prajatantra_news

prajatantra_news

హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసు

BC Reservations

~కోర్టు ఉత్తర్వులున్నా ఇంటి కూల్చివేతపై పిటిషన్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్‌ గ్రామంలోని 200 చదరపు గజాల్లోని 480 చదరపు అడుగుల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ఆదేశిస్తే ఎందుకు కూల్చేశారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను ఆదేశించింది. తన…

విద్యార్థులకు ముత్తూట్‌ సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ సాయం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌, ఇంజినీరింగ్‌, నర్సింగ్‌ కళాశాలల్లో మెరిట్‌ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజుగా రూ.40 లక్షలకు చెక్కులను లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కొత్తపేట ఆధ్వర్యంలో ముత్తూట్‌ సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌…

శ్రీలక్ష్మి కేసులో తీర్పు వాయిదా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18 : ఓబుళాపురం మైనింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ దాఖలు చేసిన కేసులో ఐఎస్‌ఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పును వాయిదా వేసింది. శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్‌ను గతంలో సీబీఐ కోర్టు కొట్టివేయడంతో ఈ వివాదం చివరికి సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు చేరింది. 6వ…

కమిషన్‌ వేస్తారో లేదో చెప్పండి

– భూదాన్‌ భూదందాపై రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్‌ భూములకు సంబంధించిన లావాదేవీలపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తే చేసే ఉద్దేశం లేదంటే…

అటవీ భూమి సేకరణ త్వరగా పూర్తిచేయాలి

మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: బాచుపల్లి -గండిమైసమ్మ వరకు ఆరు వరసల రోడ్డు, బహుదూర్‌పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు సాగే రహదారి నిర్మాణాలకు అటవీ భూమి బదలాయింపుపై రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ చీఫ్‌ ప్రిన్సిపల్‌ కన్సర్వేటర్‌…

రాసిపెట్టుకో..మరో పదేళ్లు మాదే అధికారం

– పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తా – రాయలసీమ లిఫ్ట్‌ను చంద్రబాబు రద్దు చేసుకోవాల్సిందే – ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం – మహిళలను కోటీశ్వరులను చేసే పనిలో ఉన్నాం – ఎస్సీ వర్గీకరణను అమలు చేసి చూపాం – కొల్హాపూర్‌ ‌పర్యటనలో సిఎం రేవంత్‌ ఉద్ఘాటన కొల్హాపూర్‌,‌ప్రజాతంత్ర,జూలై 18: పదేళ్లపాటు తానే అధికారంలో ఉంటానని, పాలమూరుప్రాజెక్టులను…

మహిళా శక్తి సంబరాలు మరో వారం పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: ఇందిరా మహిళా శక్తి సంబరాల తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, జిల్లా మహిళా సమాఖ్యల విజ్ఞప్తి మేరకు సంబరాలను ఈనెల 24 వరకు ప్రభుత్వం పొడిగించింది. మంత్రుల బిజీ షెడ్యూల్‌ కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పూర్తికాలేదు. ప్రతి నియోజకవర్గంలో ఇందిరా మహిళా…

సమాచార భవన్‌లో బోనాల ఉత్సవాలు

హైదరాబాద్‌, జూలై 18 : మాసబ్‌ ట్యాంక్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం సమాచార భవన్‌లో బోనాల ఉత్సవాలు శుక్రవారం జరిగాయి. ఉద్యోగుల కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపులు, బోనాల సమర్పణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సమాచార భవన్‌ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాలలు సమర్పించారు. సమాచార…

ఆరుగురు మావోయిస్టులు మృతి

– భారీగా ఆయుధాలు స్వాధీనం – ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత? భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 18 : ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ ‌జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే నారాయణ్‌పూర్‌ ‌జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని…

వర్షం ఫిర్యాదులపై త్వరగా స్పందించాలి :మేయర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సాయం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులను ఆశ్రయించాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సూచించారు. గురు,వారం మొదలైన వర్షం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా కురిసింది. ఈ నేపథ్యంలో మేయర్‌ విజయలక్ష్మి నగరవాసులను అప్రమత్తం చేయడంతోపాటు, అధికారులకు పలు…