prajatantra_news

prajatantra_news

ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కార్యకలాపాలపై సాంకేతిక సెషన్

– కిట్స్ వరంగల్‌లో ఘనంగా నిర్వహణ వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: కిట్స్ వరంగల్‌లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టూడెంట్ అలయన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ లీడర్‌షిప్ కలిసి పాఠశాల పిల్లల కోసం ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కార్యకలాపాలపై మార్గదర్శకత్వం, సాంకేతిక సెషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సెంటర్…

రేవంత్ ఏ ప‌నిచేసినా రియ‌ల్ ఎస్టేట్ కుట్ర‌

– మూసీ సుంద‌రీక‌ర‌ణ అవ‌స‌ర‌మే – అందుకోసం ఇళ్ల‌ను కూల‌గొడ‌తామంటే ఒప్పుకోం – హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేసీఆర్ య‌త్నించారు – రేవంత్ హ‌యాంలో కూల్చిన ఇళ్లు, కూలిన బ‌తుకులే – గాంధీ విగ్ర‌హం కోసం అపార్ట్ మెంట్‌ను కూల‌గొట్ట‌డం అన్యాయం – అపార్ట్ మెంట్వాసుల‌కు అండ‌గా వుంటాం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు…

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో నివసిస్తున్న ప్రముఖ యూట్యూబర్, విద్యార్థిని కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం విశాఖపట్నానికి చెందిన కోమలి హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతూ చిత్రపురి కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికే చెందిన సాఫ్ట్‌వేర్…

ఇంటర్‌ ‌పరీక్షలు ప్రారంభం

–  క్షుణ్ణంగా త‌నిఖీ చేసి పంపిన అధికారులు – ఐదు నిమిషాలు దాటితే అనుమ‌తించ‌ని అధికారులు – ఆల‌స్యంతో కొన్నిచోట్ల ప‌రీక్ష రాయ‌లేక‌పోయిన విద్యార్థులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 25: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ‌పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఫస్టియర్‌ ‌పరీక్షలు ప్రారంభం కాగా విద్యార్థులు త‌మ‌కు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు.…

పల్లె ప్రకృతి వనంలో 200 చెట్ల నరికివేత

– ప్రకృతి వనాలపై పగబట్టడం దుర్మార్గమైన చర్య – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిల్లాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలనే మహోన్నత…

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభ‌ద్ర‌త‌లు

– బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ఘటనలపై చర్యలు తీసుకోవాలి – డీజీపీకి బీజేపీ నాయకుల ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా కామారెడ్డి జిల్లా…

హౌసింగ్ కాలనీ నా మానస పుత్రిక

– సీఎం చేతుల మీదుగా మార్చిలో ప్రారంభోత్సవం – మొదటి దశలో వెయ్యిమంది ఎంపిక – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: తాను ఎంతో మనసు పెట్టి మనస్ఫూర్తిగా 2011లో హుజుర్‌నగర్‌లో ప్రారంభించిన హౌసింగ్ కాలనీని మార్చిలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర…

కుమ్మెర ఘ‌ట‌న‌లో హంత‌కుల‌కు ఉరి శిక్ష వేయాలి

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ – సమాజం తలదించుకునే ఘటన – హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి వారూ దోషే – బాధితురాలికి తక్షణ సాయం రూ.లక్ష అందజేత నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో ఇటీవల జాతర సందర్భంగా బలహీనవర్గాల వ్యక్తిపై దాడికి కారకులైనవారికి, పసికందు హంతకులకు శిక్ష…

సీఎంను కలిసి అడోబ్ సీఈవో

– గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై చర్చలు  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్,…

చారిత్రక ద్రోహానికి పాల్పడిన బీఆర్ఎస్

– నీటి హక్కుపై మాట్లాడే నైతిక‌త ఆ పార్టీకి లేదు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నీటి హక్కుల గురుంచి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్ కు ఎక్కడిదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల అంశంలో…