prajatantra_news

prajatantra_news

శార‌దాదేవి బోధ‌న‌లు ఆచ‌ర‌ణీయం

-హైదరాబాద్ రామకృష్ణ మఠ్ ప్రతినిధి తత్పదానందజీ హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః శారదాదేవి రామకృష్ణుడి భార్యగా లోకానికి సుపరిచితురాలైనా జీవితకాలం బ్రహ్మచారిణిగానే గడిపారని హైదరాబాద్ రామకృష్ణ మఠ్ స్వామి తత్పదానందజీ తెలిపారు. ఆమె బోధనలు రామకృష్ణ పరమహంస జీవితంతో మమేకమై ఆమెను పవిత్రమాతగా భక్తులు ఆరాధిస్తున్నారన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి, హనుమకొండ ఆధ్వర్యంలో దివ్యజనని…

ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం

– భూభారతితో రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్‌, స‌ర్వే అనుసంధానం – ప్ర‌తి స‌ర్వే నెంబ‌ర్‌కు మ్యాప్ రూప‌క‌ల్ప‌న – సీసీఎల్ కార్యాలయానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ప‌రిపాల‌నా వ్య‌వ‌స్ధ‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా, వేగ‌వంతంగా అందించ‌డానికి రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్ ఫాం మీదకు తీసుకొచ్చి భూభార‌తి…

రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీస్తున్నవు

– సంకుచిత మనస్తత్వంతో చిట్ చాట్ పెట్టిన‌ రేవంత్‌ – ఫ్ర‌స్ట్రేష‌న్‌తో ఏదేదో మాట్లాడుతున్న‌డు – కేసీఆర్ లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాలి – ఉత్త‌మ్‌వి ఉత్త‌ర ప్ర‌గ‌ల్భాలు – విలేక‌రుల స‌మావేశంలో హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః కేసీఆర్ ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్తత్వం.. రేవంత్ రెడ్డిది సంకుచిత మనస్తత్వం.. కేసీఆర్…

ప్రభుత్వ శాఖల ఆర్డర్ల‌ను వారంలో అందించాలి

– అలా ఆర్డర్లు ఇవ్వని శాఖలపై చర్యలు – చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ సమీక్ష  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః టెస్కో సంస్థకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్త్ర ఆర్డర్ల‌ను వారం రోజుల్లో అందించాలని చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. వ్యవసాయ, చేనేత, జౌళి…

లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీలో దూసుకెళ్తున్న తెలంగాణ‌

– కొత్త డైరెక్టర్, సీఈవో సర్వేశ్ కు మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు అభినంద‌న‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ నూతన ఆవిష్కరణల్లో మరింత వేగంగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణ బయోసైన్సెస్ డైరెక్టర్, సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన…

పంచాయతీ ప్రజాప్రతినిధుల కోసం కరదీపిక

– ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి  హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః పంచాయతీరాజ్ చట్టం-2018 ్ర‌ప‌కారం గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(టీజీఐఆర్‌డీ) రూపొందించింది. 292 పేజీలతో ఉన్న ఈ పుస్త‌కాన్ని నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు స‌భ్యుల సౌల‌భ్యం కోసం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సోమ‌వారం ఆవిష్క‌రించారు.…

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

– మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడటం ఆపండి – రూ. లక్షల కోట్లు అప్పులు చేసి ఎదురు దాడా? – పాలమూరు-రంగారెడ్డిని ఎందుకు పండపెట్టారు – ఈవన్నీ చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి – పెద్దపల్లి జిల్లాలో కూలిన చెక్‌డ్యామ్‌ల పరిశీలన – కేసీఆర్‌ ‌తీరుపై తీవ్ర పదజాలంతో మంత్రి ఉత్తమ్‌ ‌విమర్శలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌…

జాతరలో టీజీఎస్‌సీవో స్టాల్ నిర్వ‌హించాలి

– నేతన్నలను ప్రోత్సహించేందుకు చేనేత చీరలు కొనాలి – అబిడ్స్ లోని షాప్‌ను సందర్శించిన మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఆబిడ్స్‌లో ఉన్న రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టీజీఎస్‌సీవో_ షాప్‌ను మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…

ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైద‌రాబాద్‌లో శీతాకాల విడిది ముగిసింది. సోమ‌వారం సాయంత్రం దిల్లీ తిరిగి వెళ్తున్న ఆమెకు హ‌కీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి జి.కిష‌న్‌రెడ్డిలు వీడ్కోలు పలికారు. వీరితోపాటు మంత్రి సీతక్క,…

విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ

– విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా రూ.9.39 కోట్ల అదనపు భారం – ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి ఆమోదం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆమోదం తెలిపారు.ఈ సంవత్సరం జూలై…