prajatantra_news

prajatantra_news

పేద‌లే మా ప్ర‌భుత్వ పేటెంట్‌

– వెలుగుమెట్ల‌లో 2023లో ఇళ్లు కూల‌గొట్టింది బీఆర్ఎస్‌ ప్ర‌భుత్వ‌మే – బాధితుల‌కు ఇంటి స్ధ‌లం, ఇళ్లు ఇచ్చే బాధ్య‌త మాది – కేసీఆర్ అండ్‌ కో విష ప్ర‌చారం – వ‌రుస ఎన్నిక‌ల్లో ఓడిపోతున్నా మారని బీఆర్ఎస్ వైఖ‌రి – కాళేశ్వ‌రం ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతికి బీజేపీ స‌హ‌కారం – కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి –…

అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ గా తెలంగాణ

– 2047 నాటికి ఈ రంగంలో తిరుగులేని శక్తిగా రాష్ట్రం – ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు – ట్రాన్స్ పోర్ట్ లాజిస్టిక్ ఇండియా సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 26: దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ లల్లో ఒకటిగా తెలంగాణను తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి…

భూభార‌తి పేరుతో కాంగ్రెస్ మార్క్ అవినీతి

– రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించారు – నిషేధిత భూముల‌ను ఆన్‌లైన్‌లో పెట్ట‌డంలేదు – హైకోర్టు మొట్టికాయ‌లు వేసినా ఫ‌లితం లేదు – ఎల్ఆర్ఎస్ పేరుతో ముక్కుపిండి వ‌సూళ్లు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 26: రెవెన్యూ సదస్సుల పేరిట రైతులు పెట్టుకున్న 8.68 లక్షల దరఖాస్తులను పది నెలలైనా…

రాష్ట్రంలో అభివృద్ధిపై వంద రోజుల కార్యక్రమాలు

– మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా కార్యాచరణ – ప్రతీ శాఖ వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేయాలి – మార్చి 1న జిల్లా కలెక్టర్లతో సిఎం రేవంత్‌ ‌సమావేశం – అధికారుల సమావేశంలో సిఎస్‌ ‌రామకృష్ణారావు ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ సంక్షేమ,…

హుజూర్‌నగర్‌లోని ఇండ్ల పనులను వేగవంతం చేయాలి

– మార్చి మొదటి వారంలో సీఎంతో ప్రారంభోత్సవం -పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా రూ.22,500 కోట్ల బడ్జెట్‌తో వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్…

మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం

– కోటిమంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నాం – 60 ఏళ్లు దాటిన వయోవృద్ధులతో సంఘాల ఏర్పాటు – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహిళ సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలకు అన్ని రంగాలలో అభివృద్ధి లోకి తీసుకురావడానికి ప్రత్యేక పథకాలను అమలు…

ఆశావహుల దృష్టి కో ఆప్షన్‌ పదవుల వైపు

– ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు – మున్సిపాలిటీల్లో సందడి షురూ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: మున్సిపల్ పాలకవర్గాలు కొలువుదీరడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల పదవులపై ఆశావహుల దృష్టి మ‌ళ్లింది. ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పుడు కో ఆప్షన్ పదవుల కోసం ముమ్మ‌ర‌ ప్రయత్నాలు మొద‌లు…

సర్వికల్ క్యాన్సర్ నుంచి బాలికలను రక్షించండి

– తల్లిదండ్రులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: భారతదేశ భవిష్యత్తును నిర్మించే మన ఆడబిడ్డల ఆరోగ్యం విషయంలో ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ముప్పు నుంచి బాలికలను రక్షించేందుకు…

‘భారతీయ విద్యాభవన్‌ ‌తరహాలో స్కూళ్లు

– మౌలిక వసతులతో పాటు..బ్రేక్‌ఫాస్ట్ ‌- విజయ డెయిరీ ద్వారా అవసరమైన పాల సరఫరా – రవాణా కోసం ఎలక్ట్రిక్‌ ‌బస్సుల వినియోగం – ప్రైవేట్‌ ‌స్కూళ్ల ఫీజులకు కళ్లెం వేసేలా చర్యలు – విద్యారంగంపై సమీక్షలో సిఎం రేవంత్‌ ‌కీలక ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: కోర్‌ అర్బన్‌ ‌రీజియన్‌లో ప్రభుత్వ స్కూల్స్‌లో…

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఇళ్ల తొలగింపు

– పేదల కోసం సుప్రీం కోర్టుకైనా వెళ్లి కొట్లాడతాం – మా ప్రభుత్వంలో ఇళ్లు కట్టిస్తాం.. కేసీఆర్‌ మాట ఇచ్చారు – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ – ఖమ్మం భూదాన్ భూముల బాధితులకు భరోసా ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ‘దలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సింది పోయి ఉన్న ఇళ్లను కూల్చివేయడమేనా ఇందిరమ్మ…