prajatantra_news

prajatantra_news

మొదటికొచ్చిన డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా వ్యవహారం

– రీ వెరిఫికేషన్‌లోనూ గందరగోళమే – స్పోర్ట్స్‌ అథారిటీ అధికారుల తీరుపై మొదట్నుంచీ అనుమానాలు అధికారులతో సమావేశంలో మంత్రి ఆగ్రహం! హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొదటిసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పోర్ట్స్‌ కోటా టీచర్ల నియామకాలు చేపట్టిన…

మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహం

– హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ గేట్ల ఎత్తివేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. శివాజీ బ్రిడ్జి కింద భూ లక్ష్మి ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మంది ప్రజలను గోదె-కి ఖబర్‌ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా వర్షాల…

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు

– బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌ 26: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ…

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతగోపీనాథ్‌

– ఎంపిక చేసిన అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ను పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోపీనాథ్‌ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్‌ నేతగా, జూబ్లీహిల్స్‌…

దేశాభివృద్ధిలో జాతీయ రహదారుల పాత్ర కీలకం

– రూ.30 వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం – రాష్ట్రంలో రూ. 550 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం – రూ.860 కోట్లతో 422 కి.మి. రో రాష్ట్రానికి మంజూరు – కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీతో రహదారులపై కిషన్‌ ‌రెడ్డి చర్చ – కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌లకు బిజెపి ఫోబియా పట్టుకుందని విమర్శలు…

స్థానిక ఎన్నికలపై బిఆర్‌ఎస్‌ అ‌ప్రమత్తం

– నేతలను అలర్ట్ ‌చేసిన వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ ‌- ముఖ్యుల‌తో కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావుల టెలి కాన్ఫరెన్స్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌25: ‌స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో బిఆర్‌ఎస్‌ అ‌ప్రమత్తం అయ్యింది. పార్టీ శ్రేణులను,కార్యకర్తలను అలర్ట్ ‌చేసింది. ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌…

స్మితాసభ‌ర్వాల్‌కు హైకోర్టులో ఊరట

– ఘోష్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్‌ 25: ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఘోష్‌ కమిషన్‌ నివేదికపై పలువురు ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కారు. ఈనేపథ్యంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితాసబర్వాల్‌ హైకోర్టును ఆశ్రయించగా ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.…

అంగన్‌వాడి కేంద్రాలకు దసరా సెలవులు

– రేపటినుంచి 8 రోజులపాటు సెలవులు – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సెలవులు మంజూరు చేసింది. ఐఎన్టీయూసీ అనుబంధ ఇందిరా ప్రియదర్శిని…

యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి హరీష్ రావు.

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి  జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి పాదాల వద్ద మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య ప్రత్యేక…

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం

– ప్రధాని మోదీ – న్యూదిల్లీ, సెప్టెంబర్‌25: ఉత్తర్‌ ప్రదేశ్‌లో భారత రక్షణరంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ రైఫిల్స్‌ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గురువారం ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని నోయిడాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత సైన్యం స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్‌)…