prajatantra_news

prajatantra_news

హైదరాబాద్ సిగ్నేచర్ గా నుమాయిష్

– స‌ర్క్యుల‌ర్ ఎకాన‌మీ ద్వారా ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కం – వ‌చ్చే ఏడాది ఏఐ ఆధారిత క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ – 2026-ఎగ్జిబిష‌న్ ప్రారంభ‌ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1ః నుమాయిష్ హైదరాబాద్ సిగ్నేచర్ గా నిలిచింద‌ని ఎగ్జిబిష‌న్ సొసైటీ 2026 అధ్యక్షుడు, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

పాలమూరు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు కావాలి

-‌ నీళ్లు-నిజాలు’ అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌పీపీటీ – రూ.27వేల కోట్లు ఖర్చే చేశామన్న బిఆర్‌ఎస్‌ ‌తట్టెడు మట్టి ఎత్తలే – కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌, ‌తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర ,జనవరి 1: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి…

యాదగిరిగుట్ట ఆలయ ఈవో రాజీనామా

– వ్య‌క్తిగ‌త కార‌ణాలతోనే.. యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 1: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్య‌నిర్వ‌హ‌ణాధికారి(ఈవో) వెంకట్రావు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రభుత్వానికి తెల‌ప‌డంతో రాజీనామాకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింద‌ని తెలిపారు.…

పలువురు పోలీస్‌ ‌సిబ్బంది పదవీ విరమణ

– ఉద్యోగులను సత్కరించి అభినందించిన కమిషనర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జనవరి 1: గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కషనరేట్‌ ఆడిటోరియంలో గురువారం జరిగిన పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందిని సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కషనర్‌ ‌డాక్టర్‌ ‌యం. రమేష్‌, ‌జాయింట్‌ ‌సీపీ డాక్టర్‌ ‌గజరావు భూపాల్‌,‌పూలమాలవేసి శాలువతో ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు తెలిపారు. అనంతరం పదవీ విరమణ…

య‌దాద్రీశుడి సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 1: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రవాణా. బీసీ సంక్షేమ శాఖల‌ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ద‌ర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయ‌న‌కు సంప్రదాయం ప్ర‌కారం స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మంత్రి ద‌ర్శించుకుని పూజలు నిర్వహించారు. స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో…

అక్రెడిటేష‌న్ కార్డుల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తాం

– జ‌ర్న‌లిస్టుల‌ను విడ‌దీసి చిచ్చుపెట్ట‌వ‌ద్దు – వారిసంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్ర‌భుత్వం – రెండు కార్డుల విధానం స‌రైంది కాదు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్…

నేర‌ర‌హిత స‌మాజం కోసం కృషిచేయాలి

– పోలీసు ఆఫీస‌ర్ల మెస్‌లో జిమ్ ప్రారంభం – పోలీసుల‌కు వెన్నెముక‌గా మినిస్టీరియ‌ల్ సిబ్బంది – 30-40శాతం మంది మ‌హిళా ఉద్యోగుల సేవ‌లు అభినంద‌నీయం – నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జ‌న‌వ‌రి 1 : రాష్ట్ర ప్రజలందరికీ, పోలీస్ విభాగంలోని సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2025వ సంవత్సరంలో…

ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటా

– నేరుగా రండి.. అపాయింట్‌మెంట్ అవ‌స‌రంలేదు – అన్ని హంగుల‌తో ఆడిటోరియం నిర్మాణం – ఏఈల‌కు ల్యాప్‌టాప్‌లు – ప‌దోన్న‌తుల స‌మ‌స్య‌కు ప్రాధాన్యం ఇచ్చాం -ఆర్ అండ్ బి డైరీ ఆవిష్క‌ర‌ణలో మంత్రి కోమ‌టిరెడ్డి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1: రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు,ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు,…

రెండేళ్లు గడిచినా హామీల అమలులో నిర్లక్ష్యం

– కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపాటు – బీఆర్‌ఎస్‌ ‌డైరీని ఆవిష్కరించిన కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో వోటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లుగా  రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు..…

కొత్త ఏడాది మొదటి రోజే ధరల పరుగులు

– స్వల్పంగా పెరిగిన బంగారం.. తగ్గిన వెండి రేట్లు హైదరాబాద, ప్రజాతంత్ర, జనవరి 1: కొత్త సంవత్సరం తొలి రోజునే బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మూడు రోజుల బేరిష్‌ ట్రెండ్‌కు బ్రేకులు చెబుతూ గురువారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. గుడ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. గురువారం ఉదయం 11 గంటల సమయంలో 24…