prajatantra_news

prajatantra_news

సమన్వయంతో భద్రాద్రి వేడుకలు విజయవంతం

– జిల్లా యంత్రాంగానికి దేవాదాయ శాఖ కమిషనర్ అభినందన భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : భద్రాచలంలో రెండు రోజులపాటు జరిగిన శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకలు విజయవంతంగా నిర్వహించారని దేవాదాయ శాఖ కమిషనర్ హ‌నుమంత‌రావు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. స్వామివారి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులను సమర్థవంతంగా…

పెట్రోలియం, గ్యాస్‌పై ఒత్తిడిని నియంత్రించాం

– పిఎన్‌జీ నెట్‌వర్క్ విస్తరణలో కేంద్రంతో సమన్వయం – ప్రభుత్వ చర్యలతో సులభతరమైన గ్యాస్ సరఫరా – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: పెట్రోలియం ఉత్పత్తులతోపాటు ఎల్‌పిజి గ్యాస్ సరఫరాలో పెరిగిన ఒత్తిడిని ప్రభుత్వం సమర్థవంతంగా నియత్రించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

రూల్స్ లేవ్.. పర్మిషన్లు లేవు

– బరితెగించిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ – నిబంధనలు తుంగలో తొక్కి స్టోన్ క్రషర్ల నిర్వహణ – సిట్టింగ్ జడ్జితో విచారణ.. లేదా హౌస్ కమిటీ వేయండి – పొంగులేటి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలి – మైనింగ్ పై చర్చలో ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: మైనింగ్ శాఖ పద్దులపై…

పోలీసు సంక్షేమానికి ఎంతో చేశాం

– పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమానికి మీరు చేసిందేమీ లేదు – ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ – లక్షమంది పోలీసుల తరపున మాట్లాడుతున్నా: హరీష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: వడ్డించే వాడు మనవాడైతే లడ్డు ఎక్కడున్న వస్తుంది అంటరు కానీ పోలీసు శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉండి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు..…

పంచాయతీ పద్దులకు ఏకగ్రీవ ఆమోదం

– సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానాలు – బీజేపీ, బీఆర్ఎస్‌లకు చురకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: రాష్ట్ర శాసనసభలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల బడ్జెట్ పద్దులు విస్తృత చర్చ అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, అమలు విధానం, నిధుల వినియోగం వంటి…

ఆరు నూరైనా మూసీ పునరుజ్జీవం ఖాయం

– మంచిరేవులలో ఆలయాలను పునర్నిర్మిస్తాం – ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం – అడ్డుకునేవారిని చరిత్ర క్షమించదు – సీఎం రేవంత్ హెచ్చరిక – మచిలేశ్వర, ఓంకారేశ్వర ఆలయాల పునర్నిణానికి శంకుస్థాపన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: మూసీ నదీ తీరాన రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయాల సముదాయం పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి…

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు షురూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: మొయినాబాద్ చిలుకూరు బాలాజీ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శుక్రవారం రాత్రి అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదట సెల్వర్ కూత్తు నిర్వహించి.. వేద మంత్రోచ్చారణతో…

హైదరాబాద్ లో శ్రీరామ నవమి శోభాయాత్ర

– యాత్రను ప్రారంభించిన గవర్నర్ శుక్లా – బందోబస్తు పర్యవేక్షించిన సిపి సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: హైదరాబాద్ నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్రను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు ఇది కొనసాగనుంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. ఏళ్లతరబడి నగరంలో…

ఇరాన్ పై దాడులు నిలిపివేయాలి

– దౌత్యమార్గాలరు కేంద్రం పరిశీలించాలి – జమ్మూకాశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్, మార్చి 27: ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసుఫ్ తరిగమి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘర్షణను తక్షణమే నిలిపివేసి దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని వారు కేంద్ర…

సిఎం రేవంత్ సహా పలువురు స్టార్ కాంపెయినర్లు

– నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు న్యూఢిల్లీ, మార్చి 27: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని విస్త్రతం చేస్తోంది. మూడు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఒక్కో రాష్ట్రానికి 40 మంది చొప్పున నియమించారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరితోపాటు గోవాలోని పోండా ఉప…