prajatantra_news

prajatantra_news

‘నవమి’కి సీఎం రేవంత్‌ ‌భద్రాచలం రాక

– భద్రాద్రి ఆలయ పనులకు శంకుస్థాపన – ఉగాదినాటికి కొత్తగూడెం-భద్రాద్రి ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలి – భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశం – సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయాలి – యాతాలకుంట టన్నెల్‌ ‌పనులు వేగవంతం – 50 వేల‌ఎకరాలు సాగులోకి తీసుకురావాలి – పాండురంగాపురం- మల్కాన్‌గిరి రైల్వే లైన్‌ ‌మంజూరు…

ఆటలతో అల‌వ‌డ‌నున్న‌ నాయకత్వ లక్షణాలు

– ‘కిట్స్‌ ’ అడిషనల్ సెక్రటరీ సతీష్ కుమార్ – ‘కిట్స్‌’లో ముగిసిన ప్రొఫెషనల్-కాలేజియేట్ టోర్నమెంట్-2026 వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 16: ఆటల వల్ల నాయకత్వ లక్షణాలను పొందుతారని, రోజువారీ జీవితంలో సాధారణ తప్పులు తగ్గుతాయని, విద్యార్థులు గెలుపు స్ఫూర్తిని కలిగి ఉండాలని కిట్స్ అడిషనల్ సెక్రటరీ వి.సతీష్ కుమార్ ఉద్బోధించారు. కిట్స్ వరంగల్ ఇంజనీరింగ్…

ప్రపంచ ఐక్యత, స్థిరమైన దౌత్యంపై లోతైన పరిశోధన

‘కిట్స్‌’లో మోడల్ యునైటెడ్ నేషన్స్-2026 ప్రారంభం వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 16: ప్రపంచ ఐక్యత, స్థిరమైన దౌత్యంపై లోతైన పరిశోధన చేసే పనిని విద్యార్థులకు అప్పగించినట్లు, అందుకోసం మోడల్ యునైటెడ్ నేషన్స్ 2026 (కిట్స్-మన్) 9.O అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి వెల్లడించారు. ఈ రకమైన పరిశోధన సాధారణ విద్యార్థిస్థాయిని…

ఓఆర్ఆర్ పై ఘోర‌ ప్రమాదం

– ఆగిన కారుపైకి దూసుకెళ్లిన కంటెయినర్ – ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం మేడ్చల్, ప్రజాతంత్ర, మార్చి 16: భోజనం కోసం రోడ్డు పక్కన కారు ఆపడమే వారి పాలిట శాపమైంది. కంటైనర్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఓఆర్ఆర్ పక్కన కారు నిలిపి భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో కారులో ఉన్న…

25 నుంచి అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ 

-హైద‌రాబాద్‌లో నిర్వ‌హ‌ణ‌ – డిజిపి శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16 : హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 74వ బి.ఎన్.మల్లిక్ మెమోరియల్ అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ బి.శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు…

నీటి విష‌యంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

– మొద్దునిద్ర పోతున్న ప్ర‌భుత్వం – విప‌క్షంగా మేం నిల‌దీస్తే త‌ప్ప క‌ద‌లిక లేదు – రాష్ట్ర నీటి హక్కుల‌ను హ‌రించేందుకు ఏపీ ప‌క్కా స్కెచ్‌ – చంద్ర‌బాబుకు రాష్ట్రాన్ని రేవంత్ తాక‌ట్టు పెట్టారా? – ఏపీ ప్ర‌భుత్వం ట్రిబ్యున‌ల్‌ను ధిక్క‌రిస్తోంది – ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16: సమైక్య రాష్ట్రంలో…

అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

– స్త్రీ నిధి కార్యకలాపాలపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: స్త్రీ నిధి రుణాలు, వసూళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా హెచ్చరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ముఖ్య వేదికగా నిలిచిన స్త్రీ నిధి సంస్థ కార్యకలాపాలపై సచివాలయంలో…

గవర్నర్ ప్రసంగం మనకు రోడ్ మ్యాప్

–  సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ వంటిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందంటూ మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు పిలుపునిచ్చారు. శాసనసభలోలోని సీఎల్పీ…

నందిని సిద్దారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు

– ‘అనిమేష’ (కొరోనా) 2020 కవితా సంపుటికి.. – ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : తెలంగాణ సాహిత్య అకాడమి తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు-2025ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 24 భాషలలో అందించే ఈ పురస్కారానికి తెలుగు కవిత్వంలో ప్రముఖ విమర్శకుడు, కవి,…

ప్రాణాలు తీసిన చేపల వేట

– మూసీలో మునిగి ముగ్గురు యువకుల మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందిన ఘటన గండిపేట జలాశయం దిగువన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు, రెస్క్యూ టీం నదిలో గాలించి వారి మృతదేహాలను సోమవారం ఉదయం ఒడ్డుకు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌కు…