prajatantra_news

prajatantra_news

వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాలోకి

– ఇందుకు విధివిధానాలు తయారు చేయాలి – ఏప్రిల్ ఆఖరు వరకు పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసే విధానాన్ని అమలు చేసే అవకాశాలను…

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

– కార్యక్రమంలో పాల్గొన్న‌ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 7: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతికి అవమానం

– టీఎంసీ ప్రభుత్వ తీరు ఖండించతగినది – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: దేశ ప్రథమ పౌరురాని పశ్చిమబెంగాల్ గడ్డపై మమతాబెనర్జీ ప్రభుత్వం అవమానించడం అత్యంత దురదృష్టకరమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సంతాళీ తెగ ప్రజల సమ్మేళనాన్ని ఈ తెగ జనాభా ఎక్కువగా లేని ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయడం…

మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

– మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సమస్త మహిళలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పోరాటం, పట్టుదల, ప్రతిభను గుర్తించి గౌరవించే రోజు మహిళా దినోత్సవమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా…

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు – సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం – ప్రతి మహిళా మహిళా సంఘాలలో చేరాలి – ఇక ముందు మ‌హిళ‌ల‌కు నచ్చిన చీరలను పంపిణీ చేస్తాం – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు ,ప్రజాతంత్ర ,మార్చి 7:మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే…

హింసను కోరిన ప్రేమ పెళ్లి

– వరుడి బంధువులపై వ‌ధువు బంధువుల దాడి ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 7: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఊరినుంచి పరారై పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్‌ ‌స్టేటస్‌లో పెట్టుకున్నారు. అంతే ఆ ఫొటోలు, వారి ప్రేమ, పెళ్లి యువకుడి బాబాయిపై ఏకంగా కత్తులు, కర్రలతో దాడి చేసే స్థాయికి తీసుకెళ్లింది. ఆ ప్రేమజంట వివాహానికి…

99 రోజుల్లో ల‌క్ష్యాల‌ను చేరుకోవాలి

– హౌసింగ్ బోర్డు ప‌రిధిలోని 5వేల రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి – హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆవిష్క‌ర‌ణ‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7:  ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి నివేదిక 99 రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా హౌసింగ్ బోర్డు ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న ఐదు వేల రిజిస్ట్రేష‌న్‌ల‌ను క్లియ‌ర్ చేస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్,…

31న ల‌క్ష ఇందిర‌మ్మ ఇళ్ల‌ల్లో గృహ‌ప్ర‌వేశాలు

– మంజూరైన ఇళ్ల‌న్నీ గ్రౌండింగ్ కావ‌ల‌సిందే – ల‌బ్దిదారుల‌ను గుర్తించ‌డి – మంజూరైన ఇళ్ల‌కు చెల్లింపులు స‌త్వ‌రం జ‌ర‌గాలి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7: రాష్ట్రంలో  ప్ర‌తి పేద‌వాడి ఆత్మ‌గౌర‌వానికి చిహ్నంగా నిలిచేలా  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు చేస్తోంద‌ని, ఈ…

నాటి జర్నలిజానికి నేటి జర్నలిజానికి ఎంతో తేడా

– విలువలతో కూడిన జర్నలిజాన్ని నడిపిన ఎంఎస్ ఆచార్య – ఆచార్య విగ్రహావిష్కరణలో మంత్రులు దుద్దిళ్ల, పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: ప్రముఖ తెలంగాణ పోరాటయోధుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆచార్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని గోపనపల్లిలోని జర్నలిస్ట్ కాలనీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ శనివారం ఆవిష్కరించారు. ఆచార్య కుమారుడు మాడభూషి శ్రీధర్ రూపొందించిన…

ఏఐ ఆర్థిక ఆవిష్కరణల కేంద్రంగా హైద‌రాబాద్‌

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం నాడు బాచుపల్లిలోని విజ్ణానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్  నిర్వహించిన సిఎఫ్…