prajatantra_news

prajatantra_news

మంత్రి పొంగులేటిని కలిసిన నరేందర్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి నరేందర్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత, అంకితభావం…

హైదరాబాద్ చేరుకున్న కొత్త గవర్నర్

– శివప్రతాప్ శుక్లాకు సీఎం స్వాగతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: తెలంగాణకు కొత్తగా నియమితులైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్ రెడ్డి, ఇతర…

రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మార్చి 10: తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎలఎం-6, ఎలఎం-4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. సిరిసిల్ల-తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ…

నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలి

– ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి – కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మార్చి 10: ప్రతీ ప్రభుత్వ కార్యాలయం నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం స్వచ్చత-…

ఏసీబీ వలలో చిక్కిన ఏఆర్ ఎస్సైలు

–  లక్ష లంచం తీసుకుంటుండగా పట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: సైబర్‌ ‌క్రైం కేసులో అరెస్టు చేయకుండా ఉండడానికి ఫిర్యాదుదారుడు నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు ఆర్‌ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. మల్కాగిజిరి పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలోని ఎల్‌బీ నగర్‌ ‌సైబర్‌‌క్రైం పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎస్సైలు ప్రమోద్‌ ‌గౌడ్‌, ‌జటావత్‌ ‌బాబు నాయక్‌…

నిరుద్యోగులను మోసగించిన ప్రభుత్వం

– ఉద్యోగ నోటిఫికేషన్లపై హామీలకు దిక్కేది – అసెంబ్లీలో అన్ని సమస్యలపైనా నిలదీస్తాం – ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్‌ ‌క్యాలెండర్‌ అభాసుపాలయ్యింది. రెండున్నరేండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి అని…

వివాదాలకు నేను దూరం

– పార్టీ ప్రయోజనాలే ముఖ్యం – మీడియాతో వేం నరేందర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: తాను వివాదాలకు దూరమని రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వేం నరేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణ అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి వేం నరేందర్‌ ‌రెడ్డి రాజ్యసభకు ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. అనంతరం…

మమ్మల్ని విశ్వసించండి.. ఆ భావజాలాన్ని వదలబోం

– మాజీ మావోయిస్టు తక్కెళ్ళపల్లి కాళోజి జంక్షన్/హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 9 : ప్రజలు తమను విశ్వసించాలని పాత భావజాలంలోనే నిబద్ధతగా నిమగ్నతగా ప్రజల కోసం పని చేస్తామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ అన్నారు. హనుమకొండ మండలం బట్టుపల్లి గ్రామంలో ఓ ఫంక్షన్…

ఖ‌మ్మంలో మహిళా కానిస్టేబుల్ పై దాడి

– భూదాన్ భూముల నిర్వాసితుల‌తో క‌విత నిర‌స‌న‌ – బాధితుల‌కు అండ‌గా వుంటాన‌ని హామీ ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 9 : భూదాన్‌ భూముల నిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత నిరసన ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తతకి దారి తీసింది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు కవిత, డీఎస్‌పీ అధినేత…

రాష్ట్రం నుంచి ఇద్దరు రాజ్యసభకు ఏకగ్రీవం

– ధ్రువీకరణ పత్రాలు అందజేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణ నుంచి నామినేషన్‌ ‌దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌ ‌రెడ్డి సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున వేం నరేంద‌ర్ రెడ్డి, అభిషేక్‌ ‌మను సింఘ్వీలు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.…