prajatantra_news

prajatantra_news

10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు

– రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన – సంక్రాంతి రద్దీకి ప్రత్యేక బస్సులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 6: రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈనెల‌ 10 నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది. 16న…

సోయా కొనుగోళ్లపై ఆందోళన

– బీఆర్‌ఎస్‌ ‌పిలుపుతో జిల్లా బంద్‌ -‌ స్వ‌చ్ఛందంగా వాణిజ్య సంస్థల మద్దతు – మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అరెస్ట్ ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 6: ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లు చేపట్టాలని ఆదిలాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో మంగళవారం బంద్‌కు బీఆర్‌ఎస్‌ ‌పిలుపునిచ్చింది. దీంతో పట్టణంలో వ్యాపార,…

హాస్పిటల్‌లో చేరిన సోనియా గాంధీ

– శ్వాసకోస సంబంధ సమస్యలతో .. న్యూదిల్లీ, జనవరి 6: కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ చైర్‌పర్సన్‌ ‌సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌లో చేర్పించారు. సోనియాగాంధీ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. హాస్పిటల్‌ ‌వర్గాల సమాచారం ప్రకారం.. సోనియా గాంధీకి సీనియర్‌ ‌పల్మనాలజిస్ట్…

మ‌హా మేడారం జాత‌ర‌కు త‌ర‌లి రండి

– స‌భాప‌క్ష నేత‌ల‌కు, కౌన్సిల్ చైర్మ‌న్‌కు మంత్రి సీత‌క్క ఆహ్వానం హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6: ఈనెల 28నుంచి 31వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న మ‌హా మేడారం జాత‌ర‌కు రావాల్సిందిగా గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్ శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ల‌కు, శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ కు ఆహ్వానం ప‌లికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం బంగారం,…

మ‌రింత ప‌టిష్టంగా తాగునీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌

– ముందు చూపుతో ప్ర‌ణాళిక‌లు రూపొందించాలి – గ్రామీణ‌ తాగునీటి స‌ర‌ఫ‌రాపై స‌మీక్షలో మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6: సమస్య తలెత్తిన తర్వాత స్పందించడం కాదు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్ప‌ష్టం…

మార్చి నాటికి భూభార‌తి కొత్త పోర్ట‌ల్‌

– ఒకే గొడుగు కింద‌కు రెవెన్యూ, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్‌ – వారం రోజుల్లో మ‌రో మూడువేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లు – రెవెన్యూ, హౌసింగ్ శాఖ‌ల మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6ః రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్‌, స‌ర్వే- ల్యాండ్ రికార్డ్స్ విభాగాల‌ను భూభారతి పోర్ట‌ల్‌లో ఒకే గొడుగు కింద‌కు తీసుకొస్తున్నామ‌ని, ఈ…

అందరినీ సంతోషపెట్టడమే నిజమైన పండగ

– హ‌న్మ‌కొండ ‘స్పంద‌న’లో న్యూ ఇయ‌ర్, సంక్రాంతి వేడుక‌లు హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6ః హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి కైట్స్ ఫెస్టివల్‌ను మంగ‌ళ‌వారం నిర్వహించారు. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో…

ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీ బిల్లుకు మండలి ఆమోదం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 6: డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించే బిల్లుకు శాసనమండలి మంగళవారం ఆమోదం ల‌భించింది. తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనమండలిలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రవేశపెట్టారు. ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ వివరాలను మండలికి వివరించారు. రూ. 500 కోట్లతో యూనివర్సిటీగా…

వ‌రంగ‌ల్ కోటలో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాలి

– రికార్డులు స‌రిచేసి పురావ‌స్తు శాఖ భూములుగా పేర్కొనాలి – సీఎం కు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి లేఖ‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6ః వ‌రంగ‌ల్‌ కోట భూములను భారత పురావస్తు శాఖకు చెందినవిగా గుర్తించడం, ఆ భూముల్లోని అక్రమ నిర్మాణాలను, ఆక్రమణదారులను తొలగించడం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి…

సింగరేణిలో వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ

– కార్మికుల సంక్ష్షేమానికి అత్యంత ప్రాధాన్యం – 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాథ్‌ ల్యాబ్‌ ప్రారంభం – అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 6: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ హాస్పిటల్స్‌లో…