prajatantra_news

prajatantra_news

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వృద్ధురాలు

– నిర్మలా సీతారామన్ డీప్‌ఫేక్ ఫొటోలతో మోసం – ఏకంగా రూ.87.96 లక్షలు కొట్టేశారు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్ప్పుడు కొత్త ఎత్తులతో ప్రజల వద్ద నుండి డబ్బులు తస్కరిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోలు, వీడియోలనే వాడుకుంటూ కేటుగాళ్లు రెచ్చిపోయారు. డీప్ ఫేక్ సాంకేతికతతో  సృష్టించిన…

నార్సింగ్‌లో దారుణం

– ఆరేళ బాలికపై అత్యాచారం, హత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : హైదరాబాద్ నగరంలోని నార్సింగిలో ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్ ఇస్తానంటూ బాలికను నమ్మించి అత్యాచారం చేయడమేగాక ఆపై హత్య చేశాడు. తమ చిన్నారి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో…

అభివృద్దిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం

– ఆమేరకు బడ్జెట్ రూపకల్పన – తెలంగాణ రైజింగ్-2047 దిశగా అడుగులు – 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం – గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.72 లక్షల కోట్ల పెట్టుబడులు – హిల్ట్ పాలసీ ద్వారా పరిశ్రమల భూముల బదలాయింపు – మూసీ నది ప్రక్షాళనకు పథకాల రచన చేపట్టాం – ఐటీ ఎగుమతులు…

ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక్’

– ఖతార్ నుంచి గ్యాస్‌తో వచ్చిన నౌక – భారత్‌కు దక్కనున్న భారీ ఊరట ముంద్రా, మార్చి 16: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్‌కు ఊరటనిచ్చే వార్త అందింది. ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌తో బయలుదేరిన భారీ ట్యాంకర్ ’శివాలిక్’ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. దీర్ముజ్ జలసంధి వద్ద…

ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రం

– దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో దాడి – ఇంధన ట్యాంకర్ వద్ద చెలరేగిన మంటలు టెహ్రాన్, మార్చి 16 : ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. తన పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడులు…

మధ్య ప్రాచ్యంలో యుద్దం వేళ చైనా దూకుడు

– తైవాన్ దిశగా యుద్ద నౌకలు, విమానాల మోహరింపు తైపీ, మార్చి 16: మధ్య ప్రాచ్యంలో యుద్దంతో అంతా అటువైపు దృష్టి పెట్టగా చైనా మరోమారు తైవాన్‌పై దృష్టి సారించింది. రెండు వారాలుగా కొంత నిశ్శబ్దంగా ఉన్న చైనా సైన్యం మళ్ళీ తైవాన్ సరిహద్దుల్లో తన ప్రాబల్యాన్ని చాటుకోవడం మొదలుపెట్టింది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ…

కటక్ ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్ర‌మాదం

– ఐసీయూలో చెలరేగిన మంటలు – పదిమంది రోగుల దుర్మరణం భువనేశ్వర్, మార్చి 16 : ఒడిషా రాష్ట్రం కటక్ సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదిమంది రోగులు దుర్మరణం చెందారు. మరో 11మంది సిబ్బందికి కూడా కాలిన గాయాలయ్యాయి. కటక్‌లోని ఎస్‌సీబీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ట్రామా…

ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – గన్‌పార్క్ వద్ద అమరులకు పార్టీ ఎమ్మెల్యేల‌ నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు ఠంచనుగా పడేదని గుర్తుచేశారు. అదే కాంగ్రెస్ పాలనలో…

ప్రేమ పేరుతో ఎయిడ్స్ ‌రోగి వికృత‌ చేష్టలు

-పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఇం‌జెక్షన్‌ ‌- ఫిర్యాదుతో రంగంలోకి దిగి అరెస్ట్ ‌చేసిన పోలీసులు మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, ప్రజాతంత్ర, మార్చి 14: మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లా పోచారం ప్రాంతంలో సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో ఓ యువకుడు ప్రాణాంతకమైన ఎయిడ్స్ ‌సోకిన రక్తాన్ని ఇంజక్షన్‌ ‌ద్వారా యువతికి …

శ్రీశైలంలో గవర్నర్‌ ‌శుక్లా దంపతుల‌ పూజలు

– రుద్రాభిషేకం, కుంకుమార్చనలో పాల్గొన్న గవర్నర్‌ ‌- కన్నడ భక్తుల రాకతో కిటకిటలాడుతున్న క్షేత్రం శ్రీశైలం ,మార్చి 14:శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శనివారం తెల్లవారు జామున తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌శివ్‌ ‌ప్రతాప్‌శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఈవో ఎం.శ్రీనివాసరావు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గవర్నర్‌…