prajatantra_news

prajatantra_news

పలువురు ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31:‌ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్లాగ్‌షిప్‌ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం…

ఏ ‌శాఖ ఇచ్చినా సంతోషమే

– మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు – తనపై ఆరోపణలు ఏవీ రువు కాలేదు – కిషన్‌ ‌రెడ్డికి నా గురించి సరిగా తెలియదు – మంత్రి అజారుద్దీన్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌31:‌మంత్రిగా తనకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని అజారుద్దీన్‌ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా…

తుఫాను బాధిత కుటుంబాలను ఆదుకోండి

– కార్పొరేట్‌ సంస్థలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: మొంథా తుఫానుతోపాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించాల్సిందిగా పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పౌరులు, రైతుల కోసం సహాయ,…

సమాచార శాఖ డిడి ప్రసాదరావు సేవలు ఘనం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: సమాచార, పౌర సంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న జి.ప్రసాదరావు శుక్రవారం పదవీ విరమణ చేశారు వివిధ హోదాల్లో దాదాపు 41 సంవత్సరాలు పనిచేసిన ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని సమాచార భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అయన…

పటేల్‌, ఇందిరలకు సీఎం పుష్పాంజలి

హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ఉక్కు మనిషి, ప్రథమ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ఆ మహనీయుల చిత్రపటాల వద్ద ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం…

మైనార్టీ వోట్ల కోసమే అజార్‌కు పదవి

– తుఫాన్‌ సమయంలో ఇలాగేనా వ్యవహరించేది? – గతంలో ఇస్తామన్న సాయం ఎందుకు ఇవ్వలేదో – అజారుద్దీన్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు నిజం కాదా.. – బీజేఎల్‌పీ నేత ఏలేటి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌31: రాష్ట్రమంతా మొంథా తుఫాన్‌తో అల్లకల్లోలం అవుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఏం చర్యలు తీసుకున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌…

యాదగిరిగుట్టలో 2కే రన్‌ ఫర్‌ యూనిటీ

– సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా.. యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: యాదగిరిగుట్ట పట్టణ పరిధిలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా 2కే రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్ట ఏసిపి శ్రీనివాస్‌ నాయుడ,ు టౌన్‌ సీఐ భాస్కర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల నుండి ఎమ్మార్వో…

రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్‌

– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం – పార్టీ చేరిన ఎంఐఎం నాయకులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఎంఐఎం నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నోటికొచ్చిన…

సలహాదారులుగా సుదర్శన్‌ ‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌ ‌రావులు

– ఇద్దరికీ కేబినెట్‌ ‌హోదాతో నియామకాలు – కేబినెట్‌ ‌మీటింగ్‌కు హాజరయ్యేలా సుదర్శన్‌కు వెసులుబాటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31:‌ సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ ‌నేత, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరు గ్యారంటీల…

చరిత్ర సృష్టిద్దాం రండి

– పటేల్‌ ‌భారత్‌ ‌చరిత్ర సృష్టించారు – జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ గాంధీనగర్‌,అక్టోబర్‌ 31: ‌చరిత్ర రాయడంలో సమయం వృథా చేయకూడదని, దానిని సృష్టించాలని సర్దార్‌ ‌వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌ ‌విశ్వసించారని, అందుకే ఆయన దేశాన్ని ఏకం చేసి చరిత్ర సృష్టించారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. గుజరాత్‌లో ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌ 150‌వ జయంతి…