prajatantra_news

prajatantra_news

సిగాచీ మృతుల కుటుంబాలకు మోసం

– కోటి రూపాయలు ఇస్తామ‌న్నారు – రూపాయి కూడా ఇవ్వలేదు – ఇచ్చినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా – సిఎం రేవంత్‌కు ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు సవాల్‌ ‌సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 6: సిగాచీ బాధిత కుటుంబాలకు కోటి  ఇచ్చినట్లు రుజువు చూపితే తాను రాజకీయాల నుంచి వైదొలుగతానని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి…

మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ

– ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాం – తెలంగాణ‌ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 6: మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుంటానని చెప్పారు. తనకు సెంటిమెంట్‌ ఎక్కువన్న…

ఏడుపాయలలో శివరాత్రి జాతర

-15 నుంచి 17 వరకు నిర్వహణ మెదక్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6:రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మెదక్‌ ‌జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత మహాజాతరకు ముహూర్తం ఖరారైంది. ఏడు పాయల మధ్య వెలిసిన ఆ వనదుర్గమ్మ కు శివరాత్రి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. ఈనెల‌ 15 నుంచి 17 వరకు…

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం కాంగ్రెస్‌దే

– మంత్రి శ్రీధర్ బాబు వికారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతోందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులు, నాయకులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ తో కలిసి మంత్రి శ్రీధర్…

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ఎన్నికల పిటిషన్‌

– సీఎం అభ్యర్థనకు హైకోర్టు తిరస్కరణ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 6:  ‌హైకోర్టులో సీఎం రేవంత్‌ ‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్‌ ‌కేసులను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. 2023లో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు…

జిన్నారంను మున్సిపాలిటీ చేసి భారం మోపిన కాంగ్రెస్‌

-‌ పన్నుల భారం మోపినోళ్లకు ఓటేద్దామా.. – కాంగ్రెస్‌ను ఓడిస్తేనే బతుకుల బాగుపడతాయి – మున్సిపల్‌ ‌ప్రచారంలో నిలదీసిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాగానే జిన్నారంను మున్సిపాలిటీ చేసి పన్నుల భారం మోపిందని, ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు…

అవినీతికే ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్

– అప్పుల ఊబిలో పురపాలికలు – బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం – నర్సాపూర్‌లో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు నర్సాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపాల్టీల్లో పన్నుల భారం మోపుతున్నారని, డ్రైనేజీ, తాగునీటి సరఫరా సక్రమంగా లేదు.. గల్లీల్లో పారిశుధ్య కార్మికులు కనిపించరు.. కరెంట్ సహా ఎన్నో ఇబ్బందులు కాంగ్రెస్ పాలనలో పట్టణ ప్రజలను వెంటాడుతున్నాయని…

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ

– మహా నగర అభివృద్ధికి రెండేళ్లలో రూ.20వేల కోట్లు – 27 మునిసిపాలిటీల విలీనం చరిత్రాత్మక నిర్ణయం – ‘క్యూర్’, ‘ప్యూర్’, ‘రేర్’ వ్యూహంతో స్థిరమైన అభివృ ద్ధి – ‘క్రెడాయ్‌’ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షోలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాదు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: తమ రెండేళ్ల పాలనా కాలంలో హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ.20వేల…

పదేళ్లు పాలించి ‘పట్టా’ ఇవ్వని దొరలు

– అధికారం మనది.. అభివృద్ధి చేసేది మనమే.. – ప్రతిపక్షాల మాయమాటలపై మంత్రి పొంగులేటి నిప్పులు పాల్వంచ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ఎన్నికలు రాగానే చుట్టాల్లా వస్తారు.. రంగుల కండువాలు మార్చి మాయమాటలు చెబుతారు.. పదేళ్లు అధికారంలో ఉండి పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జ్ఞానం లేని ఆ ‘దొర’లు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు…

అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకోలేం

– రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారట? – బీఆర్‌ఎస్ పాలనలో దోపిడీలు, కబ్జాలు తప్ప ప్రజలకు చేసిందేమిటి? – ఆ పార్టీలను గెలిపిస్తే కేంద్ర నిధులను దారి మళ్లిస్తారు – కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తోంది బీజేపీయే – బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే వరదలా నిధులు తెస్తా – కరీంనగర్ ఎన్నికల…