prajatantra_news

prajatantra_news

పంటపొలాల్లో పులి జాడలు

Tigar Spotted

– పెద్దపల్లి నుంచి యాదాద్రి భువనగిరి వరకు కదలికలు – ఆందోళనలో రైతులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో పులుల సంచారం పెరిగిపోయింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన పులి రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గ్రామాల సమీపంలో సంచరిస్తున్నది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పులి కదలికలు కనిపించడంతో…

లోక్‌స‌భ‌లో రాహుల్- రాజ్‌నాథ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం

– చైనా అంశంపై రాహుల్ వ్యాఖ్యలు.. సభలో రచ్చ – ప్రచురణ కాని పుస్తకాన్ని ప్రస్తావించడంపై రాజ్‌నాథ్‌ అభ్యంతరం – నరవాణే వ్యాఖ్యలతో లోక్‌స‌భ‌లో ఉద్రిక్తత – జాతీయ భద్రత అంశంపై పార్లమెంట్‌లో హాట్ డిబేట్ న్యూదిల్లీ, ఫిబ్రవరి 2 : మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే తన పుస్తకంలో రాసు కున్న వ్యాఖ్యలను…

17 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2:డాక్ట‌ర్‌ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తున్నందున వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. డిగ్రీ మూడవ, రెండవ, మొదటి సంవత్సరం వేర్వేరు సెమిస్టర్ల పరీక్షలను ఈ నెల 17 నుండి మార్చి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు…

సర్పంచ్‌ ఎన్నిక కోసం కన్నకూతురు బలి

– ముగ్గురు సంతానం నిబంధనతో ఒకరిని చంపేసిన తండ్రి – హత్యను ఛేదించిన నిజామాబాద్‌ ‌పోలీసులు నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2:: పంచాయితీ ఎన్నికల కోసం ఓ తండ్రి కన్నకూతురునే బలితీసుకున్నాడు.కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రి తన స్వార్థం కోసం అభం శుభం తెలియని ఆరేళ్ల కూతురిని హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది.…

తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే!

– అధికారంలో ఉండగా ఉద్యమకారులు గుర్తు రాలేదా? – జాతిపిత అంటే ఆస్తులు కొల్లగొట్టేవారు కాదు – తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన రావి నారాయణ రెడ్డి – జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవార్డు దక్కడం సముచితం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 2:  తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణ…

పూర్తి నిరాశజనకంగా కేంద్ర బడ్జెట్‌ ‌

– 8మంది బీజేపి ఎంపిలున్నా రాష్ట్రానికి ఒరిగింది శూన్యం – పట్టణాల్లో కాంగ్రెస్‌నే గెలపించండి – బీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర,  2: రాష్ట్రం నుంచి ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించడంలో వారు పూర్తిగా…

గొప్ప సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి

– భూస్వామిగా పుట్టి 500 ఎక‌రాలు దానమిచ్చిన మ‌హా నేత‌ – అర‌వ‌య్యేళ్ల వ‌య‌సులో రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకున్న నాయ‌కుడు – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 2: అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణరెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.రావి నారాయణరెడ్డి జాతీయ…

కేసీఆర్‌పై విషం చిమ్ముతున్న రేవంత్‌

– హార్వ‌ర్డ్ లో చ‌దువుకున్నా వెన‌క‌టి గుణం మార‌లేదు – ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌పై మాట్లాడే హ‌క్కు ఆయ‌న‌కు లేదు – హ‌రీష్‌రావు ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 2:  జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని బయటపెట్టుకున్నారని…

కులం కాదు.. గుణం చూసి ఓటేయండి

 -మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2:  మున్సిపల్‌ ఎన్నికల్లో కులం కా గుణం చూసి ఓటేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పైసలు కాదని.. పని చేసేవారికి ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా…

రాష్ట్ర‌ ప్రభుత్వానికి సుప్రీమ్‌లో ఎదురుదెబ్బ

– సోషల్ ‌మీడియా పోస్టులపై అప్పీల్‌ ‌తిరస్కరణ న్యూదిల్లీ, ఫిబ్రవరి 2: రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగలింది. సామాజిక మాధ్యమాల పోస్టులపై ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టడం ఏమాత్రం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వేసిన అప్పీల్‌ను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. సోషల్ ‌మీడియా పోస్టులపై అక్రమ కేసులు…