prajatantra_news

prajatantra_news

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

– కాంగ్రెస్ తీరు అత్యంత దుర్మార్గం – జీహెచ్ఎంసీ విభ‌జ‌న అశాస్త్రీయం – ఎన్నిక‌ల వేళ అధికారుల‌ బ‌దిలీలు క‌రెక్టు కాదు – మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, తీవ్ర ఒత్తిళ్లతో మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తమ…

మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

– పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేశారు – డీజీపీ శివధర్ రెడ్డి హైదారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్ర శాంతంగా ముగిసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం.భగవత్‌తో కలిసి…

ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అరాచ‌కాలు

– ఓట‌మి భ‌యంతోనే దాడులు – అడుగ‌డుగునా అధికార దుర్వినియోగం -వేధింపుల‌కు, దాడుల‌కు భారీ మూల్యం త‌ప్ప‌దు – హామీల‌ను గాలికొదిలేసారు – రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం మీదే – పోలింగ్ అనంత‌రం మీడియాతో కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 11:  మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలపై…

మహాశిరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

– 43 శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్‌ ‌సర్వీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్ర‌వ‌రి 11: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్‌ ‌బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి పండుగ…

ఓటెత్తిన స్తంభాద్రి

– ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో పోలింగ్ – కాంగ్రెస్ X సీపీఐ బిగ్ ఫైట్ – పోలింగ్ సరళి అంచనా వేస్తున్న నేతలు – ఉత్కంఠగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పోలింగ్ ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : స్వల్ప సంఘటనలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.…

ఏటా 2ల‌క్ష మందికి పుట్టుక‌తోనే గుండె లోపాలు

– ఆధునిక చికిత్స‌లు అందుబాటులోకి – వైద్యం త‌ర్వాత కోలుకున్న చాలామంది చిన్నారులు – ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు – కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచ‌న‌లు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి11: పుట్టిన బిడ్డ పాలు తాగడంలో ఇబ్బంది పడితే, వేగంగా ఊపిరి తీసుకుంటే లేదా పెదవుల చుట్టూ నీలం రంగు కనిపిస్తే, ఇది సాధారణ…

ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

– పలుచోట్ల పరస్పర ఘర్షణలు – దొంగ ఓట్ల ఆరోపణలతో పోలీసుల జోక్యం – సాయంత్రం 5 గంటల సమయానికి 70 శాతం పోలింగ్ – ఓటు వేసిన సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి, రాష్ట్ర మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల 2,569 వార్డులు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల…

మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్

– జలమండలి పరిధి విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు – మూడు కార్పొరేషన్లకు కమిషనర్ల నియామ‌కం – 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులుగా జీహెచ్‌ఎంసీ విభజన హైదరాబాద్, ఫిబ్రవరి 11: జలమండలి పరిధిని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది.…

ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్‌కు చిత్తశుద్ది లేదు

– కేసీఆర్‌పై చర్యలకు వెనకాడుతున్నారు – కరీంనగర్‌లో ఓటేసిన కేంద్ర మంత్రి బండి దంపతులు కరీంనగర్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జ్యోతినగర్ ఎస్‌ఆర్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్…

వందేమాతరం ఆలాప‌న‌ ఇక తప్పనిసరి

– జనగణమన కంటే ముందే పాడాలి – ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం న్యూదిల్లీ, ఫిబ్రవరి 11: అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇకనుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనను బుధవారం నుంచి…