prajatantra_news

prajatantra_news

ఏఐ సాయంతో హైటెక్‌ ‌కాపీయింగ్‌

– పట్టుబడ్డ ఇద్దరు యువకులు – ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ఏఐ ‌సాయంతో నకలు కొట్టబోయి దొరికిన యువకుల వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. గతంలో నేరుగా చిట్టీలతో కాపీ కొట్టేవారు.  ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ ‌టెక్నాలజీని వాడి పరీక్షల్లో కాపీ కొట్టేద్దామనుకున్న ఇద్దరు యువకులను అధికారులు గుర్తించారు. ఈ…

నిజామాబాద్‌లో అత్యధిక సర్పంచ్‌ల గెలుపు

– రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం – కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చే జీ.ఓలు పారదర్శకం – ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి విజినరీ నేత – టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమర్‌ ‌గౌడ్‌ ‌నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌రాష్ట్రంలో అత్యధిక కాంగ్రెస్‌ ‌సర్పంచ్‌లు నిజామాబాద్‌ ‌జిల్లాలోనే గెలుపొందారని.. వొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని…

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత, కె.చంద్ర శేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన అహింసా శాంతి మార్గమని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో…

మాట నిలుపుకున్న మంత్రికి  గ్రామస్తుల సన్మానం

– ఎన్నికల హామీ నెరవేర్చిన మంత్రి శ్రీధర్ బాబు  ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలుపుకున్న ఐటీ ,పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ముత్తారం మండలం పోతారం గ్రామ ప్రజల చిరకాల స్వప్నం అయిన పోతారం గ్రామ చెరువు కట్ట…

వైకుంఠ ఏకాదశికి సిఎంకు ఆహ్వానం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన యాదగిరిగుట్ట ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యంలో వైకుంఠ ఏకాదశిని పుర‌స్క‌రించుకుని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిందిగా ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డిని ఆలయ ఈఓ వెంకట్రావు, ఆలయ అర్చకులు…

నేను కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఉన్నా

– ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌తాను కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఉన్నానని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ‘నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. జీహెచ్‌ఎం‌సీలో కాంగ్రెస్‌, ఎంఐఎం ‌కలిపి మొత్తం…

డీజీపీ నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరణ

– తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా హైదరాబాద్‌,‌ డిసెంబర్‌ 24 (ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్ర డీజీపీ శివధర్‌ ‌రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్‌ ‌లిస్టును యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌యూపీఎస్సీ)కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా డీజీపీ ఎంపిక ఉండాలని హైకోర్టు…

అన్న‌దాత‌ల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రం

– ఇది స‌ర్కార్ హ‌త్యే – మొక్క‌జొన్న కేంద్రం వ‌ద్ద రైతు మృతిపై కేటీఆర్‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24: రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు వదలాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. గద్వాల జిల్లా…

కారు గుర్తు లేకుంటేనే 4వేల స‌ర్పంచ్‌ సీట్లు గెలిచాం

– ఆ గుర్తు వుంట‌ద‌నే రేవంత్ ఎంపీటీసీ ఎన్నిక‌లు జ‌ర‌ప‌డంలేదు – ఇక్క‌డి మైనార్టీ గురుకులం నుంచి 19మంది డాక్ట‌ర్లు – సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టులు నిలిచిపోయాయి – కాంగ్రెస్ ఆయా.. బిజిలీ గ‌యా – మాజీ మంత్రి హ‌రీష్‌రావు జ‌హీరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24:  నూతన సర్పంచుల గెలుపు కోసం కృషి చేసిన బీఆర్ఎస్…

త‌క్ష‌ణ వైద్యం కోసం 108 సేవ‌ల విస్త‌ర‌ణ‌

– మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: ప్రజలకు వేగవంతమైన, అత్యవసర వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 108 అత్యవసర సేవలను విస్తరిస్తున్న‌ద‌ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మచ్చుపేటలో ఆయన అంబులెన్స్ సౌక‌ర్యాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదాలు, అకస్మాత్తు అనారోగ్యాలు, గర్భిణీ ల అత్యవసర పరిస్థితుల్లో…