prajatantra_news

prajatantra_news

ఉమ్మడి మెదక్‌లో 8 చోట్ల గులాబీదే మెజారిటీ

– 7 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌ పైచేయి – నాలుగుచోట్ల హంగ్ మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మెదక్ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాల్టీలకు గాను కాంగ్రెస్, పార్టీ 7 మున్సిపాల్టీల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలైన ఆందోళ్ జోగిపేట. హుస్నాబాద్‌లలో కాంగ్రెస్ పార్టీ విజయ బావుటాను…

భాజ‌ప్తా చెప్తున్నా.. హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం

– ఒవైసీ ఆనందం కోసమే జీహెచఎంసీని ముక్కలు చేశారు – రేవంత్ రెడ్డి పాలిట అదే మరణ శాసనం కాబోతోంది – తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా – కరీంనగర్ ప్రజలకు వందనం చేస్తున్నా – ఈ విజయం మహాశక్తి అమ్మవారికి అంకితం – కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి…

ఇది ప్రజా విజయం

– అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు – మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకోవడం పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ…

కాంగ్రెస్ పాల‌న‌కు ప్ర‌జామోదం

– అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కే ప‌ట్టం – స‌న్న‌ బియ్యంతో సంచ‌ల‌న విజ‌యాలు – పేద‌ల క‌ళ్ల‌ల్లో వెలుగులు నింపిన తెల్ల కార్డులు – మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 13: పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తున్నాయ‌ని నీటిపారుదల, పౌర…

ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

– 700పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు – బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు హరీష్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అరాచక,…

రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు

– ఈ విజయం కార్యకర్తల శ్రమ ఫలితం – ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు.ఈమేరకు ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ఈ విజయం…

హంగ్‌ ‌మున్సిపాలిటీల్లో హార్స్ ‌ట్రేడింగ్‌

– మ్యాజిక్‌ ‌ఫిగర్‌ ‌కోసం బేరసారాలు షురూ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రిగిన 7 మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లు, 116 మున్సిపాలిటీ  ఏన్నిక‌ల ఓట్ల లెక్కింపులో  మధ్యాహ్నం 3 గంటల వరకు వెల్లడి అయిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ ‌పార్టీ 90కి పైగా మున్సిపాలిటీల్లో, బీఆర్‌ఎస్‌ 24 ‌మున్సిపాలిటీల్లో విజయాలు సాధించాయి. అయితే పలుచోట్ల…

చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ విజయం

నల్లగొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించారు. ట్రాన్స్‌జెండర్ శ్వేత సుధాకర్ మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి బరిలో దిగారు. శ్వేత సుధాకర్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా సుధాకర్…

ప్రజా పాలనకు పట్టం కట్టిన ప్రజలు

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టిన తీర్పు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు అది ఆదరణగా మారుతుందని…

‘మున్సిపల్‌’ గెలుపుపై సీఎంకు ప్రియాంక అభినందనలు

దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్…