prajatantra_news

prajatantra_news

‘సృష్టి’ తరహాలో మరో మోసం బట్టబయలు

– పిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు – 12మంది ముఠా సభ్యుల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24:‌ భాగ్యనగరంలో మరో సృష్టి కేసు వెలుగులోకి వచ్చింది. పసి పిల్లలను అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పిల్లల విక్రయానికి లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో సరోగసి పేరుతో దంపతుల నుంచి లక్షల్లో వసూలు…

మరో మైలు రాయిని చేరిన ఇస్రో

– బాహుబలి రాకెట్‌ ప్రయోగం విజయవంతం – అమెరికా నమ్మకాన్ని నిలబెట్టామన్న ఇస్రో చైర్మన్‌ తిరుపతి, డిసెంబర్‌ 24: భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరింది. శ్రీహరికోటలో బాహుబలి రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ బ్లూ బర్డ్‌ బ్లాక్‌`2ను ఈ రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి…

హక్కులపై చైతన్యం కల్పించడమే ధ్యేయం

– వినియోగదారుల హక్కుల దినోత్స‌వంలో డాక్టర్‌ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరిని అవగాహన పరచడమంటే కుటుంబాలను అవగాహనపరచడమేనని, తద్వారా సమాజాన్ని మోసాల బారినుండి కాపాడడమేనని కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ నేషనల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అండ్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ అనితారెడ్డి అన్నారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం…

ప్రతీ పథకం లబ్ధిదారుకు కచ్చితంగా చేరాలి

– అధికారుల అలసత్వాన్ని సహించం – ప్రజా సంక్షేమమే మా లక్ష్యం – ఖమ్మం కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష – బాలికల గురుకుల కళాశాల ఆకస్మిక సందర్శన ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆయా అధికారులు,…

నూత‌న‌ గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజులు

– మేడారం మహా జాతర ఏర్పాట్లు ముమ్మరం – సంప్రదాయ గిరిజన పద్దతిలో పూజల నిర్వహణ – కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, అధికారులు ములుగు, డిసెంబర్‌ 24: మేడారం మహా జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. వీరిద్ద‌రి గ్దదెలను సమ్మక్క…

విద్యుత్‌ చట్టంతో రైతులు, పేదలకు నష్టం

– నాలుగు లేబర్‌ కోడ్‌లు తేవడం దుర్మార్గం – ప‌ర్యావ‌ర‌ణానికి చేటు చేసే ఆరావళి విధ్వంసాన్ని ఆపాలి – ప‌లు అంశాల్లో కేంద్రం తీరుపై రాఘ‌వులు ఆగ్ర‌హం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ప్రభుత్వ అధీనంలో ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థలు డిస్కంలను ప్రైవేటుపరం చేసేందుకే మోదీ ప్రభుత్వం విద్యుత్‌ సవరణ చట్టం తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని…

నర్సింగ్‌ ఆఫీసర్‌ ఫస్ట్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

– ప్రతి అభ్యర్థి వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన బోర్డు – 27వ తేదీ వరకు మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ – అభ్యంతరాల పరిశీలన అనంతరం సెకండ్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌ నర్స్‌) పోస్టుల భర్తీ ప్రక్రియలో…

సోయాబీన్‌ రైతులకు న్యాయం చేయాలి

– కేంద్రానికి మంత్రి తుమ్మల విజప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: రాష్ట్రంలో ఖరీఫ్‌ 2025-26 సీజన్‌లో అకాల, దీర్ఘకాలిక భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సోయాబీన్‌ రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌…

పోలీస్ సిబ్బందికి రివార్డులు

– అందజేసిన‌ అడిషనల్ డీజీపీ హైదరాబాద్,ప్రజాతంత్ర‌,డిసెంబర్ 23: తెలంగాణ పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ, విశేష ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి మంగళవారం రివార్డులు అందజేశారు. డిజిపి కార్యాలయంలో నిర్వహించిన మెగా రివార్డు మేలాలో  భాగంగా అడిషనల్ డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి శ్రీనివాసరావు ఉత్తమ సేవలు అందించిన 160 మంది సిబ్బందికి…

డీటీసీ కిషన్ నాయక్ ఇంట్లో భారీగా ఆస్తులు

– అరెస్ట్ చేసిన ఏసీబీ మహబూబ్ న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 23 :ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో రవాణాశాఖ మహబూబ్ న‌గ‌ర్‌ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బోయిన్ పల్లిలోని ఆర్ఆర్ న‌గ‌ర్‌లో గల ఆయన నివాసంతోపాటు దాదాపు 12…