prajatantra_news

prajatantra_news

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

పశు సంవర్థక,మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ నైపుణ్య అభివృద్ధి కేంద్రం ప్రారంభం మహబూబ్‌నగర్‌ ప్రజాతంత్ర, జూన్‌ 17 : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో మహబూబ్‌ నగర్‌ ఫస్ట్‌…

42శాతం బిసి రిజర్వేషన్లు సాధిస్తాం

` కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి జూలై 17న రైల్‌రోకో ` రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మెదక్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బీసీలంతా చైతన్యం కావాలని కోరారు. కామారెడ్డిలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల…

జూబ్లీహిల్స్‌కు ఇప్పుడే ఉపఎన్నిక ఉండకపోవచ్చు

సీఈఓ సుదర్శన్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఇప్పట్లో నోటిఫికేషన్‌ ఉండకపోవచ్చని, రెండు, మూడు రాష్ట్రాల్లో ఖాలీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికే షన్‌ ఇప్పటికే వొచ్చిందని సీఈఓ సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థా నం ఖాలీ అయినట్లు అసెంబ్లీ తమకు గెజిట్‌…

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు

` హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి ` పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీె హౖదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17 : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతా యని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగ్లాదేశ్‌, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరప్రాంతంలో ఉదయం 8.30 గంటలకు అల్పపీడనం…

మ‌హేష్‌కుమార్ గౌడ్‌కు లీగ‌ల్ నోటీసులు

– ఫోన్ ట్యాపింగ్‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు – బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17:  ఫోన్ ట్యాపింగ్ పేరిట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు.…

ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

టూరిజం ప్లాజాలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: టూరిజం ప్లాజా హోటల్స్‌లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో మంగళవారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్‌ అంతా…

సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

బొగ్గుతోపాటు ఇతర మైనింగ్‌ రంగాల్లోకి విస్తరించాలి సంస్థ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 17: భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే 45 వేలకు పైచిలుకు ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూపాలపల్లిలోని సింగరేణి…

3 ఎకరాల వరకు రైతు భరోసా నిధుల జమ

– రూ.1551.89 కోట్లు విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: మూడెకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు మంగళవారం జమ చేశామని, అందుకోసం రూ.1551.89 కోట్లు విడుదల చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు ఒక…

గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించండి

-ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు -తొలి దశలో నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు – సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు.…

గ్రూప్‌ ఆఫ్‌-7 సమావేశం నుంచి ట్రంప్‌ నిష్క్రమణ

ఇరాన్‌ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కెనడాలో సోమవారం జరుగుతున్న గ్రూప్‌ ఆఫ్‌ 7 శిఖరాగ్ర సమావేశం నుంచి అకస్మాత్తుగా నిష్క్రమించారు. అక్కడ ఆయన ఇతర దేశాధినేతలతో కలిసి ఇరాన్‌ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. అనంతరం ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉధృతమవుతున్న సంక్షోభాన్ని…