prajatantra_news

prajatantra_news

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్

– దేశానికే రోల్ మోడల్ – పనుల పూర్తి క్యాలెండర్ ఖరారు చేయండి -నిధులకు ఇబ్బంది లేదు – ప్రతి 15 రోజులకు బిల్లుల చెల్లింపు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12:  ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం…

ఓటర్ల జాబితా డిజిటలైజేషన్‌లో లోపాలు

– బెంగాల్‌ ‌సర్‌ ‌ప్రక్రియపై మమత అభ్యంతరం కోల్‌కతా, జనవరి12: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ పక్రియ కోసం వినియోగిస్తున్న 2002 నాటి వోటర్ల జాబితా డిజిటలైజేషన్‌ ‌పక్రియలో లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దీంతో నిజమైన వోటర్లు తీవ్ర ఇబ్బందులకు…

దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడేలా భరోసా

– రూ.50 కోట్లతో సహాయ ఉపకరణాలు పంపిణీ – అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ఒక కుటుంబ సభ్యునిలా దివ్యాంగుల‌కు భరోసా కల్పించేందుకు త‌మ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ.50 కోట్లు కేటాయించింద‌ని, విద్య, ఉద్యోగాల భర్తీలో వారి కోటాను వారికి కేటాయిస్తున్నామని…

విందులు, వినోదాల‌తో దెబ్బ‌తింటున్న జీర్ణ‌వ్య‌వస్థ‌

– పెరుగుతున్న గుండె స‌మ‌స్య‌లు – పండగ‌ల సీజ‌న్‌లో ఇది అధికం – జీవ‌న‌శైలి స‌మ‌స్య‌లే కార‌ణం – మితాహారం, త‌గినంత నిద్ర అవ‌స‌రం – కేర్ హాస్పిట‌ల్స్ వైద్యులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి  12 : సంవత్సరాంత వేడుకల తర్వాతి వారం రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు, కాలేయంపై ఒత్తిడి, షుగర్ తదితర మెటబాలిక్…

ట్రైనీ డీఎస్పీ ప్రవీణ్ ను సన్మానించిన మంత్రి సీతక్క

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన డి.పి. ప్రవీణ్ గ్రూప్–I పరీక్షల్లో డీఎస్పీగా ఎంపికై ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను ప్రత్యేకంగా కలిశారు. ప్రవీణ్‌ను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందించారు. అనేక అవరోధాలు, కష్టాలను అధిగమించి కఠినమైన పోటీ…

అశాస్త్రీయంగా జిల్లాల విభజన

– వాటిని సరిదిద్ది పాలనాపర ఇబ్బందులు తొలగిస్తాం – రిటైర్డ్ ‌జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు – సంక్రాంతి కానుక‌గా డీఏ – టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జనవరి 12: గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాలను రేషనలైజ్‌ ‌చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

విచార‌ణ అర్హ‌త‌ లేని పిటిష‌న్‌తో తెలంగాణ‌కు అన్యాయం

– పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు స్టే తెచ్చిన ఏపీ – సివిల్ సూట్ దాఖ‌లు చేస్తామ‌న‌డం అన్యాయం – ఏపీకి స‌హ‌క‌రిస్తున్న రేవంత్ ప్ర‌భుత్వం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే ఇక్కడి…

జమలాపురపు విఠల్‌రావుకు వివేకానంద స్ఫూర్తి పురస్కారం

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి 12: జాతీయ తెలుగు సారస్వత పరిషత్‌, శ్రీ ఆదిలీల ఫౌండేషన్‌ న్యూదిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలను చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేశిరాజు రాంప్రసాద్‌ నేతృత్వంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించి వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు వివేకానంద స్ఫూర్తి…

మేడారం జాత‌ర పోస్ట‌ర్‌, బ్రోచ‌ర్ ఆవిష్క‌రించిన సీఎం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ఈనెల 28 నుంచి 31వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న మేడారం స‌మ్మ‌క్క‌-సార‌క్క మ‌హా జాత‌ర‌కు సంబంధించి గిరిజ‌న‌ సంక్షేమ శాఖ మేడారం మహా జాతర బ్రోచర్, పోస్టర్ రూపొందించింది. వీటిని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సోమ‌వారం ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, దేవాదాయ శాఖ…

పేదలకు మరింత మేలు చేసేందుకే సంస్కరణలు

– ఆ దారిలోనే వీబీజీ రామ్‌ జీ చట్టం – పనులు ఎప్పుడు జరపాలనేది రాష్ట్రాల ఇష్టం – రాష్ట్రాలపై భారం ఏమీ ఉండదు – ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలంటే పరిమితులు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12: అనేక సంస్కరణలు, మార్పులతో దేశానికి, పేద ప్రజలకు, వ్యవసాయ రంగానికి…