prajatantra_news

prajatantra_news

ప‌క్షుల మ‌నుగ‌డ‌ను, ప్ర‌కృతినీ కాపాడుకుందాం

– డాక్టర్ అనితా రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః జాతీయ‌ పక్షుల దినోత్సవం సందర్భంగా పక్షులను కాపాడుకుందాం ..ప్రకృతిని కాపాడుదాం అనే అంశంపై కాలనీ వాసులు, విద్యార్థులకు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ చైర్‌ప‌ర్స‌న్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి సోమ‌వారం అవ‌గాహ‌న క‌ల్పించారు. ఇంటి ఆవరణలో పక్షులకు…

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్‌ శాఖలో సంస్క‌ర‌ణ‌లు

– స‌మీకృత కార్యాల‌య వ్య‌వ‌స్థ అమ‌లు – ద‌శ‌లవారీగా 94 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు – శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కనుగుణంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు స‌మర్ద‌వంతంగా, సులువుగా పార‌ద‌ర్శ‌కంగా, అవినీతిర‌హితంగా మెరుగైన సేవ‌లు అందించ‌డానికి అనేక సంస్క‌ర‌ణ‌లు…

పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీల జోన్ల రద్దు

– వాటిని ఆయిల్ ఫెడ్ కు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి కోసం కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో ఒప్పంద నిబంధనల ప్రకారం పురోగతి సాధించని కంపెనీలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు వ్యవసాయశాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీలకు కేటాయించిన…

ఇం‌టర్‌ ‌బోర్డు కీలక నిర్ణయం

– తల్లిదండ్రులకు వాట్సాప్‌లో హాల్‌ ‌టిక్కెట్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జనవరి 3 :  ఇంటర్మీడియట్‌ ‌విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకు తెలంగాణ ఇంటర్‌ ‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ ‌పరీక్షల హాల్‌టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కి పంపనున్నట్టు ఇంటర్‌ ‌బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 45…

బీసి కులాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3:కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బీసీ కులాల అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వివిధ వెనుకబడిన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, భూములు కూడా కేటాయించామని మండలిలో ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. గత ప్రభుత్వం కుల సంఘాలకు చేసిందే లేదన్నారు. తమ సర్కారు…

మెదక్‌ ‌జిల్లాలో దారుణ ఘటన

– ప్రియుడి మోజులో భర్త దారుణ హత్య మెదక్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3: మెదక్‌ ‌జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్‌ ‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను, భార్య‌ హత్య చేసిన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మద్యం మత్తులో భర్త స్వామి (35) చెరువులో పడి చనిపోయినట్టుగా…

మాటల గారడీలకు ఇక్కడ చోటు లేదు

– చట్ట సభలకు రాని వారికి పేద ప్రజల కష్టం ఏం తెలుసు? – పాలమూరు బిడ్డగా వారి బాధలు నాకు తెలుసు : సీఎం రేవంత్ – కేసీఆర్ సలహాలు, సూచనల కోసం సభకు ఆహ్వానించాం – బట్టలు ఊడదీస్తామన్న వారు చర్చకు ఎందుకు రాలేదు? – సభలోకి రాము అని అనడం చట్ట…

నిర్మాణ రంగ కోర్సుల‌లో శిక్ష‌ణ‌, ఉపాధి క‌ల్ప‌న‌

– న్యాక్ వైస్ చైర్మన్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్ర‌క్ష‌న్‌ (ఎన్ఏసీ), ఈజీఎంఎం సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సులలో ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించ‌నున్న‌ట్లు న్యాక్ వైస్ చైర్మన్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…

ఎంజీ న‌రేగా ప‌థ‌కాన్ని కొన‌సాగించాల్సిందే

– మండలిలో స్వల్పకాలిక చర్చ.. మంత్రి సీత‌క్క డిమాండ్‌ – సభ్యులు లేవనెత్తిన అంశాలకు మంత్రి వివరణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః కేంద్రానికి పేదల పట్ల ప్రేమ ఉంటే ఉపాధి హామీ ప‌థ‌కం బడ్జెట్ పెంచాల‌ని, ప‌ని దినాలు పెంచాల‌ని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క డిమాండ్ చేశారు. శాస‌న‌మండ‌లిలో…

సేంద్రియ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం : మంత్రి తుమ్మల 

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3:రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి సముచిత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. మండలిలో ఆయన ప్రశ్నరలకు సమాధానం ఇస్తూ..కేంద్రం సైతం ఈ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు పలు పథకాలు తీసుకొచ్చిందని.. అయితే, గత భారాస సర్కారు హయాంలో కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల తెలంగాణలో సేంద్రియ సాగు…