prajatantra_news

prajatantra_news

కేర్ హాస్పిట‌ల్‌లో క్లిష్ట‌మైన ఈఎన్‌టీ శ‌స్త్రచికిత్స‌లు స‌క్సెస్‌

– యు.ఎస్‌, ఆస్ట్రేలయా రోగుల‌కు పూర్తి స్వ‌స్థ‌త‌ – ప్ర‌మాద‌క‌ర ఈఎన్టీ స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  డిసెంబర్ 19: ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో కూడా చికిత్సలు ఫలించని అత్యంత క్లిష్టమైన ఈఎన్టీ సమస్యలతో బాధపడుతున్న రోగులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, అమెరికా నుంచి వచ్చిన…

ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణ పొడిగింపు

– ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ  న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణ గడువును మరోవారం రోజులపాటు సుప్రీం కోర్టు పొడిగించింది. ఈనెల 25 వరకు…

రాయదుర్గంలో 17 కేజీల గంజాయి స్వాధీనం

– ఐటీ ఉద్యోగులకు సరఫరా చేస్తున్న నిందితుడి అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: రాష్ట్రంలో గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడోచోట ఆ నేరాలు జరుగుతూనే ఉండటం పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా నగరంలోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులకు గంజాయి…

ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి

– కలిపేంతవరకు పోరాటం ఆగదు – ప్రజల సమస్యలు అర్ధం చేసుకోవడానికి ‘జనం ‌బాట’ – జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌రాష్ట్ర విభజన తర్వాత ముంపునకు సంబంధం లేకపోయినా ప్రత్యేక ఆర్డినెన్స్ ‌తో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐదు పంచాయతీలు ఎట్టపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం…

సరస్వతీ పుత్రికపై హరీష్‌ కటాక్షం!

– ఫీజు చెల్లించలేక సీటు కోల్పోయే పరిస్థితి – రుణం కోసం యత్నిస్తే ఆస్తి చూపాలన్న బ్యాంకర్లు – దీనావస్థను ఎమ్మెల్యే హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని తండ్రి  – తన ఇంటిని తాకట్టుపెట్టి డబ్బులు సమకూర్చిన ఆపద్బాంధవుడు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: ఆమె పేరు మమత.. వారిది పేద కుటుంబం.. అయితేనేం చదువులో…

మా డిమాండ్లు నెరవేర్చాక‌నే భూ సేకరణ చేపట్టాలి

– రంగారెడ్డి కలెక్టర్ ను కలిసిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు బాధితులు ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : ఆమనగల్ మండలంలో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న బాధిత రైతులు గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కార్యాల‌యంలో కలిసి తమ గోడును వెళ్ల‌బోసుకున్నారు. గ్రీన్ పీల్డ్…

ఇద్దరు అవినీతి ఉద్యోగుల పట్టివేత

– నిర్మల్‌, ‌ఖమ్మం జిల్లాల్లో హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: అవినీతికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. నిర్మల్‌, ‌ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ ‌జిల్లా భైంసా మండలంలో తానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.భీమన్న గురువారం మధ్యాహ్నం బాధితుడి నుంచి రూ. 9వేలు…

రెండుసార్లు రైతు భరోసాకు ఎగనామం

– సీఎం రేవంత్‌ ‌రెడ్డి హరీష్‌రావుపై విమర్శలు మెదక్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ‌రేవంత్‌ ‌రెడ్డి వచ్చాక రెండుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. వ్యవసాయానికి కరెంట్‌, ‌నీళ్లు అవసరం అయితే కాంగ్రెస్‌ ‌మాత్రం యాప్‌లు, మ్యాప్‌లు కావాలి అంటున్నదన్నారు. మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌ ‌రెడ్డి వచ్చాక బస్‌ ‌చార్జీలు…

వ్య‌వ‌సాయ‌ శాఖ కార్యాల‌యాల్లో ఫేషియల్ రికగ్నిషన్

– స‌కాలంలో ఉద్యోగులు విధుల‌కు హాజ‌ర‌య్యేలా చ‌ర్య‌లు – ఆలస్యంగా వచ్చే వారిపై చ‌ర్య‌లు – మంత్రి తుమ్మ‌ల ఆదేశాల మేర‌కు మార్పులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: వ్యవసాయ, అనుబంధ శాఖలు, కార్పొరేషన్ల కార్యాలయాల్లో డివిజన్ లెవెల్ ఉద్యోగుల వరకు హాజరుపై నిర్లక్ష్యం తావులేకుండా బయో మెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయాలని…

పుస్తక ప్రదర్శన సంస్కృతికి జీవం పోసే వేదిక

– రేప‌టినుంచి 29 వరకు హైదరాబాద్‌లో ప్రదర్శన             (డాక్టర్‌ కోమల్ల ఇంద్రసేనారెడ్డి, లైబ్రేరియన్‌, కిట్స్‌, వరంగల్‌) సమాజాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు ఎంతో కీలకం. ఆధునిక యుగంలో డిజిటల్‌ ప్రపంచం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ పుస్తకాల విలువ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో పుస్తక ప్రదర్శనలు మరింత ప్రాముఖ్యాన్ని…