prajatantra_news

prajatantra_news

హైదరాబాద్ కు.. సిడ్నీ కాల్పుల‌కు సంబంధం లేదు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ఆస్ట్రేలియాలోని బోండి బీచ్ లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనకు, హైదరాబాద్ కు ఎటువంటి సంబంధం లేదని డీజీపీ శివధర్ రెడ్డి తేల్చి చెప్పారు. నిందితుడు సాజిద్ అక్రమ్ నగరాని కి చెందినవాడు అయినప్పటికీ హైదరాబాద్ నగరంతో సంబంధం లేదన్నారు. సాజిద్ అక్రమ్ 1998లో ఉపాధి కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడని,…

41మంది మావోయిస్టుల లొంగుబాటు

– లొంగిన వారిలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి – కామారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తింపు – రూ.1.46 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41మంది మావోయిస్టు ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో బెటాలియన్, వివిధ డివిజనల్,…

అట్టహాసంగా 38వ హైద‌రాబాద్ బుక్ ఫెయిర్

–  ప్రారంభించిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు – అందుబాటులో వివిధ భాష‌ల పుస్త‌కాలు – విద్యార్థుల‌కు ఉచితం – ప్ర‌తిరోజూ వివిధ కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 19: పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 38వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనను శుక్ర‌వారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళాభారతి)లో సాంస్కృతిక, పర్యాటక శాఖ…

పీఏసీఎస్ పాలకవర్గాలు రద్దు

– తొమ్మిది జిల్లాల డీసీసీబీ పాలక వర్గాలు సైతం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: రాష్ట్రం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు తొమ్మిది జిల్లాల…

గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ నిరసనలకు సిద్ధం

– రేపు ‘చలో గాంధీ దవాఖాన’ – కేంద్రం ‘జీ-రామ్-జీ’ బిల్లుకు వ్యతిరేకంగా టీపీసీసీ కార్యాచరణ – శనివారం హైదరాబాద్ లో, ఆదివారం జిల్లాల్లో ఆందోళనలు – పార్టీ శ్రేణులు కదలాలి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: జాతీయ ఉపాధి హామీ పథకం నుండి జాతి పిత మహాత్మా…

‘ప్రజావాణి’తో సమస్యలకు పరిస్కారం

– 74శాతం ఫిర్యాదులు పరిష్కరించాం – ‘ప్రజావాణి’ వార్షికోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డి సెంబర్‌ 19:  ఇం‌దిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం తామంతా అహరహం శ్రమిస్తున్నామని అన్నారు. అలాగే సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లల్లో ఇప్పటి వరకు…

ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్ద పీట

– సమస్యలపై వేగంగా చర్యలు తీసుకోవాలి – వికసిత భారత్‌ ‌లక్ష్య సాధనలో సర్వీస్‌ ‌కమిషన్ల పాత్ర కీలకం – పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: ఉద్యోగ నియామకాల విషయంలో పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో…

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు

– ప్రేమించి పెళ్లి చేసుకుని కట్నం కోసం వేధింపులు వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: ‌వికారాబాద్‌ ‌జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లాడిన వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం చిత్రవధలకు గురిచేశాడు. చివరకు విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు పట్టణంలో గురువారం…

ఎంపీల‌కు స్పీకర్‌ ఓం‌బిర్లా తేనీటి విందు

– సరదాగా ముచ్చ‌టించుకున్న సభ్యులు – హాజరైన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ -‌ ప్రధాని విదేశీ పర్యటనపై ప్రియాంక ఆరా న్యూదిల్లీ, డిసెంబర్‌ 19: ‌పార్లమెంటు శీతాకాల సమావేశాలు మూడువారాలపాటు వాడివేడి చర్చలు, వాకౌట్లు, నిరసనల మధ్య ముగిసాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటంతో సభలోని వాతావరణాన్ని తేలిక చేసేందుకు లోక్‌సభ స్పీకర్‌…

ఒకే భాష‌ను బ‌ల‌వంతంగా రుద్ద‌ త‌గ‌దు

– ఏవోయూలో “దక్షిణాది భాషలు – అస్తిత్వం -రాజకీయాలు” సదస్సు  – ద‌క్షిణ ప్రాంత భాష‌ల‌పై దాడి: ప్ర‌కాశ్‌రాజ్‌ – ఈ ప్రాంతంలో బ‌ల‌మైన ప్రాంతీయ భాష‌లు: కె.శ్రీ‌నివాస్‌ – మాతృ భాష‌లోనే ఆలోచ‌న‌లు పంచుకోవాలి: డాక్టర్ మీనా కంద‌స్వామి – నిధుల కేటాయింపులో అన్యాయం:  ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 19…