prajatantra_news

prajatantra_news

హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలి

– కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: సోమనాథ్‌ ఆలయ చరిత్రను గొప్పతనాన్ని స్మరించుకుంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కోరారు. సోమనాథ్‌ స్వాభిమాన పర్వ్‌-2026 సందర్భంగా పంజాగుట్ట దుర్గాభవానీ ఆలయంలో శివుడికి…

శబరిమల బంగారు తాపడం కేసులో కీలక పరిణామం

– ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు అరెస్ట్ ‌తిరువనంతపురం, జనవరి 9: కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును ‘సిట్‌’ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. పలు నివేదికల ప్రకారం.. బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు…

సైబర్‌ ‌నేరగాళ్ల బాధితులకు అండ

– సైబర్‌ ‌మిత్ర పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు -బాధితులు 1930కు ఫోన్‌ ‌చేయాలన్న కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 9:సైబర్‌ ‌నేరాల బాధితులకు హైదరాబాద్‌ ‌పోలీసులు ఎల్లప్పుడు అండగా ఉంటారని నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీసీ సజ్జనార్‌ ‌స్పష్టం చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ‌సీసీఎస్‌ ‌కార్యాలయంలో సైబర్‌ ‌మిత్ర పేరుతో…

గ్రేహౌండ్స్ డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరించిన డీజీపీ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: గ్రేహౌండ్స్ అధికారిక టేబుల్ క్యాలెండర్‌తో పాటు నూతన సంవత్సర–2026 డైరీని డీజీపీ బి.శివధర్ రెడ్డి శుక్రవారం త‌న‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్ట‌ర్ అనిల్ కుమార్, సీఐ సెల్ డీఐజీ ఆర్.భాస్కరన్, శిక్షణ సలహాదారు కల్నల్…

రచ్చకెక్కిన బెంగాల్‌ ‌రాజకీయం

– ఈడీ చర్యలపై మమతా నిరసన ప్రదర్శన – మమతా బెనర్జీ తీరుపై మండిపడ్డ బిజెపి – విచారణకు అడ్డుపడడంపై సుప్రీం కోర్టులో ఈడీ పిటిషన్‌ ‌కోల్‌కతా, జనవరి 9: ఇండియన్‌ ‌పొలిటికల్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ, దాని సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ ‌జైన్‌పై ఈడీ దాడుల వ్యవహారం రచ్చకెక్కింది. దీనిపై కేంద్రం, పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వం…

స్లీపర్‌ ‌బస్సు ప్రమాదాల నివారణకు చర్యలు

– గుర్తింపు పొందిన సంస్థలకే తయారీ పనులు – గతేడాది ప్రమాదాలతో కేంద్రం నిర్ణయం న్యూదిల్లీ, జనవరి 9: స్లీపర్‌ ‌బస్సు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్థానికంగా పనిచేసే మాన్యువల్‌ ‌స్లీపర్‌ ‌బస్సు బాడీ బిల్డర్లకు కాకుండా.. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆటోమొబైల్‌ ‌కంపెనీలు, తయారీ సంస్థలకే…

ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9ః రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట…

‘సీతారామ’ ద్వారా ఐదు మండలాలకు సాగునీరు

– గ్రామాల్లో సుపరిపాలన అందించాలి – సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాలి – సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన సభలో మంత్రి పొంగులేటి ఇల్లెందు, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9ః అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి…

ఉద్యమకారుల సంక్షేమ అధ్యయన కమిటీ ఏర్పాటు!

– సారథిగా ఉద్యమ నాయకుడు కప్పాటి నియామకం – 30 అంశాలపై అధ్యయన కమిటీలను ప్రకటించిన కవిత హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: తెలంగాణ జాగృతిని ప్రాంతీయ పార్టీగా తీర్చిదిద్దే దిశగా ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక అడుగులు వేస్తున్నారు. ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు…

బాలల హక్కులను కాపాడటం అందరి బాధ్య‌త

– డాక్టర్ అనితా రెడ్డి వరంగల్, ప్రజాతంత్ర, జ‌న‌వ‌రి 9ః నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి సంబరాలను  పురస్కరించుకుని వరంగల్ ఆటోనగర్ లోని జువెనైల్ హోమ్ (బాలుర పరిశీలన గృహం)ను శుక్రవారం సందర్శించి పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్స్, స్నాక్స్  అంద‌జేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడటం అందరి బాధ్య‌త…