prajatantra_news

prajatantra_news

ప్రధాని కొత్త నివాసం కోసం మురికివాడల ఖాళీ

– 700 కుటుంబాలకు నోటీసులిచ్చిన అధికారులు – క‌చ్చిత‌మైన గ‌డువు, పున‌రావాసంపై స్ప‌ష్ట‌తా లేవు ~ స్థానికుల్లో ఆందోళ‌న‌లు న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : దేశ రాజధాని న్యూదిల్లీలో ప్రధాని నూతన నివాస నిర్మాణ ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికివాడల్లో నివాసముంటున్న కుటుంబాలపై పడింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ…

1,100 ఫైల్స్ దగ్ధం : డేటా రికవరీ కష్టం

– కేసుల దర్యాప్తులో ఎఫ్‌ఎస్ఎల్‌ ఎంతో ముఖ్యం – ఫోరెన్సిక్ ల్యాబ్‌ ప్రమాదంపై ప్రత్యేక బృందం దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్ఎల్‌)లో ఈనెల 7న జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం 1,100…

రాష్ట్రంలో నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు

– రాష్ట్రప్రభుత్వ విన్నపాన్ని మన్నించిన సీసీఐ -కేంద్ర మంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండిలు వెంటనే స్పందించారు – పత్తి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల…

నలుగురికి ఉద్యోగాలిచ్చేస్థాయికి ఎదగాలి

– సిద్దిపేట యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ మా లక్ష్యం – పట్టణాన్ని అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాం – పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని టైలర్, ఆటో డ్రైవర్ పిల్లలు నిరూపించారు ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్‌’ ప్రారంభ కార్యక్రమంలో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: హైదరాబాద్ వెళ్లి వేలు ఖర్చుపెట్టే బదులు…

మత్స్యావతార అలంకారంలో నారసింహుడు

– యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 మహిమాన్విత యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవదేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. లక్క్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు శుక్రవారం నిత్యపూజ కైంకర్యాల అనంతరం మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అభిషేకించి మత్స్యావతారుడిగా అలంకరించి…

మహిళా భద్రతా విభాగానికి రూ.50 లక్షల విరాళం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని మహిళల రక్షణ, భద్రత కోసం సేవలందిస్తున్న పోలీసు శాఖలోని మహిళా భద్రతా విభాగానికి(ఉమెన్ సేఫ్టీ వింగ్) విరాళం అందింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డిని శుక్రవారం కలిసిన ఆమె…

డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ

– ‘తెలంగాణ రైజింగ్’లో ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా టెక్నాలజీ – కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ స్ సామాన్యుడికి చేరువ చేయాలన్నదే మా తపన – ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, పిబ్ర‌వ‌రి 20:  ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్…

జిల్లాస్థాయి కమిటీలను వారంలో పూర్తి చేయాలి

– సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజులలో పూర్తి చేయాలని డీపీఆర్వోలను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం నాంపల్లిలోని తెలగాంణ మీడియా అకాడమీ ఆడిటో రియంలో అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ…

భారత పౌరులకు వీసా సర్వీసుల పునరుద్ధరణ

– బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వ కీలక నిర్ణయం న్యూదిల్లీ, ఫిబ్రవరి 20: ఇండియాతో సంబంధాల పునరుద్ధరణ దిశగా తారిఖ్‌ ‌రెహ్మన్‌ ‌సారథ్యంలోని బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వం తొలి అడుగు వేసింది. భారతీయ పౌరులకు వీసా సర్వీసులను దిల్లీలోని బంగ్లాదేశ్‌ ‌హై కమిషన్‌ ‌శుక్రవారం పునరుద్ధరించింది. దీంతో రెండు నెలులుగా నిలిచిపోయిన వీసా సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. బీఎన్‌పీ నేత…

ఎస్‌ఐఆర్‌కు సన్నాహాలు ముమ్మరం

– ఏఈఆర్‌ఓలకు సీఈవో శిక్షణ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 20: ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి సన్నాహకాలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని…