prajatantra_news

prajatantra_news

42శాతం రిజర్వేషన్లతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

– రేవంత్‌కు ఎంపీ ఆర్‌. ‌కృష్ణయ్య లేఖ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్‌.‌కృష్ణయ్య లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీ భవన్‌లో ఆయన వివరించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల ముందు చేసిన…

సావు భాష తప్ప సాగుపై సోయి లేదు

–  ప్యా లెస్‌లో మీరుంటే.. రైతులు చలిలో ఉండాలా? – రైతుల బతుకులు క్యూ లైన్లలోనే తెల్లారుతున్నాయి – మీ యూరియా యాప్ ఏమైంది? – ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభం లోనే రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ…

కొడిగ‌డుతున్న మ‌ధ్యాహ్న‌భోజ‌న ప‌థ‌కం

– మెనూలో కోడిగుడ్డు మాయం – ఇచ్చే మొత్తానికి.. ఖ‌ర్చుకు పొంత‌నే లేదు – కొండ‌లా పెరుగుతున్న బ‌కాయిలు – పేద విద్యార్థుల‌కు పోష‌కాహార లేమి – మార్కెట్ ధ‌ర‌ల‌కు అనుగుణంగా మెనూ మొత్తం పెంచాలి – ఆర్భాల‌పై ధ్యాస‌ త‌ప్ప ఆచ‌ర‌ణ ఏదీ? – ప‌థ‌కం అమ‌ల్లో ప్ర‌భుత్వ ఘోర వైఫ‌ల్యం హైదరాబాద్, ప్రజాతంత్ర,…

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం

– పాలమూరు రంగారెడ్డి పథకం లక్ష్యంగా కార్యాచరణ – మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో సభలు –  అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ వ్యూహం పై సమాలోచన – నాయకులకు దిశా నిర్దేశం  సిద్దిపేట, ప్రజాతంత్ర డిసెంబర్ 26: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్…

గజ్వేల్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం

– కెసిఆర్ గుండెల్లో గుబులు మొదలైంది – బిఆర్ఎస్ కారు టైరు మెల్లిగా పంక్చరవుతుంది – అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు – కార్యకర్తల కృషితోనే గజ్వేల్ లో 90 కి పైగా సర్పంచ్‌లు గెలిచారు – ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి – సర్పంచులను సన్మానించిన మంత్రులు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్…

మన్మోహన్‌ ‌సింగ్‌కు సీఎం రేవంత్‌ ‌నివాళి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 26: ‌మాజీ ప్రధాని డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ‌మొదటి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఘనంగా నివాళి అర్పించారు. మన్మోహన్‌ ‌దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ ‌నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సిఎం తదితరులు నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం సలహాదారు…

శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శిగా తిరుప‌తి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26ః రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి శుక్ర‌వారం బాధ్యతలు చేప‌ట్టారు. శాసనసభ కార్యదర్శి ఛాంబర్ లో ప్రస్తుత లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి.నరసింహాచార్యుల నుండి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయ‌న‌ అధికార నివాసానికి నరసింహాచార్యులుతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

కొత్త జీవోతో జర్నలిస్టులకు నష్టం జరగదు

– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26ః రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షలేకుండా అందరికీ వర్తించడంతోపాటు ఇంకా మెరుగైన…

రెండు శ‌తాబ్దాలు నిలిచేలా గ‌ద్దెల నిర్మాణ ప‌నులు

– మేడారం అభివృద్ధిపై ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక దృష్టి – నిర్మాణంలో ఉట్టిప‌డే గిరిజ‌న సంస్కృతి – పూజారుల ఆమోదంతోనే ముందుకు – నాణ్య‌త‌లో రాజీ లేదు – కోయ‌ల తాళ‌ప‌త్ర గ్రంథాల్లోని విశేషాల‌కు శిల్ప‌రూపం – మంత్రి సీత‌క్క మేడారం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26: ప్రపంచ చరిత్రలోనే సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్మాణ పనులు…

వ‌రుస సెల‌వులు.. గుట్ట‌కు పెరిగిన భ‌క్తులు

– స‌ర్ద్వ ద‌ర్శ‌నానికి మూడు గంట‌ల స‌మ‌యం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  డిసెంబర్ 26: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవు రోజులు కావడంతో శుక్రవారం స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో భక్తుల…