prajatantra_news

prajatantra_news

అంతర్జాతీయ సదస్సుకు వెంకట్ రెడ్డికి ఆహ్వానం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 6:  మొరాకో దేశంలోని మరాకెష్ నగరంలో ఫిబ్రవరి 11 నుండి 13, 2026 వరకు నిర్వహించనున్న ఆరవ అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సదస్సులో పాల్గొనాలని ఎంవీ ఫౌండేషన్‌కు జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డి కిఆహ్వానం అందింది. ఈ సదస్సును మొరాకో ప్రభుత్వం మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ  సంయుక్తంగా…

కాంగ్రెస్ మోసానికి బుద్ధి చెప్పండి

– బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు చేసిందేమీ లేదు – మత రాజకీయాలకే బీజేపీ పరిమితం – సిరిసిల్లలో బతుకమ్మ చీరల తయారీ రద్దుచేశారు – ఇక్కడి నేతన్నలకు తీరని అన్యాయం చేశారు » కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కేటీఆర్ వేముల‌వాడ‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 6: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్…

ఆమ‌న‌గ‌ల్లుపై బీజేపీ జెండా ఎగ‌రాలి

– అవినీతిలో కేసీఆర్‌ను మించిన రేవంత్‌ – రెండు పార్టీలను ఓడించాలి – బీజేపీని గెలిపించాలి – ఎన్నికల ప్రచారంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్ ఫామ్ హౌస్ బాట పట్టారని, అదే తీర్పు ను పునరావృత్తం చేస్తే రేవంత్…

కాంగ్రెస్ 75 శాతానికి పైగా స్థానాలు గెలుస్తుంది

– మంత్రి దామోదర్ రాజనర్సింహ రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి6: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడు తున్న క్రమంలో ప్రచారాన్ని ముమ్మరం చేశా యి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచా రంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సిం హ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నిక ల్లో…

12న దేశవ్యాప్త కార్మిక సమ్మె

– విజయవంతానికి కృషి చేద్దామన్న దాస్యం హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ఈనెల 12న జరిగే కార్మిక దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని బీఆరఎస్ హనుమకొండ జిల్లా అధ్యÅ£ాTడు దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఉమ్మడి సన్నాహాక సమావేశాన్ని హనుమకొండలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు…

పార్టీలో నా వర్గాన్ని దూరం పెట్టారు

– రాజకీయంగా దెబ్బకొట్టేందుకు యత్నాలు – కాంగ్రెస్ తీరుపై జీవన్ రెడ్డి ఆవేదన జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు కేటాయించకుండా పక్కకు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తన మెడ…

‘వికసిత్ తెలంగాణ – బిజెపి సంకల్ప పత్రం’ విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రచారం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘వికసిత్ తెలంగాణ – బిజెపి సంకల్ప పత్రం 2026’ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు శుక్రవారం ఆవిష్కరించారు. మున్సిపాలిటీల్లో బీజేపి గెలిచిన…

అంత‌రిక్షానికి వెళ్లినా రేవంత్ మార‌డు

– 3200 మంది సింగ‌రేణి కార్మికుల‌కు ఇళ్ల ప‌ట్టాలిచ్చినం -సింగ‌రేణిలో 17600 డిపెండెంట్ ఉద్యోగాలిచ్చాం -మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ దేశానికే ఆద‌ర్శం – మంచిర్యాల జిల్లా క‌ల సాకారం చేసిన కేసీఆర్‌ – మంచిర్యాల‌లో హ‌రీష్‌రావు విమ‌ర్శ‌లు మంచిర్యాల, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 6:   మంచిర్యాల జిల్లా 30 ఏళ్ల కలను సాకారం చేసింది…

మార్చిలో ప్రారంభానికి స‌న‌త్‌నగ‌ర్ టిమ్స్ సిద్ధం

– ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పరిశీలన – 28లోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశం – 12 నుంచి 100 మంది వైద్య సిబ్బంది విధుల్లోకి సనత్‌నగర్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 6:  తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్), సనత్‌నగర్‌ను మార్చిలో ప్రారంభించేందుకు చేపట్టిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి మరియు…

ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీం కోర్టు మరోమారు విచారణ

– మూడు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పీకర్‌ ‌కు ఆదేశం న్యూదిల్లీ, ఫిబ్రవరి 6: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీంకోర్టు  మూడు వారాల పాటు వాయిదా వేసింది. న్యాయస్థానంలో తాజాగా జరిగిన విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జస్టిస్‌ ‌సంజయ్‌ ‌కరోల్‌, ‌జస్టిస్‌ అగస్టిన్‌ ‌జార్జ్‌లతో కూడిన ధర్మాసనం బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ…