యాదగిరిగుట్ట ఆలయ హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

– పటిష్టమైన భద్రత మధ్య లెక్కింపు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వచ్చింది. కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితో స్వామివారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. తెలిపిన 49 రోజుల హుండీ ఆదాయం రూ.4,03,02,821…








