prajatantra_news

prajatantra_news

నాకే లైంగిక వేధింపులు ఎదురైతే..

– ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? : మెక్సికో అధ్యక్షురాలు న్యూదిల్లీ, నవంబర్‌ 6: మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా సీన్‌బామ్‌ నడి రోడ్డుపై లైంగిక వేధింపులకు గురయ్యారు. అధ్యక్ష భవనం సమీపంలో మిచొకాన్‌లో మంగళవారం పౌరులతో మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి బహిరంగంగా తాకుతూ ఆమెను ముద్దుపెట్టుకోవడానికి…

చీమల ఫోబియాతో మహిళ ఆత్మహత్య

సంగారెడ్డి, నవంబర్‌ 6 : అనేకమంది అనేక రకాల వ్యాధులతోనో, మానసిక ఇబ్బందులతోనూ ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అలాగే ఆరోగ్యం బాగాలేక, జీవితంలో ఓటములు ఎదురుకావడం, డిప్రెషన్‌, రుణాల ఒత్తిడి వంటి కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న కారణం అందరినీ నివ్వెరపరుస్తోంది. ఎలాంటి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు, జీవితంలో…

సిక్కు మారణ హోమం చరిత్రలో విషాద ఘట్టం

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 1984 సిక్కు మారణహోమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 సిక్కు మారణ హోమం భారత చరిత్రలో ఒక…

కేంద్ర మంత్రి స‌భ‌కు అనుమతి నిరాకరణ

– బోరబండకు వస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా – ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు: కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం బోరబండలో ఆయన మీటింగ్‌ జరగాల్సి ఉంది. దీనిపై బీజేపీ మండిపడిరది.…

బిఆర్‌ఎస్‌వి తప్పుడు ప్రచారాలు

– మండిపడ్డ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5:‌జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా తనపై బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు తనపై తప్పుడు నిందలు వేస్తూ, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ‌ప్రజలు దొంగ సర్వేలను నమ్మరని పేర్కొన్నారు. ప్రజలకు తాను ఎల్లవేళలా…

విద్యార్థుల కుటుంబాన్ని ఆదుకుంటాం

– ప్రమాద బాధితులతో సీఎం ను కలుస్తా – పరిహారం చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5: ‌బస్సు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాన్ని ఆదుకుంటామని  ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్‌ ‌రెడ్డి హా ఇచ్చారు. త్వరలోనే బాధితులతో సిఎం రేవంత్‌ను కలిసి చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున మొత్తం…

దమ్ముంటే  అభివృద్ధ్దిపై చర్చిద్దాం

– ఎవరి హయాంలో ఏం చేశామో వివరిద్దాం – సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ‌సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు5: హైదరాబాద్‌ అభివృద్ధి పై తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డికి కెటిఆర్‌ ‌సవాల్‌ ‌విసిరారు. హైదరాబాద్‌ అభివృద్ధి ఎవరి హయాంలో ఏం జరిగిందో వివరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల…

హర్యానాలోనూ వోటు చోరీ జ‌ర‌గ‌లేదు

– రాహుల్‌ ‌వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం – ఎస్‌ఐఆర్‌కు అనుకూలమో.. కాదో చెప్పాలని వ్యాఖ్య న్యూదిల్లీ, నవంబర్‌ 5:  ‌హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పును బీజేపీ తారుమారు చేసిందని, 25 లక్షల వోట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్‌ ఎం‌పీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్‌ ‌తోసిపుచ్చింది. ఆయన…

వరల్డ్‌ క్లాస్‌ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం

– సినీ పరిశ్రమకు నాడు, నేడు మేలు చేసింది కాంగ్రెస్సే – సినీ రంగ ప్రముఖుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: వరల్డ్‌ క్లాస్‌ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో…

మా ప్రభుత్వంలో హిందూ, ముస్లిం ఒక్కటే

– ఎలాంటి తారతమ్యం చూపించం – అజార్‌ను మంత్రిని చేస్తే కిషన్‌రెడ్డికి నొప్పి ఎందుకు? – పదేళ్లలో అభివృద్ధి పట్టని బీఆర్‌ఎస్‌ ఇపుడు ఓట్లడగమేంటి? – షేక్‌పేట డివిజన్‌ పారామౌంట్‌ కాలనీలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రెహమత్‌ నగర్‌లో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాను…