Prajatantra Desk

Prajatantra Desk

యువతకు చేయూతనిస్తున్న అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి..

సూర్యాపేట యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి  సూర్యాపేట ప్రజాతంత్ర, జులై 10. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ యువతను బలోపేతం చేస్తున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి తీరు స్ఫూర్తిదాయకమని సూర్యాపేట యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి అన్నారు.…

స‌భ స‌జావుగా న‌డిపేందుకు స‌హ‌క‌రించండి

మీడియా స‌ల‌హా క‌మిటీ స‌మావేశంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌  ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జరగడానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, ముఖ్యంగా మీడియా ప్ర‌తినిధులు ఇందులో కీల‌క పాత్ర పోషించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్  అన్నారు. తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అడ్వైజరీ నూతన కమిటీ మొదటి సమావేశం బుధ‌వారం  శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో…

త‌ప్పుడు లెక్క‌ల‌తో మ‌భ్య‌పెట్ట‌వ‌ద్దు

ప్రాణ‌హిత డిజైన్‌కు మ‌హారాష్ట్ర అభ్యంత‌రం చెప్పింది క‌దా ఇవ‌న్నీ ఎందుకు దాస్తున్నారు?  ప్రివిలేజ్ మోష‌న్ ఇస్తాం ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన మాజీ మంత్రి హ‌రీష్‌రావు పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పక్కన బెట్టి అబద్దాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ…

పోలీస్ నిఘా నీడలో క్యాంపస్ – అరెస్టులకు రంగం సిద్ధం

Kakatiya University Campus under police surveillance

కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర, జులై 5 : కాకతీయ విశ్వవిద్యాలయంలో 23వ స్నాతకోత్సవం సందర్భంగా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ రాక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు స్నాతకోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, ఇంటలిజెన్స్ విభాగాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. గత…

కె.యు. స్నాతకోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర జులై 5 :  కాకతీయ విశ్వవిద్యాలయంలో జులై 7న జరగనున్న 23 వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి తెలిపారు. శనివారం సేనేట్ హాల్లో  రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. రాజేందర్ తో కలిసి…

పేద‌ల క‌ల‌ల సాకారమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

onguleti Srinivasa Reddy latest news, Minister Ponguleti Srinivasa Reddy, Ponguleti Srinivasa Reddy speech, Ponguleti Srinivasa Reddy Telangana, Ponguleti Srinivasa Reddy political career, Ponguleti Srinivasa Reddy development works, Ponguleti Srinivasa Reddy updates, Ponguleti Srinivasa Reddy public meeting, Ponguleti Srinivasa Reddy Kothagudem, Ponguleti Srinivasa Reddy BRS to Congress

వెంగళరాయ‌ సాగర్‌ ‌పునరుద్ధరణకు రూ.33 కోట్లు  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అశ్వారావుపేట నియోజ‌క‌ర్గంలో అభివృద్ధిప‌నులకు శంకుస్థాప‌న‌ దమ్మపేట,ప్రజాతంత్ర,జూన్‌ 20 : ‌పేదల కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం పయనిస్తున్న‌దని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం అశ్వరావుపేట నియోజకవర్గం…

బ‌య‌ట‌ప‌డ్డ బ‌న‌క‌చ‌ర్ల బాగోతం

– చంద్ర‌బాబుతో లోపాయ‌కారి ఒప్పందం – తెలంగాణ‌కు తీర‌ని ద్రోహం – ఇది గురుద‌క్షిణా? – ముఖ్య‌మంత్రి రేవంత్‌ను నిల‌దీసిన హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  బనకచర్ల అసలు భాగోతం ఢిల్లీ లో రేవంత్  మాటల ద్వారా బయటపడ్డది. బనకచర్ల పై చంద్రబాబు నాయుడు తో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని గోదావరి లో…

 పేద‌ల‌ను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర

– ఇంగ్లీష్‌ ‌వద్దనడం పేదలను చులకన చేయడమే – ఇంగ్లీష్‌ ఒక వారదిలాంటి భాష మాత్రమే –  ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ   ‌న్యూదిల్లీ,జూన్‌20: ఇం‌గ్లీష్‌ ‌మాట్లాడే వాళ్లు త్వరలోనే సిగ్గుపడాల్సి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ  శుక్రవారంనాడు తప్పుపట్టారు. దేశంలోని పేద…

ఆయుష్ శాఖ ఆధ్వ‌ర్యంలో యోగా డేకు స‌న్నాహాలు

పాల్గొన‌నున్న సీఎం రేవంత్ త‌దిత‌రులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  గచ్చిబౌలి లోని జీఎంసీ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగ నిర్వహణ ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో  శుక్ర‌వారం మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.  యోగ డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి దామోదర…

 అభివృద్ధికి కొత్త నిర్వ‌చ‌న‌మిస్తున్న ప్ర‌భుత్వం

– సామాజిక న్యాయం పునాదిపైనే అభివృద్ధి – ప‌రిశ్ర‌మ‌ల‌ను భాగ‌స్వాములుగా చూస్తున్నాం – పెట్టుబ‌డుల‌కు స‌రైన వేదిక హైద‌రాబాద్‌ – డిప్యూటీ సి.ఎం. మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  ఆర్థిక అభివృద్ధి తో పాటు మానవీయ కోణాన్ని జోడిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని  ప్రజా ప్రభుత్వం  అభివృద్ధికి ఓ కొత్త నిర్వచనాన్నిఇస్తుంద‌ని డిప్యూటీ…