prajatantra_news

prajatantra_news

చేవెళ్ల రోడ్డు ప్రమాదస్థలిని సందర్శించిన డిజిపి

– టిప్పర్‌ ‌వేగంతోనే బస్సుకు ప్రమాదం – టిప్పర్‌ ‌డ్రైవర్‌ ‌నిర్లక్ష్యమే ప్రమాద కారణం – దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4:  చేవెళ్ల మండలం ర్జా గూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని తెలంగాణ డీజీపీ శివధర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.…

వ్యవసాయం మన జీవన విధానంలో భాగం

– 54 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారం – దేశ జీడీపీలో 18 శాతం భాగస్వామ్యం కలిగి ఉంది – 149 మిలియన్‌ ‌టన్నుల ధాన్యం ఉత్పత్తితో ప్రపంచంలోనే తొలిస్థానం – అగ్రి బిజినెస్‌ అవార్డుల ప్రదానంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌దేశంలో ఎన్ని మార్పులు వచ్చినా.. వ్యవసాయం…

గచ్చిబౌలి కో లివింగ్‌ హాస్టల్‌పై ఎస్‌వోటీ పోలీసుల దాడి

– నైజీరియన్ల నుంచి ‌కొనుగోలు – భారీగా స్వాధీనం చేసుకున్న  పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌నగరంలోని గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్‌ఎం ‌లగ్జరీ గెస్ట్ ‌రూమ్‌, ‌కో లివింగ్‌ ‌గెస్ట్ ‌రూమ్‌లో జరుగుతున్న డ్రగ్స్ ‌పార్టీని ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మాదాపూర్‌ అదనపు డీసీపీ…

అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు

సీఎంను కలుసుకున్న మంత్రి అజార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కు ప్రభుత్వం మంగళవారంనాడు శాఖలు కేటాయించింది. ఆయనకు ప్రభుత్వరంగ సంస్థలు, మైనారిటీ వెల్ఫేర్‌ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఈమేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా, తనకు మంత్రిత్వ శాఖలను కేటాయించిన నేపథ్యంలో అజారుద్దీన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని…

సెక్యులరిజాన్ని పరిరక్షించేది కాంగ్రెస్సే

– దిల్లీ నుంచి గల్లీ వరకు నిజమైన సెక్యులర్‌ పార్టీ – బీజేపీని ఎదుర్కొనే శక్తి ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఉంది – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: దిల్లీ నుంచి గల్లీ వరకు నిజమైన సెక్యులరిజాన్ని పరిరక్షించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…

11లోగా కాళేశ్వరంపై ఎఫ్‌ఐఆర్‌ చేయించండి

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ – మీది ఫెవికాల్‌ బంధం కాబట్టే తండ్రీకొడుకులు అరెస్టు కాలేదు -సెంటిమెంట్‌తో ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్‌ – ఇక్కడి బస్తీవాసుల నీటి సమస్య తీర్చిన పీజేఆర్‌ – లక్షలాది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన పేదోళ్ల దేవుడు ఆయన – రహమత్‌ నగర్‌ డివిజన్‌…

ఉద్యోగుల సమస్యలు తీర్చకపోతే ఉద్యమం

– రెండు దశల్లో ధర్నాలు – 26 నెలలుగా పీఆర్సీ, ఐదు డిఏలు పెండింగ్‌ – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎఫ్‌ నోటీస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించని పక్షంలో రెండు దశల పోరాట కార్యక్రమాన్ని డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) ఆధ్వర్యంలో చేపడతామని…

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో మరోమారు వర్షం

– తడిసిపోయిన పత్తి, వరి – హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం హైదరాబాద్‌/‌వరంగల్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో వర్షాలు దంచికొట్టాయి. మంగళవారం ఉదయం నుంచి కుండపోత వాన కురిసింది. వరంగల్‌ ‌నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు…

 ప్ర‌జావాణిలో ద‌ర‌ఖాస్తుల వెల్లువ‌

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 4 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 238 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 51, రెవెన్యూ శాఖకు సంబంధించి 46, మున్సిపల్ శాఖకు 23, ఇందిరమ్మ ఇండ్ల కోసం 67, ప్రవాసి ప్రజావాణికి 02 దరఖాస్తులు…

ఫిన్‌ టెక్‌ గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌

– రీసెర్చ్‌, బ్రేక్‌త్రూ ఐడియాలకు ప్లాట్‌ఫాంగా గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ – డాయిష్‌ బోర్స్‌ జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ(ఫిన్‌ టెక్‌)కి అత్యంత కీలకమైన గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ…