబ్ అని కూడా పిలువబడే భీమ్‌రావు రాంజీ అంబేడ్కర్ (ఏప్రిల్ 1891 – డిసెంబర్ 6, 1956) ఒక భారతీయ న్యాయవేత్త, రాజకీయవేత్త, తత్వవేత్త, మానవ శాస్త్రవేత్త, చరిత్రకారుడు ఆర్థికవేత్త కూడా. భారతదేశంలో బౌద్ధమతానికి పునరుజ్జీవనోద్యమకారుడిగా, ఆయన భారతదేశంలో ఆధునిక బౌద్ధ ఉద్యమానికి ప్రేరణనిచ్చాడు, దీనిని దళిత…

ఇక కొత్త రెవెన్యూ చట్టం

ధరణి స్థానంలో వొచ్చిన నూతన పోర్టల్‌ చిక్కులు లేకుండా రూపకల్పన సందేహాల పరిష్కారానికి భూమిత్ర చాట్‌బాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: తెలంగాణ కొత్త భూచట్టం రాబోతుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ‘భూ భారతి చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శాసనసభ ఆమోదముద్ర వేయగా… గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ…

శాంతి చర్చలకు మేం సిద్ధం

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన మావోయిస్టు పార్టీ చర్చల కోసం కమిటీ ఏర్పాటు.. కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ ఒక లేఖ విడుదల చేసింది. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి…

దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్

హక్కుల కోసం ఆయన  చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శం అంబేడ్కర్ జయంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.…

చరిత్రను ఎరుపెక్కించిన యోధుడు జార్జ్ రెడ్డి

ఐన్ స్టీన్ మేధస్సు,చేగువేరా తెగువ కలబోసిన కడలి 1960ల నాటి విప్లవ జ్వాల జార్జ్ రెడ్డి లాంటి అసాధారణమైన వ్యక్తులను సృష్టించింది. స్వతంత్ర భారతంలో సామాన్య ప్రజలకు స్వేచ్ఛ అందకుండా పోతున్న క్రమంలో సమాజంలోని అపసవ్య ధోరణులను అధ్యయనం చేస్తూ క్యూబా విప్లవ వీరుడు చేగువేరా స్ఫూర్తితో యూనివర్సిటీలలోనే సామాజిక మార్పుకు నాంది పలకాలని విద్యార్థులను…

భారతావనికి స్ఫూర్తినిచ్చేలా అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహం భారీ విగ్రహం విశేషాలు ఎన్నో..

గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ జరిగి రెండేళ్లు  గడిచాయి. బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గతేడాది అంబేడ్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14న 2023న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహం భారత…

అర్హుల‌కే ఇళ్లు కేటాయించాలి.

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఇందిర‌మ్మ క‌మిటీల అనుమ‌తితోనే ల‌బ్ధిదారుల ఎంపిక‌ అర్హుల జాబితాను అధికారులు త‌నిఖీ చేయాలి ఇందిర‌మ్మ ఇళ్ల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : అత్యంత నిరుపేద‌లు, అర్హుల‌కే ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల‌పై త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శ‌నివారం…

14న ‘భూ భార‌తి’కి శ్రీకారం..

పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండ‌లాలు ప్ర‌తి మండ‌లంలో అవ‌గాహ‌న స‌ద‌స్సులు ప్ర‌జ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో పోర్ట‌ల్ బ‌లోపేతం.. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా, వేగంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్ట‌ల్ ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి…

వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్‌ ‌సంతాపం

హైదరాబాద్‌ : ‌పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంతాపం తెలిపారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య అని సీఎం రేవంత్‌ ‌రెడ్డి కొనియాడారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన…