prajatantra_news

prajatantra_news

న‌లుగురు మంత్రులున్నా ఫ‌లితం లేదు

– చేజారిన క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌ – అతి విశ్వాస‌మే కొంప ముంచిందా? – క‌రీంన‌గ‌ర్‌లో బ‌లం లేని పొన్నం ప్ర‌భాక‌ర్‌ – ఫ‌లించిన బండి సంజ‌య్ చాణ‌క్యం (ప్ర‌జాతంత్ర‌, క‌రీంన‌గ‌ర్‌) కరీంనగర్ నగరపాలక సంస్థ (ఎంసీకే) ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. 66 డివిజన్లు ఉన్న ఈ కీలకమైన…

హంగ్‌ ‌మున్సిపాలిటీల్లో చిత్ర విచిత్రాలు

– చైర్మన్ పదవుల్లో స్వతంత్రులు – కొన్ని మున్సిపాలిటీల్లో వీరే కింగ్ మేకర్లు – 11చోట్ల ఉద్రిక్తతల మధ్య ఎన్నికలు వాయిదా – కాంగ్రెస్ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని విపక్షాల ధ్వజం – బద్ధశత్రువుల మధ్య కుదిరిన‌స్నేహం                            …

జేఈఈ మెయిన్‌ ‌ఫలితాల విడుదల

– వంద శాతంతో సత్తా చాటిన ముగ్గురు తెలుగు విద్యార్థులు న్యూదిల్లీ, ఫిబ్రవరి 16: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ (మెయిన్‌) ‌పేపర్‌-1 ‌ఫలితాలు వచ్చేశాయి. సోమవారం ఉదయం ఫైనల్‌ ‌కీ విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు.. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.…

రేవంత్.. మీ ఆట నేను ముగిస్తా

– కంటికి కనిపించని కుట్రలెన్నో చేశారు – బండి రాజకీయం ముందు అవి పటాపంచలు – కొందరు ఇది రాజకీయం అని హేళన చేశారు – మీ మధ్య జరిగిన చీకటి ఒప్పందాలేమిటి? – 6 గ్యారంటీల అమలుపై పోరాడుతూనే ఉంటాం – కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: కరీంనగర్…

కొత్తగూడెంలో సీపీఐకి మేయర్ పదవి

– కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్ పదవి – ఎన్నికకు బీఆర్ఎస్ గైర్హాజరు – ఎక్స్ అఫీషియో స‌భ్యులుగా ఆర్ఆర్ఆర్, కూనంనేని కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా 20వ డివిజన్‌కు చెందిన సీపీఐ కార్పొరేటర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్‌గా 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ సిరిపురపు…

పదవుల్లోనూ తోడూనీడగా

– చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లుగా భార్యాభర్తలు అశ్వారావుపేట/ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : అవును వారిద్దరూ జీవితంలో భార్యాభర్తలుగా ఒకరికొకరు తోడునీడగా ఉన్నారు. కానీ రాజకీయ పదవుల్లో కూడా ఒకరికొకరు తీడునీడగా ఉండడం యాదృచ్ఛికమే. ఈ సంఘటన అశ్వారావుపేట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ తొలి పాలకవర్గం సోమవారం ఉదయం కొలువుదీరింది.…

తొర్రూరులో ఇరు వర్గాల బాహాబాహీ

 – పరస్పర నినాదాలతో స్వల్ప ఉద్రిక్తత – బిఆరఎస్ ఆధిక్యాన్ని దెబ్బతీసిన ఎక్స్ అఫీషియో – ఎర్రబెల్లిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యక్తలు – రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన ఎస్పీ – చైర్మ‌న్ ఎన్నిక వాయిదా.. గత్యంత‌రం లేక‌నే అన్న అధికారులు – వాయిదాపై ఎర్ర‌బెల్లి ఆగ్ర‌హం మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: హంగ్…

నిజామాబాద్‌ ‌మేయర్‌ ‌పీఠం కాంగ్రెస్‌కే

– ఎంఐఎం ‌మద్దతుకుతోడు ఎక్స్ అఫీషియోల బలం – మేయర్‌గా ఎన్నికైన ఉమారాణి నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 16: నిజామాబాద్‌ ‌నగర మేయర్‌ ‌పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. మేయర్‌ ‌పీఠాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణిని కాంగ్రెస్‌ ‌అధిష్టానం ఎంపిక చేసింది. నగరంలో మొత్తం 60 డివిజన్లు…

రాజస్థాన్ కర్మాగారంలో అగ్నిప్రమాదం

– ఏడుగురి సజీవ దహనం జయపుర, ఫిబ్రవరి 16: రాజస్థాన్‌లో భివాడీలోని ఓ రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక…

న్యాయవాది స్వప్న హత్య కేసుపై నివేదిక ఇవ్వండి

– డీజీపీకి హక్కుల కమిషన్ నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మొయినాబాద్‌లో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై డీజీపీ నుంచి తెలంగాణ హక్కుల కమిషన్(టీజీహెచఆర్‌సీ) నివేదిక కోరింది. భూ వివాదం నేపథ్యంలో ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి దారుణ హత్యను నివారించడంలో మొయినాబాద్ పోలీసులు…