prajatantra_news

prajatantra_news

విద్యుత్‌ ‌వినియోగంలో అరుదైన మైలురాయి

– వేసవి ప్రారంభంలోనే 18,139 మెగావాట్ల  గరిష్ఠ విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌- పటిష్ట విద్యుత్‌ ‌విధానం అవలంబించడంతోనే సాధ్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: విద్యుత్ డిమాండ్‌ను నెరవేర్చే అంశంలో రాష్ట్రం మరోసారి తన ప్రగతిని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను…

భారత్‌కు క్షేమంగా చేరుకున్న సింధు

– బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన స్టార్ షట్లర్ బెంగళూరు, మార్చి 3 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఆమె మంగళవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగారు. మంగళవారం నుంచి జరగనున్న ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం గత వారం ఇంగ్లాండ్ బయల్దేరిన…

రాష్ట్ర హైకోర్టుకు బాంబు బెదిరింపు

– వారంలో ఇది రెండోసారి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రొటోకాల్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సీఐఎసఎఫ్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు పరిసరాలను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, క్లూస్…

రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేత‌ల జేబులు ఫుల్

– అప్పు పైనే తెలంగాణ ఆధారం – ప్రతి పనికీ కేంద్ర రుణాల కోసం చూడ‌డ‌మే – ఖజానా ఖాళీ పేరుతో హామీలకు ఎగనామం – ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి శ్వేతపత్రం…

ఉస్మానియా వర్సిటీలో హోలీ సంద‌డి

– యువతతో కలిసి పాల్గొన్న బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో యువతతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మంగళవారం హోలీని ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సానుకూల చైతన్యాన్ని, సామూహిక భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హోలీ…

భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం

– అధికారులు కళ్లు తెరిచే వరకు పోరాటం ఆగదు – మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం స్పష్టమ‌వుతోందని, ఇది భూ భారతి పోర్టలా లేక భూ భక్ష పోర్టలా.. పేదల కోసమే ఆవిర్భవించిన భూదాన యజ్ఞ బోర్డ్ తాజాగా ఖమ్మం వెలుగుమట్లలో భూ…

అప్పుల వారి వేధింపులే కారణం

 – కుటుంబం ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: అంబర్‌పేట్‌లో కుటుంబం ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 24న రామ్‌రాజ్‌తో పాటు అతడి భార్య మాధవి, కుమారుడు శశాంక్‌ ‌రాజ్‌ ‌బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను సికింద్రాబాద్‌ ‌జోన్‌ ‌డీసీపీ రక్షితమూర్తి మీడియాకు…

డిజిపి కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను రాష్ట్ర డిజిపి కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఈ వేడుకలను రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా ప్రకటించిన నేపథ్యంలో పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల విభాగం అదనపు…

రాజ్యసభకు మరో రెండు రోజులే గడువు

– వికారాబాద్‌ ‌సభలో రాజ్యసభ ప్రస్తావన – సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక – సింఘ్విని తమిళనాడు నుంచి పంపాలని సూచన వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి2: రాజ్యసభ నామినేషన్లకు మరో రెండు రోజుల గడువే ఉంది. ఈ రెండు స్థానాలను బలంరీత్యా కాంగ్రెస్‌ ‌గెచుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు అభ్య‌ర్థుల‌ను ఖరారు చేయలేదు. వికారాబాద్‌…

మూసీపై బీఆర్‌ఎస్‌, ‌బీజేపీల గోల

– గుజరాత్‌ ‌వెళ్లి వివరాలు తెలుసుకోవాలి – మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2:హైదరాబాద్‌ ‌నగరంలో మూసీ ప్రక్షాళన చేసి గోదావరి నీటిని తెచ్చి కలపాలని సీఎం రేవంత్‌రెడ్డి యత్నిస్తుంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అడ్డుపడుతున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. మూసీ ప్రక్షాళనతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సబర్మతి నది…