prajatantra_news

prajatantra_news

గ్రూప్‌-3 ‌ఫలితాల విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : ‌తెలంగాణ గ్రూప్‌-3 అభ్యర్థుల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సెలక్షన్‌ ‌లిస్ట్‌ను తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌విడుదల చేసింది. గ్రూప్‌-3‌కి 1,370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గతేడాది నవంబర్‌ 17, 18 ‌వ తేదీల్లో జరిగిన గ్రూప్‌-3 ‌పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. జూనియర్‌ అసిస్టెంట్‌, ఎల్‌డి స్టెనో,…

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్ కౌంటర్

– ముగ్గురు మావోయిస్టుల మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ‌సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గడ్‌ ‌సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుండి భారీ ఎన్‌ ‌కౌంటర్‌ ‌చోటుచేసుకుంది. గొల్లపల్లి ప్రాంతంలో…

సంస్క‌ర‌ణ‌ల‌తో ముందుకెళ్లాలి

– సీఎం రేవంత్‌తో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ భేటీ జూబ్లీహిల్స్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్బీఐ బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా  క‌లిసారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా…

జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సిద్ధం కండి

– భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలి – సర్పంచ్‌ ఎన్నిక ఫలితాలతో వెయ్యి ఏనుగుల బలం – ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే మనదే విజయం – యాదాద్రి జిల్లాలో  సర్పంచ్‌ల అభినందన స‌భ‌ – బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌యాదాద్రి భువనగరి,ప్రజాతంత్ర,డిసెంబర్‌18: ‌జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ…

ఎం‌పీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలపై త్వరలో నిర్ణయం

– అందరితో చర్చించి ఓ నిర్ణయానికి వొస్తాం – స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు – అధికార్ల‌కు అభినంద‌న‌లు – మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ‌రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, ప్రజాస్వామ్య‌బద్ధంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ఎన్నికల యంత్రాంగానికి, అధికారులకు ప్రభుత్వం తరఫున…

నెల వ్య‌వ‌ధిలో రెండు చెక్ డ్యామ్ ల పేల్చివేత‌

– ఇసుక అక్ర‌మ దందా కోస‌మా? – జీవ‌నోపాధి కోల్పోయిన మ‌త్స్య‌కారులు – కూల్చిన చెక్ డ్యామ్‌ల‌ను నిర్మించాలి – మంథ‌ని మాజీ ఎమ్మెల్యే మ‌ధుక‌ర్‌ జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ల పేల్చివేతలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజల సాగు, తాగునీరు సమస్యలు లేకుండా…

రేవంత్‌లో అస‌హ‌నం పెరిగిపోయింది

– మిత్ర‌భేదం ట్రిక్‌లు ప‌నిచేయ‌వు – నా చేతిలో వుండేది గులాబీ జెండానే -మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరింది. రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కిండని మాజీ…

నదీ జలాలలపై బీఆర్‌ఎస్‌ ‌ద్రోహం

– దమ్ముంటే కేసీఆర్‌ ‌చర్చకు రావాలి – అసెంబ్లీలో ఎప్పుడైనా చర్చిస్తాం – మీడియా ముందుకు వచ్చినా వివరిస్తాం – కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ‌నదీ జలాల విషయంలో ద్రోహం చేసిందెవరో మీడియా ముందుకు వస్తే నిజాలు వెల్లడిస్తానని సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఈ మేరకు  బీఆర్‌ఎస్‌…

పంచాయతీ ఫలితాలు మా పాలనకు గీటురాయి

– రెండేళ్ల పాలన పట్ల ప్రజల్లో సానుకూలత -కంటోన్మెంట్‌, ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం ఆదరించారు – వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే ఫలితాలు రిపీట్‌ అవుతాయి – బీఆర్‌ఎస్‌, ‌బిజెపి కూటమికి 3-శాతం కూడా సీట్లు దక్కలేదు – ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ ‌బుద్దిగా మసలుకోవాలి – మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,…

ప్ర‌ధానికి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌’ ‌పురస్కారం

న్యూదిల్లీ, డిసెంబర్‌18: ‌భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ.. మరుసటి రోజే మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒమన్‌ ‌దేశం కూడా తన అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించడం విశేషం. ప్రధాని మోదీ తన మూడు…